ఆందోళన వద్దు.. అప్రమత్తతే ముఖ్యం.. ఒమిక్రాన్పై ప్రధాని మోడీ
ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. భారత్లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒమిక్రాన్ వల్ల ప్రపంచ దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి ఒక్కరు మాస్క్లు ధరించాలి. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఒమిక్రాన్ వేరియంట్పై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yW7dqQ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yW7dqQ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment