తెలంగాణలో కొత్తగా 235 కరోనా కేసులు: నార్సింగి కాలేజీలో 31 మంది విద్యార్థులకు కరోనా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 38,023 నమూనాలను పరీక్షించగా.. 235 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,81,307కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. గత 24
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Hmvfys
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Hmvfys
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment