ప్రతి ఇంటా ఆనందం: తెలుగు ప్రజలకు సీఎంలు కేసీఆర్, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
హైదరాబాద్/అమరావతి: నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచం 2022 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3HuDJUj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3HuDJUj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment