Posts

Showing posts from October, 2020

ప్రఖ్యాత జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ కన్నుమూత...

స్కాటిష్ నటుడు,జేమ్స్ బాండ్ ఫేమ్ సీన్ కానరీ(90) శనివారం కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన జేమ్స్ బాండ్‌ సిరీస్‌కు చెందిన ఏడు చిత్రాల్లో సీన్ కానరీ నటించారు. మొదటిసారిగా 1962లో వచ్చిన బాండ్ సిరీస్ 'డా.నో'లో జేమ్స్ బాండ్‌గా నటించారు. ఆ తర్వాత 1963లో వచ్చిన 'ఫ్రమ్ రష్యా విత్ లవ్',1964లో వచ్చిన 'గోల్డ్ ఫింగర్',1965లో వచ్చిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ebOSvL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రుజువు చెయ్యండి.. రాజీనామా చేస్తా ... బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్

దుబ్బాక ఉప ఎన్నిక అటు అధికార పార్టీకి , ఇటు ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సవాళ్లు , ప్రతిసవాళ్ళతో దుబ్బాక వార్ ఫైనల్ కు చేరుకుంది . సీఎం కేసీఆర్ కూడా నేరుగా రంగంలోకి దిగి దుబ్బాక ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు . ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి అసత్య ప్రచారాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HQV7cC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Fact check : కరోనా వైరస్‌ను ఆస్పిరిన్‌తో నయం చేయవచ్చా...?

కోవిడ్ 19 బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుందని... ఆస్పిరిన్ (ఆసిటైల్‌‌సలిసిలిక్ ఆమ్లం)తో ఆ వ్యాధిని నయం చేయవచ్చునని వాట్సాప్‌లో ఓ మెసేజ్‌ చక్కర్లు కొడుతోంది. కోవిడ్ 19 అనేది వైరస్ కాదని బాక్టీరియా అని అందులో పేర్కొనడం గమనార్హం. ఈ బాక్టీరియా సోకితే శరీరంలో రక్తం గడ్డకట్టి మరణానికి దారితీస్తుందని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. అంతేకాదు,జర్మనీ ఇప్పటికే కోవిడ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XjJag viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాసలీలల మంత్రి ఔట్ .. క్యాబినెట్ లోకి కవిత ఇన్ ? తెలంగాణాలో ఆసక్తికర చర్చ

తెలంగాణ రాష్ట్రంలో మంత్రి రాసలీలల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. రాసలీలల మంత్రికి సంబంధించిన వ్యవహారాన్ని మీడియా ఛానల్స్ బయటపెట్టడంతో దీని వెనుక అనేక ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కవిత ప్రమాణ స్వీకారం చేసిన ఒక్కరోజులోనే తెర మీదికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TEdzr0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాంగ్రెస్ ఎందుకు క్షమాపణ చెప్పాలి... బీజేపీ డిమాండ్‌పై శశి థరూర్ రివర్స్ ఎటాక్...

పుల్వామా ఉగ్రదాడి తమ ఘనతే అని స్వయంగా పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి ప్రకటించడంతో పాక్ వక్రబుద్ది మరోసారి బట్టబయలైంది. పాక్ చేసిన ఈ ప్రకటనను బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌పై ఎక్కుపెడుతోంది. పుల్వామా దాడి విషయంలో అప్పట్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడేం సమాధానం చెప్తుందని ప్రశ్నిస్తోంది. ఈ దాడికి సంబంధించి ప్రధాని మోదీపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/34GChNT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Devil sketch: దెయ్యం పట్టిందని నగ్నంగా వీడియోలు, బ్లాక్ మెయిల్, కాంచనా కూడా కాపాడలేదు !

బెంగళూరు/ బళ్లారి/ చిత్రదుర్గ: మూడనమ్మకాలు అడ్డం పెట్టుకుని ఇప్పటికీ అనేక మంది అమాయకులకు కొంత మంది కుచ్చుటోపీ పెడుతున్నారు. అమాయకులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తూ కొందరు మంత్రవాదులు వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఓ యువతికి దెయ్యం పట్టిందని, ఆ దెయ్యాన్ని మేము వదిలిస్తామని ఓ మంత్రగాడు, అతని కొడుకు యువతి తల్లిదండ్రులను నమ్మించారు. మా మాట from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TFtju3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పోలవరంపై ప్రధాని మోడీకి జగన్ లేఖ - సవరించిన అంచనాల ఆమోదం కోరుతూ..

పోలవరం జాతీయ ప్రాజెక్టు అంచనాలను ఆమోదించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ లేఖ రాశారు. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పూర్తి చేయాల్సిన, అందుకు అవసరమైన అనుమతులు ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రానికే ఉందని ఆయన గుర్తుచేశారు. జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించక ముందు నుంచి పోలవరంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2THVKaC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీ ప్లేన్: మోదీ ప్రారంభించిన ఈ నీటిపై విమానాలు ఏమిటి? స్పైస్‌జెట్ వీటిని ఎక్కడెక్కడ నడుపుతోంది

కోవిడ్ మహమ్మారి కారణంగా ఎదురైన వ్యాపార ఇబ్బందులను ఎదుర్కొంటూ నిలదొక్కుకునేందుకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ సీప్లేన్లను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ విమానయాన సంస్థల్లో ఒకటైన స్పైస్ జెట్‌కి ఇప్పటికే 18 మార్గాలలో సీ ప్లేన్లు నడిపేందుకు అనుమతి ఉంది. స్వతంత్ర భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Z45zi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పుల్వామా దాడి... మన జవాన్ల త్యాగాలను ప్రశ్నించినవాళ్ల బాగోతం బయటపడింది...: మోదీ

పుల్వామా దాడిలో మన జవాన్ల ప్రాణత్యాగాలను ప్రశ్నించినవారి బాగోతం పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలతో బట్టబయలైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుల్వామా దాడి సమయంలో ప్రతిపక్షాలు చేసిన దారుణ వ్యాఖ్యలు,నిందలను దేశం మరిచిపోలేదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కెవాడియాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HLXME2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గన్నవరం వైసీపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌- వంశీకి కరోనా- ఏకమైన ముగ్గురు ప్రత్యర్ధులు..

కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ గ్రూపు రాజకీయాలు పతాకస్ధాయికి చేరుకున్నాయి. ఇప్పటికే సీఎం జగన్‌ సహా వైసీపీ కీలక నేతలు చెబుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా గ్రూపులు కడుతూ ఆధిపత్య పోరు సాగిస్తున్న స్ధానిక నేతలు మరోసారి అదనుచూసి ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిని అడ్డుకునేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలేవీ సఫలం కాకపోవడంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ebqPwZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా రోగుల మరణాలను వైద్యులు పెంచుతున్నారు..? డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే వైద్యులపై ట్రంప్ అక్కసును వెళ్లగక్కారు. కరోనా వైరస్ మరణాల సంఖ్యను పెంచుతున్నారని ఆరోపించారు. వారికి కావాల్సింది డబ్బులే గాక మరొటి కాదన్నారు. అందుకోసమే ఆస్పత్రులలో వైద్యం చేసుకునేవారికి చికిత్స అందించి.. మిగిలినవారిని వదిలేస్తున్నారని.. దీంతో చాలా మంది చనిపోతున్నారని from Oneindia.in - thatsTelugu https://ift.tt/34GRE9c viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Lady Tiger: ఎర్రచీర ఆంటీ ఎవరో కాని ఇరగదీసింది, నడిరోడ్డులో నగ్నంగా రౌడీ, తండ్రి పొలిటీషియన్!

చెన్నై/ మదురై/ కడలూరు: తండ్రి పొలిటీషియన్, కొడుకు రౌడీషీటర్, మామ రాజకీయ నాయకుడు, బావమరిది చిల్లర ఎదవ. అంతే పొలిటీషియన్ కొడుకు, బావమరిది ఫుల్ గా మద్యం సేవించారు. నడిరోడ్డు మీద బైక్ లు నిలిపిన రౌడీషీటర్, అతని బావమరిది రెండు వేటకొడవళ్లు చేతిలో పెట్టుకుని వచ్చిపోయే అమ్మాయి, ఆంటీలను అసభ్యంగా మాట్లాడారు. అసలే రౌడీషీటర్ కావడం, from Oneindia.in - thatsTelugu https://ift.tt/37UXDsY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రోడ్లన్నీ రద్దీ .. 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ .. పారిస్ లో లాక్ డౌన్ ఎఫెక్ట్

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఏడు వందల కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇది వినటానికి షాకింగ్ గా అనిపించినా నిజం . కరోనాకు సంబంధించి సెకండ్ వేవ్ మొదలైందని హెచ్చరికలు జారీ అవుతున్న సమయంలో, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా మళ్లీ విజృంభించడం ప్రారంభించాయి. దీంతో ప్యారిస్లో మరోమారు శుక్రవారం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HU3q7x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీహార్‌లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్‌ హామీ - ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదన్న ఈసీ

బీహార్‌ ఎన్నికల ప్రచారం జోరుగో సాగిపోతోంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగియగా.. మరో రెండు విడతల ఎన్నికల కోసం ముమ్మర ప్రచారం సాగుతోంది. ఇందులో ఎన్డీయే కూటమి తరఫున బీజేపీ ఇచ్చిన ఓ ఎన్నికల హామీ విమర్శలకు కేంద్రబిందువైంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం చర్యలు తీసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ... బీహార్లో దాన్ని ఉచితంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/34H7lgq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

IPL 2020: నా ఆటతో నేను ఆనందంగా లేను: రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ బెన్ ‌స్టోక్స్‌

దుబాయ్: తాను ఎంత గొప్ప ప్రదర్శన చేసినా సంతృప్తి చెందనని రాజస్థాన్‌ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అన్నాడు. మరింత మెరుగయ్యేందుకు ఇలా చేస్తానని పేర్కొన్నాడు. పరుగుల, వికెట్ల దాహం ఎప్పటికీ తీరనిదని చెప్పాడు. అనుభవం రావడం వల్లే ఉత్కంఠభరిత మ్యాచుల్లో రాణిస్తున్నానని స్టోక్స్‌ వెల్లడించాడు. తండ్రి అనారోగ్యం కారణంగా ఐపీఎల్ 2020లో లేటుగా అడుగుపెట్టిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jI9JrB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వ్యక్తిగత దూషణలు... తోపులాట... బయటపడ్డ టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు...

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య శనివారం(అక్టోబర్ 31) తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం... ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ ఘర్షణకు దిగే దాకా వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శనివారం సర్దార్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HR5htJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రచార పర్వంలో ట్రంప్, జో బిడెన్ బిజీ బిజీ.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా..

మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. వర్చువల్ ప్రచారంతోపాటు ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తమకు ఎందుకు ఓటేయలంటే అంటూ.. డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ వివరిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇద్దరూ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మిచిగాన్, విస్‌కొన్సిన్, మిన్నెసొటాలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jDHfPO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నా... అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నా.. : సీఎం కేసీఆర్

రైతు వేదికల నిర్మాణంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు నిర్మించిన దాఖలా లేదన్నారు. అభివృద్ది చెందిన అమెరికా,యూరోప్ లాంటి దేశాల్లోనూ రైతులకు ప్రత్యేక వేదికలు లేవన్నారు. 'రైతు చాలా పెద్దవాడు... వినడానికి బాగానే ఉంది... కానీ కూర్చొనే మాట్లాడుకునే స్థలం లేదు. ఎవరిది వారే... ఆగమాగం from Oneindia.in - thatsTelugu https://ift.tt/34LBCeh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో ఐపీసీ సెక్షన్ లు కాదు వైసిపి సెక్షన్లు అమలు అవుతున్నాయి.. ఇది పోలీసు రాజ్యం .. టీడీపీ ఫైర్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు వారిని అరెస్టు చేశారు. టిడిపి నేతల అరెస్టులపై టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీ మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. కాడి పట్టుకున్న చేతులకు సంకెళ్లు వేసిన రైతు ద్రోహిగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TJrXyc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాము చావదు.. కర్ర విరగదు- అగమ్యగోచరంగా రఘురామ- ఢిల్లీ మకాంపై జనం గుర్రు....

వైసీపీ తరఫున గతేడాది ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఆ తర్వాత సొంత పార్టీపైనే పోరు ప్రారంభించిన కనుమూరు రఘురామకృష్ణంరాజు ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ వెళ్లిపోయారు. వైసీపీ నేతల నుంచి ముప్పు పొంచి ఉందన్న సాకుతో అప్పట్లో ఢిల్లీకి వెళ్లిపోయిన రఘురామ రాజు ఇప్పటికీ హస్తిన వీడేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఆయనకు ఓటేసిన నరసాపురం ప్రజలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mRaQaD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

క్యాబినెట్ అని రాయరాదు కానీ.. 30 వేల కోట్ల తేజస్వీ ఆరోపణలపై కేంద్రమంత్రి అశ్విన్ చౌబే..

బీహర్ ప్రచార పర్వం రంజు మీద ఉంది. నితీశ్ కుమార్ హయాంలో 30 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని తేజస్వీ యాదవ్ కామెంట్ చేయడంతో అగ్గిరాజేసింది. దీనిపై కేంద్రమంత్రి అశ్విని చౌబే స్పందించారు. తేజస్వి లక్ష్యంగా విమర్శలు చేశారు. గత హయాంలో 60 స్కాములు చేశారని తేజస్వీ ఆరోపించగా.. చౌబే రియాక్టయ్యారు. కశ్మీర్ యువతులు, ఇద్దరు బీహర్ యువకులు.. పెళ్లిచేసుకున్నారు.. కట్ చేస్తే పోలీసు స్టేషన్‌లో.... from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HTJ7qP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధాని రైతుల కోసం గుంటూరు జైలు భరో ... అడుగడుగునా అరెస్ట్ లు .. ఏపీలో ఉద్రిక్తత

రాజధాని రైతులకు బేడీలు వేయడం, వారిపై కేసులు పెట్టటంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికీ తప్పేనని టిడిపి నేతలు మండిపడుతున్నారు . ఇక మరోవైపు టిడిపి నేతలపై విరుచుకుపడుతున్నారు అధికార పార్టీ నేతలు. ఇదిలా ఉంటే రాజధాని అమరావతి ప్రాంత రైతులకు బేడీలు వేసి, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oLFHH2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Super Story: ఇద్దరు భర్తలు, మూడు కేసులు, బతుకు బస్ స్టాండ్, డ్రైవర్ బండి బాగా తోలాడని, క్లైమాక్స్ !

చెన్నై/ కోయంబత్తూరు/ కొడైకెనాల్: ఇంట్లో చూసిన అబ్బాయితో అమ్మాయి పెళ్లి జరిగింది. దంపతులు ఇద్దరూ కాపురం పెట్టారు. భర్తకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో భర్తను చూసుకోవడానికి భార్య తోడుగా ఉండేది. అదే సమయంలో పరిచయం అయిన యువకుడితో భార్య ప్రేమలో పడింది. ఆసుపత్రి నుంచి భర్త డిశ్చార్జి అయిన తరువాత కొంత కాలం ప్రియుడితో from Oneindia.in - thatsTelugu https://ift.tt/31X953o viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్యూషన్ ఫీజు 30 శాతం తగ్గింపు -జగన్ సర్కారు కీలక ఉత్తర్వులు -విద్యార్థులకు ఊరట

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నా, నవంబర్ 2 నుంచి విద్యా సంస్థలన్ని పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా తాజా ఉత్తర్వులిచ్చారు.. ఇద్దరూ ఇద్దరే: మెలానియా సంచలనం -మీడియా, టెక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jJy400 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌కు ఘోర అవమానం.. టుస్సాడ్స్‌లో విగ్రహం తొలగింపు...

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. బెర్లిన్‌లోని మైనపు బొమ్మల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని తొలగించారు. సూట్‌లో... ముఖంపై చిరునవ్వుతో కనిపిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు,ట్రంప్ చిరకాల ప్రత్యర్థి ఒరాక్ ఒబామా మైనపు విగ్రహాన్ని మాత్రం అలాగే ఉంచారు. దీంతో అధ్యక్ష from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HPjqr7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇద్దరూ ఇద్దరే: మెలానియా సంచలనం -మీడియా, టెక్ దిగ్గజాలపై తీవ్ర విమర్శలు - భర్తకు వత్తాసు

తనకు ఎదురొచ్చిన లేదా ప్రశ్నించిన అందరిపైనా నోరేసుకుని పడిపోవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలవాటు. ఈ విషయంలో తాను కూడా తక్కువేం కాదని నిరూపించుకున్నారు ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా భర్తతో కలిసి ఆమె శుక్రవారం ఫ్లోరిడాలో పర్యటించారు. అక్కడి సభను ఉద్దేశించి మాట్లడుతూ మెలానియా సంచలన వ్యాఖ్యలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mFQvoz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సెల్ఫీ తీసిన వ్యక్తిని గిరగిరా తిప్పి తోసేసిన తేజశ్వి యాదవ్: జంగిల్‌రాజ్ అంటూ బీజేపీ(వీడియో)

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ-జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలతో రాజకీయ వేడినిపుట్టిస్తున్నారు. తాజాగా, మహాగఠ్భంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌కు సంబంధించిన ఓ వీడియోను బీజేపీ వైరల్ చేస్తోంది. ఆ వీడియోలో తేజశ్వి యాదవ్ ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనను చూసేందుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jCgviA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్: సిటీ బస్సుల్లో జనరల్‌ పాస్‌ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త - 800 బస్సుల వేలం

హైదరాబాద్ సిటీ, శివారు ప్రాంతాలకు చెందిన లోకల్ బస్సు ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని జనరల్‌ బస్‌పాస్‌ హోల్డర్లకు లాక్‌డౌన్‌ సమయంలో కోల్పోయిన బస్‌పాస్‌ వాలిడిటీని పెంచుతున్నట్లు తెలిపింది. టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oBlXWN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫెలూదా: కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు కొత్త రకం పరీక్షలు చేయనున్న భారత్

కరోనావైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న భారతదేశం పరీక్షల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. అయితే, కొన్ని రకాల పరీక్షలు ఎంత సమర్థంగా పని చేస్తాయనే అంశంపై పలు అనుమానాలు ఉన్నాయి. భారతదేశంలో ఏ యే రకాల పరీక్షలు అమలులో ఉన్నాయి? ఈ కొత్త పరీక్ష ప్రెగ్నెన్సీ పరీక్ష లాగే త్వరితగతిన ఫలితాలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jMK2pQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మీ ఇళ్లల్లో కరెంట్ ఉండాలో.. దీపం బుడ్డీ ఉండాలో తేల్చుకోండి : బీహార్ ఎన్నికల ప్రచారంలో నితీశ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్ మరోసారి ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. వాళ్ల హయాంలో మహిళలను,బీసీలను పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మాత్రం మహిళా లోకాన్ని ఏం ఉద్దరిస్తారని ప్రశ్నించారు. ఆర్జేడీ తప్పుదోవ పట్టించే విధానాలను బీహారీ ప్రజలు గమనించాలన్నారు. గతంలో బీహార్‌లోని నగరాల్లో సైతం విద్యుత్ ఉండేది కాదని... తాము అధికారంలోకి వచ్చాకే 'లాంతరు శకం'కు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oG8UmW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టర్కీ, గ్రీస్‌లలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు, నలుగురు మృతి, 120 మందికి గాయాలు(వీడియో)

అంకారా/ఏథేన్స్: టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కకావికలం చేసింది. దీంటో టర్కీలోని ఇజ్మిర్ పరిధిలో పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలిపోయాయి. ప్రజలు భయంతో వీధులవెంట పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ రావడంతో ఇజ్మిర్ పరిధిలోని తీర ప్రాంతంలో సముద్రపు పలు ఇళ్లల్లోకి చేరుకుంది. భూకంపం, సునామీ కారణంగా నలుగురు మృతి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oHh0vy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల పంజా - రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి గుట్టుగా..

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ హ్యాకర్లు పంజా విసిరారు.. ఏకంగా అధికార రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్లలోకి చొరబడ్డారు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ-ఎలక్షన్ కోసం సేకరించిన నిధుల్ని గుట్టుగా కాజేశారు.. సంచలనంగా మారిన ఈ ఘటనపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్‌బీఐ)కు ఫిర్యాదు చేశామని సాక్ష్యాత్తూ రిపబ్లికన్ పార్టీ నేతలే మీడియాకు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/31X66rX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పబ్జీ మొబైల్, లైట్ అభిమానులకు చేదువార్త: ఇక నుంచి ఆటల్లేవు

న్యూఢిల్లీ: ఇది పబ్లీ అభిమానులకు మరో చేదు వార్తే. ఇక నుంచి ఈ ఆటను మనదేశంలో ఎవరూ ఆడలేరు. శుక్రవారం నుంచి పబ్లీ భారత సర్వర్లను నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. దీంతో ప్రస్తుతమున్న పబ్జీ యూజర్లకు ఇక నుంచి ఈ ఆట ఆడే అవకాశం ఉండదు. భారత ప్రభుత్వం నిషేధం విధించిన దాదాపు రెండు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mCObPa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పారిపోయిన జంట... అమ్మాయి కుటుంబం దాడి... కొడుకు ప్రేమకు తండ్రి బలి...

ఇటీవలి కాలంలో ప్రేమ వ్యవహారాలు హత్యల దాకా వెళ్తున్న ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఇటీవల ఇంటి నుంచి పారిపోగా... అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో అబ్బాయి తండ్రి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HPgw5N viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీహార్‌లో హంగ్: బీజేపీ-ఆర్జేడీ పొత్తుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు - నితీశ్‌కు ఆప్షన్ లేదన్న రవిశంకర్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ మధ్య నెలకొన్న నాటకం రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎం నీతీశ్ కుమార్ కు చెక్ పెట్టేలా బీజేపీ నేతలే చిరాగ్ పాశ్వాన్ వెనకుండి కథ నడిపిస్తున్నారని జేడీయూ నేతలు విమర్శిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ, ఎల్జేపీ నేతలు ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ఫలితాలు అటుఇటయినా, హంగ ఏర్పడినా బీజేపీ-ఎల్జేపీతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jd1cAi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యువతిపై కన్నేసిన తెలంగాణ మంత్రి... స్క్రీన్ షాట్స్ వైరల్... రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం..

ఓ యువతిపై కన్నేసిన తెలంగాణ మంత్రి ఆమెను ముగ్గులోకి దించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి . ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ వరుస కథనాలతో ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని సదరు మంత్రి గారు ఓ యువతిని లొంగదీసుకునే ప్రయత్నం చేశారని ఆ టీవీ ఛానెల్ పేర్కొంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ecQZza viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆస్ట్రేలియా పిచ్‌లపై ఎలా బౌలింగ్ చేయాలో వరుణ్ చక్రవర్తికి ధోనీ టిప్స్

దుబాయ్: వరుణ్ చక్రవర్తి.. భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన యువ ఆటగాడు. త్వరలో భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా విమానం ఎక్కబోతున్నాడు. టీ20 మ్యాచ్‌లల్లో బలమైన ఆస్ట్రేలియా జట్టుతో ఆడబోతున్నాడు. డిసెంబర్ 4, 6, 8 తేదీల్లో టీమిండియా టీ20 మ్యాచుల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ల కోసం వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యాడు. ఇదే అతనికి తొలి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GcBAm1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీహార్ ఎన్నికలు .. ముంగేర్ కాల్పులు హిందుత్వంపై దాడి ... శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్

బీహార్ ఎన్నికల సమయంలో ముంగేర్ కాల్పుల సంఘటన ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది . ముంగేర్ కాల్పుల ఘటన హిందుత్వంపై దాడి అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం అన్నారు బీహార్ గవర్నర్ దీని గురించి ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదని ఆయన అడిగారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ ను కలిసి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oF3j0b viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

IPL 2020: కొత్త వ్యాపారంలోకి రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు..ఏంటో తెలుసా

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త బిజినెస్‌ను ప్రారంభించింది. ఇ-గేమింగ్‌లో అడుగు పెట్టింది. కొత్తగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఇ-గేమింగ్ ప్లాట్‌ఫామ్‌పై సుదీర్ఘకాలం పాటు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి సన్నాహాలు చేపట్టింది. దీనికోసం కొన్ని గేమింగ్ కంపెనీలతో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోబోతోంది. ఇందులో భాగంగా- గేమ్జోప్ అనే గేమింగ్ కంపెనీతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Xsl0L viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ కరోనా అప్‌డేట్- దక్షిణ కోస్తాలో మళ్లీ పెరుగుదల- 24 గంటల్లో 2886 కేసులు..

ఏపీలో కరోనా ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని చోట్ల పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా పలు జిల్లాల్లో నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌ ప్రకారం గత 24 గంటల్లో 2886 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో దక్షిణ కోస్తా జిల్లాల్లోనే అత్యధిక కేసులు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్‌ from Oneindia.in - thatsTelugu https://ift.tt/37TNOeJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Fact check : ఫుడ్ బిజినెస్ వ్యాపారులకు ఆ లైసెన్స్ తప్పనిసరా...?

దేశంలో ఉన్న ఫుడ్ బిజినెస్ వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని ఇటీవల ఓ పత్రిక ప్రచురించిన కథనం చర్చనీయాంశంగా మారింది. నిజంగా ఫుడ్ వ్యాపారులంతా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ కలిగి ఉండాల్సిందేనా... ఇందులో నిజమెంత.. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mCvYRO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైళ్లలో మహిళల భద్రత కోసం 'మేరీ సహేలీ' కార్యక్రమం .. మహిళా ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

మహిళా ప్రయాణికులకు శుభ వార్త చెప్పింది రైల్వే శాఖ. ఇండియన్ రైల్వేస్ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ వారికి ఎలాంటి భయం లేని , సురక్షిత , సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కల్పించటానికి వినూత్న కార్యక్రమంతో శ్రీకారం చుట్టింది. భారత రైల్వే "మేరీ సహేలి" అనే మరో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో మహిళలు రైలు ప్రయాణాల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ZFwOS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్రం సన్నాహాలు- రాష్ట్రాల్లో స్టీరింగ్‌ కమిటీల ఏర్పాటు..

భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా ఎంపిక చేసిన వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరుతోంది. ఇందుకోసం వివిధ అంశాల్లో ప్రత్యేక from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ece6dy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీకి బీహార్ సీఎం నితీశ్ షాకిచ్చారా? - లక్షల్లో ఉద్యోగాల హామీని పచ్చి బోగస్ అంటూ ఫైర్

తలసరి జీడీపీలో దేశంలోనే అట్టడుగున ఉండటంతోపాటు కరోనా లాక్ డౌన్ సమయంలో తీవ్రంగా ఎఫెక్ట్ అయిన బీహార్‌లో.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారమంతా నిరుద్యోగం, ఉపాధి కల్పన అంశాల చుట్టూ తిరుగుతోంది. ఆర్జేడీ గనుక అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ తేజస్వీ యాదవ్ చేసిన వాగ్ధానాన్ని గేమ్ ఛేంజర్ గా పొలిటికల్ పండితులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e8AOD8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Doctor Strange's Scott Derrickson Is Teaming Back Up With Blumhouse

Scott Derrickson previously made the Sinister movies with the horror-focused studio. from CinemaBlend Latest Content https://ift.tt/2Jmu4q2 via

Pak Minister's Admission Reveals Truth Of Pulwama Attack: Rajnath Singh

Defence Minister Rajnath Singh Friday said that a Pakistani minister's admission of his country's involvement in the 2019 Pulwama attack has revealed the truth on the matter and silenced those who had... from NDTV News - Special https://ift.tt/3eaw5AO

Late iPhone Launch Temporarily Wiped $100 Billion Off Apple's Stock Value

The late launch of new 5G phones caused Apple Inc's customers to put off buying new devices, leading the company on Thursday to report the steepest quarterly drop in iPhone sales in two years. from NDTV News - Special https://ift.tt/2TP5tw9

ముంబయి: అవమానించిన చోటే కానిస్టేబుల్‌కు పోలీసులు సత్కారం

Image
పోగొట్టుకున్న చోటే వెతుక్కోమన్నారు పెద్దలు.. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు పోలీసులు సన్మానం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని దక్షిణ ముంబయిలో జరిగింది. అక్టోబరు 23న దక్షిణ ముంబయిలోని కల్బాదేవీ ఏరియాలో హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ మహిళను హెడ్‌ కానిస్టేబుల్‌ ఏక్‌నాథ్‌ పార్థే ఆపారు. అయితే ఆ మహిళ.. తనను పార్థే దూషించాడంటూ ఆయనపై దాడికి పాల్పడింది. చొక్క పట్టుకుని ఇష్టమొచ్చినట్టు కొట్టింది. దీనిని పక్కనున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఆ మహిళ విచక్షణారహితంగా తనను కొడుతున్నా పార్థే సంయమనం కోల్పోకుండా వ్యవహరించారు. కొద్ది దూరంలో ఉన్న సీనియర్లు అరుస్తున్నా ఆయన మాత్రం సహనంతో ఉన్నారు. దీంతో ఆయన పట్ల సోషల్ మీడియాలో సానుభూతి వ్యక్తమయ్యింది. మహిళ చేష్టలను ఖండిస్తూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు..మహిళతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడైతే కానిస్టేబుల్‌పై ఆ మహిళ దాడిచేసిందో అక్కడే ఏక్‌నాథ్‌కు గురువారం సన్మానం చేశారు. దీనికి ...

వృద్ధుల్లో కరోనాతో పోరాటానికి సహకరిస్తోన్న బీసీజీ టీకా.. ఐసీఎంఆర్ స్టడీ

Image
వృద్ధుల్లో వంటి వ్యాధులపై పోరాడటంలో బీసీజీ వ్యాక్సిన్ సహకరిస్తున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి () అధ్యయనంలో వెల్లడయ్యింది. వృద్ధుల్లో మెమెరీ సెల్ ప్రతిస్పందనలు, మొత్తం యాంటీబాడీలు ఉత్పత్తి పెంచడంలో ఈ టీకా ఉపకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. జులై నుంచి సెప్టెంబరు మధ్య మొత్తం 60ఏళ్లు పైబడి 86 మంది వృద్ధులపై ఈ అధ్యయనం సాగింది. వీరిలో 54 మందికి టీకా ఇచ్చి, 32 మందికి ఇవ్వకుండా పరిశీలించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని నెల రోజుల తర్వాత పరిశీలించగా ఆరోగ్యకరమైన వ్యక్తులలో సహజ, అనుకూల రోగనిరోధకశక్తిని పెంచుతుందని గుర్తించారు. బీసీజీ టీకా మెరుగైన సహజ, అనుకూల మెమరీ సెల్స్‌తోపాటు వృద్ధులలో మొత్తం యాంటీబాడీ స్థాయిలతో సంబంధం కలిగి ఉంది.. ఇది SARS-CoV2 వ్యాప్తిని అడ్డుకోడానికి సహకరిస్తుందని సూచిస్తుంది అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బీసీజీ టీకా వినియోగం వల్ల వంటి వ్యాధులపై పోరాడటానికి వృద్ధుల్లో సామర్ధ్యాన్ని పెంచుతుందని ఐసీఎంఆర్ సీనియర్ ఎపిడిమియాలజిస్ట్, చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సమిరన్ పండా అన్నారు. కోవిడ్-19 వల్ల తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న వృద్ధులను కాపాడటానికి ఈ పరిశోధన ఆశలను రేకెత్తిస్తోందన్నార...

Mayawati, Akhilesh Yadav's Bid To Shake Up Usual Madhya Pradesh Poll Math

Way before Mayawati announced all but outright support to the BJP on Thursday, her Bahujan Samaj Party (BSP) has been gearing up to play a remarkably chunky role in the high-stakes by-election in... from NDTV News - Special https://ift.tt/2HOKgQr via

Clemson's Lawrence tests positive, out vs. B.C.

Trevor Lawrence, the star Clemson quarterback and Heisman Trophy front-runner, has tested positive for COVID-19 and won't play Saturday against Boston College. from www.espn.com - TOP https://ift.tt/34CTcRA via

Panthers' Curtis Samuel scores on flea-flicker for second TD vs. Falcons

The Panthers pulled out a trick play to score their second touchdown against the Falcons with a 29-yard score. from www.espn.com - TOP https://ift.tt/3my8Kft via

వృద్ధుల్లో కరోనాతో పోరాటానికి సహకరిస్తోన్న బీసీజీ టీకా.. ఐసీఎంఆర్ స్టడీ

Image
వృద్ధుల్లో వంటి వ్యాధులపై పోరాడటంలో బీసీజీ వ్యాక్సిన్ సహకరిస్తున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి () అధ్యయనంలో వెల్లడయ్యింది. వృద్ధుల్లో మెమెరీ సెల్ ప్రతిస్పందనలు, మొత్తం యాంటీబాడీలు ఉత్పత్తి పెంచడంలో ఈ టీకా ఉపకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. జులై నుంచి సెప్టెంబరు మధ్య మొత్తం 60ఏళ్లు పైబడి 86 మంది వృద్ధులపై ఈ అధ్యయనం సాగింది. వీరిలో 54 మందికి టీకా ఇచ్చి, 32 మందికి ఇవ్వకుండా పరిశీలించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని నెల రోజుల తర్వాత పరిశీలించగా ఆరోగ్యకరమైన వ్యక్తులలో సహజ, అనుకూల రోగనిరోధకశక్తిని పెంచుతుందని గుర్తించారు. బీసీజీ టీకా మెరుగైన సహజ, అనుకూల మెమరీ సెల్స్‌తోపాటు వృద్ధులలో మొత్తం యాంటీబాడీ స్థాయిలతో సంబంధం కలిగి ఉంది.. ఇది SARS-CoV2 వ్యాప్తిని అడ్డుకోడానికి సహకరిస్తుందని సూచిస్తుంది అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బీసీజీ టీకా వినియోగం వల్ల వంటి వ్యాధులపై పోరాడటానికి వృద్ధుల్లో సామర్ధ్యాన్ని పెంచుతుందని ఐసీఎంఆర్ సీనియర్ ఎపిడిమియాలజిస్ట్, చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సమిరన్ పండా అన్నారు. కోవిడ్-19 వల్ల తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న వృద్ధులను కాపాడటానికి ఈ పరిశోధన ఆశలను రేకెత్తిస్తోందన్నార...

హైదరాబాద్‌లో వరద: ‘కేటీఆర్‌కు ట్వీట్ చేసినా పట్టించుకోట్లేదు’

Image
హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల ప్రభావం ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తూనే ఉంది. నగరంలోని నాగోల్ డివిజన్ పరిధిలోని బృందావన కాలనీలో ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. రోజుల తరబడి వరద నీరు నిల్వ ఉండి రోడ్లపై మొత్తం నాచు ఏర్పడింది. దీంతో తాము జారి కిందపడి గాయపడుతున్నట్టు స్థానికులు చెప్పారు. ఇదే విషయంపై మంత్రి కే‌టీ‌ఆర్‌కు ట్వీట్ చేసినా సమస్య తీరడం లేదని వారు చెప్పారు. ఇప్పటివరకు నలుగురికి గాయాలు కాగా.. ఓ వృద్ధుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గత 20 రోజులుగా కాలనీల్లో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఏ అధికారి, నాయకుడూ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి తమ కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2TP2tjn via

తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి, వివాహానికి వెళ్లి వస్తుండగా!

Image
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలం తంటికొండ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్ వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రుల్ని రాజమండ్రి, గోకవరం ఆస్పత్రులకు తరలించారు.. వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులు మృతులు గోకవరం మండలం ఠాకుర్‌పాలెంకు చెందిన వారిగా గుర్తించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/35Oa86S via

లెటర్ లీక్... రజనీ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ మొదలైన చర్చ... ఇంతకీ తలైవా ఎప్పుడొస్తున్నాడు..

తమిళ రాజకీయాల్లో అడుగుపెడుతానని కొన్నేళ్ల క్రితమే ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్... ఇప్పటివరకూ దానికి కార్యరూపం ఇవ్వలేదు. ఎన్నోసార్లు బహిరంగ వేదికలపై తన పొలిటికల్ ఎంట్రీ పక్కా అని ప్రకటించిన తలైవా... అందుకు ముహూర్తాన్ని మాత్రం ఖరారు చేయడం లేదు. రజనీ తర్వాతే పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసిన కమల్ హాసన్... ఓవైపు పార్టీ పెట్టేసి... గత from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e4Yj01 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Love And Monsters Ending Explained And How It Sets Up A Potential Sequel, Prequel, Or Spin-Off

This just might be the beginning of Joel's story. from CinemaBlend Latest Content https://ift.tt/37ZmpZ7 via

NSYNC's Getting A Wild Movie, And One Of The Band Members Is Involved

This NSYNC movie ain't no lie. from CinemaBlend Latest Content https://ift.tt/3oGmdn9 via

Dang, The Internet Really Came Out For Tutar's Babysitter In Borat 2

She's become one of Borat 2 's fan-favorites. from CinemaBlend Latest Content https://ift.tt/3mxCIAg via

Sharad Pawar Runs State, No Use Meeting Uddhav Thackeray: State BJP Chief

It is NCP president Sharad Pawar who is running the Maharashtra government, state BJP chief Chandrakant Patil said on Thursday. from NDTV News - Special https://ift.tt/3oP5n5U

Days After Uddhav Thackeray Spat, Maharashtra Governor Meets MNS Chief

Maharashtra Navnirman Sena chief Raj Thackeray today met Maharashtra Governor BS Koshyari ostensibly to discuss the issue of high electricity bills. Coming days after the latter's sharp exchanges with... from NDTV News - Special https://ift.tt/3e7zwIL via

Sharad Pawar Runs State, No Use Meeting Uddhav Thackeray: State BJP Chief

It is NCP president Sharad Pawar who is running the Maharashtra government, state BJP chief Chandrakant Patil said on Thursday. from NDTV News - Special https://ift.tt/3oP5n5U via

Remittances To India To Drop By 9% In 2020: World Bank

The World Bank on Thursday said remittances to India would fall this year by 9 per cent to $76 billion due to the ongoing coronavirus pandemic and global economic recession. from NDTV News - Special https://ift.tt/3mAz2h0 via

Tamil Nadu Releases Executive Order To Implement Quota In Medical Courses

The Tamil Nadu government on Thursday issued an order notifying 7.5 per cent quota for students of state-run schools in admission to undergraduate medical courses from the current 2020-21 academic... from NDTV News - Special https://ift.tt/2TB4JKJ via

Follow live: Panthers host Falcons in NFC South clash

null from www.espn.com - TOP https://ift.tt/2TDH7W2 via

Sources: Hinch favorite to be Tigers' new manager

Former Houston Astros manager AJ Hinch is widely regarded as the favorite to become the next manager of the Detroit Tigers, sources told ESPN's Buster Olney. from www.espn.com - TOP https://ift.tt/2Jg5B5z via

White Sox's La Russa email uses wrong signature

The White Sox mistakenly sent an email welcoming Tony La Russa that included AJ Hinch's signature on a photo of La Russa, an error that was due to multiple variations of the graphic being prepared for various candidates, a source told ESPN. from www.espn.com - TOP https://ift.tt/3kFTyfD via

Following The Witches, Can Anne Hathaway Finally Do Devil Wears Prada 2?

Seriously, why don't we have Devil Wears Prada 2 yet? from CinemaBlend Latest Content https://ift.tt/2Gb8vaB via

The Suicide Squad Has A Cameo That Longtime DC Comics Fans Will Appreciate

This is a cool pull from DC Comics' history. from CinemaBlend Latest Content https://ift.tt/2HPuxR9 via

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు...

తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని హైకోర్టు జేఎన్టీయూని ఆదేశించింది. నిబంధనల ప్రకారం.. ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం... పాస్ మార్కులు(35) వేసి అందరినీ ఉత్తీర్ణులను చేసింది. అయితే ఇక్కడే సమస్య from Oneindia.in - thatsTelugu https://ift.tt/31TxAyt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్ - కేంద్రానికి ఏం రాశారో గుర్తుందా?: అంబటి రాంబాబు సంచలనం

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ అంశంపై అధికార వైసీపీ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ల మధ్య కొనసాగుతోన్న వాగ్వాదం తారాస్థాయికి చేరింది. బుధవారం నాటి అఖిలపక్షం భేటీకి హాజరు కాబోమంటూ వైసీపీ ఇచ్చిన ప్రెస్ నోట్ చూసి ఆశ్చర్యపోయానంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యాఖ్యానించగా.. ప్రస్తుతం ఏపీలో ఉన్నది ఎస్ఈసీ కాదని, చంద్రబాబు-నిమ్మగడ్డల కమిషన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/37WCiiC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం... నవంబర్ 30 వరకు పొడగింపు...

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 వరకు పొడగించింది. స్వదేశం నుంచి విదేశానికి,విదేశం నుంచి స్వదేశానికి వచ్చే విమాన రాకపోకలపై నిషేధం కొనసాగనుంది. అదే సమయంలో ఇంటర్నేషనల్ కార్గో కార్యకలాపాలు,కొన్ని ప్రత్యేక రూట్లలో డీజీసీఏ అనుమతినిచ్చిన విమాన సర్వీసులు కొనసాగనున్నాయి. ఈ మేరకు డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) బుధవారం(అక్టోబర్ 28) from Oneindia.in - thatsTelugu https://ift.tt/34CeI9a viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా కట్టడిలో కీలకంగా బీసీజీ వ్యాక్సిన్: వృద్దులలోనూ సానుకూల ఫలితాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనల్లో మునిగితేలుతున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు సానుకూల ఫలితాలు కనబరుస్తున్నాయి. ఈ సమయంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తాజాగా, తన పరిశోధనలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు: 26వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gbs1E2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా ఉంది, ఎన్నికలు కుదరవు -నిమ్మగడ్డకు తేల్చిచెప్పిన నీలం -కేంద్రం వద్దకా? కోర్టు మెట్లా?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల నిర్వహణపై నెలకొన్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల నిర్వహణపై కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం సాయత్రం విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లి ఈ మేరకు నివేదిక సమర్పించారు. అధికార వైసీపీ, ఎస్ఈసీ నిమ్మగడ్డలు నేరుగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mvIgLv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆరోగ్య సేతు యాప్ రూపకర్తలు ఎవరు... ఎట్టకేలకు వివరణ ఇచ్చిన కేంద్రం... ఇలా రూపకల్పన..

ఆరోగ్య సేతు యాప్‌‌‌ను రూపొందించింది ఎవరు... ఈ ప్రశ్నకు సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి సమాధానం లేకపోవడంతో దీనిపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర సమాచార కమిషన్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్రం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HFLQUr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ పోలీసుల అరుదైన ఘనత - దేశంలోనే నంబర్ 1 - అవార్డుల పంట - సీఎం జగన్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో పోలీస్ శాఖల్లో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ప్రకటించిన అవార్డుల్లో ఏపీ సరికొత్త రికార్డులు సృష్టించింది. ‘పోలీస్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్' విభాగంలో మొత్తం 84 అవార్డులకుగానూ ఏకంగా 48 అవార్డులను కైవసం చేసుకుంది. నన్ను రేప్ చేసి, చంపేవాడే: ఎమ్మెల్యే అభ్యర్థిపై నటి అమీషా పటేల్ - బీహార్‌లో భయానక అనుభవం from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Lc2p3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు: 26వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కరోనా పరీక్షలు తగ్గించనప్పటికీ.. కరోనా కొత్త పాజిటివ్ కేసులు మాత్రం భారీగా పెరగడం లేదు. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది.  కరోనా ఎఫెక్ట్: మైక్ పాంపియో, ఎస్పర్‌లతో అజిత్ దోవల్ ‘ఎల్బో బంప్’ from Oneindia.in - thatsTelugu https://ift.tt/34BmlfL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి కరోనా పాజిటివ్... త్వరగా కోలుకోవాలని నితిన్ గడ్కరీ ట్వీట్..

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కరోనా వైరస్ బారినపడ్డారు. తనకు కరోనా వైరస్ సోకిందని... ఈమధ్య కాలంలో తనను కలిసినవాళ్లు కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను కేంద్రమంత్రి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇలా ఓ విషయాన్ని వెల్లడించేందుకు పదాల కోసం వెతుక్కోవాల్సి రావడం అరుదు అని పేర్కొన్నారు. అయితే తాను అసింప్టమాటికా లేదా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e2rHnD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనాపై ఓటరు పైచేయి: ఈసీ సక్సెస్ - ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్ ఫేజ్ - బీహార్ పోల్ ఫొటోలివి..

వేల ఏళ్ల పరిణామక్రమంలాగే.. ప్రస్తుత కరోనా విలయాన్ని ప్రజలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామిక పండుగలా భావించే ఎన్నికల ప్రక్రియలో వైరస్‌పై ఓటరు పైచేయి సాధించాడు. కరోనా కాలంలో జరిగిన తొలి ఎన్నికల్లో భారతీయులు.. అందునా బీహారీలు గొప్ప చైతన్యం ప్రదర్శించారు. కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో ఎన్నికల సంఘం సక్సెస్ అయిందనే చెప్పాలి. మొత్తంగా బీహార్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e6u8FF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా సాయికృష్ణ యచేంద్ర: ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి, వైసీపికి దగ్గరగా..

అమరావతి/తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రెండేళ్లపాటు సాయికృష్ణ ఎస్వీబీసీ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పిలుపుమేరకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/31NAogI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Bengaluru rules: కారులో ఒక్కరైనా రూల్ రూలే, మేడమ్ అయినా సార్ అయినా అంతే, దూలతీరింది!

బెంగళూరు/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) నియమాల దెబ్బకు ఇప్పుడు ప్రజలు హడలిపోతున్నారు. ఐటీ బీటీ హబ్ బెంగళూరు సిటీలో మరో కొత్తరూల్ అమలులోకి వచ్చింది. కారులో, బైక్ లో ఒంటరిగా వెలుతున్నా సరే కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, లేదంటే మీ జోబులకు చిల్లుపడుతుంది అంటూ బీబీఎంపీ అధికారులు రాత్రికి రాత్రి కొత్త రూల్ అమలులోకి తీసుకువచ్చారు. కారులో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TwJBFt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ యూనివర్సిటీ వీసీపై రాష్ట్రపతి సస్పెన్షన్... నియామకాల వివాదం.. ఆధిపత్య పోరు...

ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేశ్ త్యాగిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వేటు వేశారు. త్యాగిని రాష్ట్రపతి సస్పెండ్ చేసినట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం(అక్టోబర్ 28) వెల్లడించారు. వర్సిటీలో ఇటీవలి కీలక నియామకాలకు సంబంధించి వీసీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విద్యా మంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. దీనిపై విచారణకు అనుమతినివ్వాలని కోరుతూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jCUbWb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నన్ను రేప్ చేసి, చంపేవాడే: ఎమ్మెల్యే అభ్యర్థిపై నటి అమీషా పటేల్ - బీహార్‌లో భయానక అనుభవం

సదరు ప్రాంతంతో సంబంధం లేకున్నా, సినీ నటుల పట్ల జనంలో ఉండే క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ స్టార్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం తెలిసిందే. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉన్నది. అలా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థన మేరకు ప్రచారానికి వెళ్లిన తనకు భయానక అనుభవం ఎదురైందని, from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Ho0Qj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం అవినీతిపై సీబీఐ విచారణ... హైకోర్టు సంచలన ఆదేశాలు... షాక్‌లో బీజేపీ నేతలు...

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రావత్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఉమేశ్ కుమార్ శర్మ అనే జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ముఖ్యమంత్రిపై సీబీఐ విచారణకు ఆదేశాలిచ్చింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBFVzz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చైనా మ్యాప్‌లో లడఖ్‌- ట్విట్టర్‌ సమాధానంపై అసంతృప్తి- చర్యలకు సిద్ధమవుతున్న కేంద్రం..

మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ తమ తాజా మ్యాప్‌లో భారత్‌లోని లడఖ్‌ను చైనాలో భాగంగా చూపడంపై కేంద్రం మండిపడుతోంది. ఈ వ్యవహారంపై ట్విట్టర్ ఇచ్చిన వివరణ కూడా కేంద్రాన్ని సంతృప్తిపరచలేదని తెలుస్తోంది. దీంతో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఆధారంగా ట్విట్టర్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత భూభాగంలో ఉన్న లడఖ్‌ను చైనా మ్యాప్‌లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e29Wor viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముంబై-హైదరాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రైన్... ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ నుంచి కీలక అప్‌డేట్...

ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. 711కి.మీల ఈ మార్గంలో బుల్లెట్ రైలును తీసుకొచ్చేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్(NHSRCL) కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 5వ తేదీన ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందులో బుల్లెట్ కారిడార్‌ మార్గానికి సంబంధించిన సర్వే,ఉపరితల మార్గం,అండర్ గ్రౌండ్ మార్గం,సబ్ స్టేషన్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/35KO0u2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తేజస్వీ యాదవ్‌కి పట్టం కట్టిన సోషల్ మీడియా.. నితీశ్ కుమార్ కన్నా 9 రెట్ల ఫాలొవర్లు ఎక్కువ

ప్రజలకు ఏదీ చెప్పాలన్న సోషల్ మీడియా వేదిక అవుతోంది. దానిని కొందరు రాజకీయ నేతలు కరెక్టుగా ఉపయోగించుకుంటున్నారు. 2014కి ముందు ప్రధాని మోడీ కూడా అలానే వాడి.. అధికారంలోకి వచ్చారు. బీహర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో.. సీఎం నితీశ్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ గురించి చర్చ జరుగుతోంది. అయితే నితీశ్ కన్నా తేజస్వీకి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HIE9fU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోదీకి దగ్గరై ఏం సాధించారు?- ఆధార్ అడిగితే బేడీలా? -‘ట్రావెన్‌కోర్’ ట్యాక్సులంటూ వైసీపీ ఎంపీ ఫైర్

రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా భూములిచ్చిన స్థానిక రైతులు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టగా, మూడు రాజధానులకు అనుకూలంగా పోటీ ఉద్యమకారులు వెళ్లడం.. వారిని అడ్డుకున్నారనే కారణంతో రైతులకు బేడీలు వేసి అరెస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. రైతులకు సంకెళ్లు వేయడం దారుణమని, అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోన్న జగన్ పై జనం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ovEGDb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దుబ్బాక ఉపఎన్నిక పరిశీలకుడిగా తమిళనాడు సింగం: యంగ్ ఐపీఎస్‌కు బాధ్యతలు: ఏరికోరి

హైదరాబాద్: సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలీస్ పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన యువ ఐఎఎస్ అధికారి నియమితులు అయ్యారు. ఆయన పేరు సరోజ్ కుమార్ ఠాకూర్. ప్రస్తుతం చెన్నై సైబర్ క్రైమ్ డివిజన్-3 సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఆయనను దుబ్బాక ఉప ఎన్నిక పోలీసు అబ్జర్వర్‌గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e67uNO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

The Borat 2 Babysitter Who Felt Like She Was Duped Is Getting Donations From Concerned Fans

This is very generous. from CinemaBlend Latest Content https://ift.tt/37U07Yv via

Chadwick Boseman’s Brother Shares News Of His Own Cancer Remission

The late Black Panther star was not the only member of the family battling cancer. from CinemaBlend Latest Content https://ift.tt/3jDpyzQ via

Stargate Writer Dean Devlin Admits One Funny Thing He Wishes He Could Change

Movies often come with funny set stories, but I didn't see this amusing tale coming. from CinemaBlend Latest Content https://ift.tt/3oy3fiG via

వీడియో లీక్... అడ్డంగా బుక్కైన చిరాగ్ పాశ్వాన్... సరిగ్గా ఎన్నికలకు ఒక్కరోజు ముందు

లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఓ వీడియో లీకైంది. ఎన్నికల ప్రచారం కోసం చిరాగ్ ఓ వీడియో షూట్ చేయగా... దానికి సంబంధించిన రిహార్సల్‌ వీడియో బయటకొచ్చింది. దీంతో చిరాగ్ పాశ్వాన్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. సరిగ్గా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందు ఈ వీడియో బయటకు రావడంతో... from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jAgGuO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇంకొద్ది గంటల్లో నిమ్మగడ్డ అఖిలపక్షం -హాజరుపై ఎటూ తేల్చని జగన్, పవన్ - స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, కొత్త కేసుల నమోదు తగ్గినప్పటికీ ఎన్నికల నిర్వహణకు ఇది అనుకూల సమయం కాదని జగన్ సర్కారు భావిస్తోన్న నేపథ్యంలో అఖిలపక్షం భేటీకి వైసీపీ హాజరవుతుందా? లేదా? అనేదానిపై ఉత్కంఠ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eaqsmo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏ పరిస్థితులోనైనా భారత్‌కే మద్దతు: చైనాకు మైక్ పాంపియో హెచ్చరిక

న్యూఢిల్లీ: సున్నితమైన ఉపగ్రహం, మ్యాప్ డేటాను పంచుకునేందుకు భారతదేశం- యునైటెడ్ స్టేట్స్(అమెరికా) మంగళవారం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి, ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో.. చైనాను హెచ్చరించారు.యూఎస్ రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పర్‌తో కలిసి ఆయన సోమవారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Nc9PJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బండి సంజయ్ దీక్ష భగ్నం... ఆస్పత్రికి తరలించిన పోలీసులు... భారీగా చేరుకున్న కార్యకర్తలు..

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్బంధ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి(అక్టోబర్ 26) నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆస్పత్రికి తరలించడంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HF4Q5G viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం - బావిలోకి దూసుకెళ్లిన జీపు - ప్రయాణికుల కోసం గాలింపు

వరంగల్ రూరల్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 15 మంది ప్రయాణికులతో వరంగల్ సిటీ నుంచి నెక్కొండకు బయలుదేరిన జీపు.. సంగెం మండ‌ల పరిధిలోని గ‌విచ‌ర్ల వ‌ద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. పైన ఎలాంటి సేఫ్టీ వాల్ లేకపోవడం, ఇటీవల కురిసిన వర్షాలకు బావి నిండిఉండటంతో పడటంతోనే అందరూ నీటమునిగారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G8Lg10 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నికితపై అందుకే రివేంజ్ తీర్చుకున్నా... ఫరీదాబాద్ హత్య కేసులో నిందితుడి వెర్షన్ ఇదే...

హర్యానాలోని ఫరీదాబాద్‌ బల్లబ్‌ఘర్‌లో సంచలనం రేకెత్తించిన బీటెక్ విద్యార్థిని నికిత తోమర్ హత్య కేసులో నిందితుడు తౌసిఫ్ పోలీసుల విచారణలో నేరం అంగీకరించాడు. నికిత వేరొకరిని పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉందని... అందుకే ఆమెను హత్య చేశానని చెప్పాడు. అంతేకాదు,2018లో కిడ్నాప్ ఆరోపణలతో తనను అరెస్ట్ చేయించి మెడిసిన్ చదవాలన్న తన కోరిక నెరవేరకుండా చేసినందుకు నికితపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J5G92A viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అంకిదాస్ ఔట్ - ఫేస్‌బుక్-బీజేపీ ఉదంతంలో ట్విస్ట్ - పబ్లిక్ పాలసీ డైరెక్టర్ పదవికి రాజీనామా

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ ఇండియా, దక్షిణ, మధ్య ఆసియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకిదాస్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఫేస్ బుక్ సంస్థలో కీలక పోస్టులో ఉండి.. భారత్ లో బీజేపీ విస్తరణకు సాయం చేశారని, ప్రధానమంత్రి స్థాయికి నరేంద్ర మోదీ ఎదుగుదలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Psd3d viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘గో కరోనా గో’ కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలేకు కరోనా పాజిటివ్

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, కేంద్రమంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) రామ్‌దాస్ అథవాలే మంగళవారం కరోనా బారినపడ్డారు. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అథవాలే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HA8E7T viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చైనా ఉక్కిరిబిక్కిరి - భారత్-అమెరికా దోస్తీ ఎఫెక్ట్ - శత్రుత్వ బీజాలు నాటొద్దంటూ అక్కసు

ప్రతిష్టాత్మక ‘బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా)' అనుసరించాలని, ద్వైపాక్షిక, రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్-అమెరికాలు నిర్ణయించుకోవడంపై చైనా అక్కసు వెళ్లగక్కింది. సరిహద్దులో ఆగడాలను కొనసాగుతోన్న సమయంలోనే భారత్-అమెరికా మధ్య సాన్నిహిత్యం ఇంకాస్త పెరుగడంతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత పర్యటన నేపథ్యంలో డ్రాగన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e9xqYH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పనిమనిషి కోసం ప్రకటన.. జీతం ఎంతో తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం.. ఊహకే అందని నంబర్.

హెడింగ్ చదివి చాలామంది ఇది నిజమేనా అని సందేహించి ఉంటారు. కానీ ఇది వంద శాతం నిజం. బ్రిటన్‌ రాజకుటుంబం తమ రాజప్రసాదాల్లో ఒకటైన విండ్‌సర్ క్యాస్టిల్‌‌లో పనిచేసేందుకు హౌజ్‌ కీపింగ్ స్టాఫ్ కావాల్సిందిగా ఇటీవల ఆన్‌లైన్ ప్రకటన ఇచ్చింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టు చేసిన ఈ ప్రకటనలో... హౌజ్ కీపింగ్ ఉద్యోగానికి ప్రారంభ వేతనం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TuY3hd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అన్‌లాక్ 6.0 లేదు: 5.0 సడలింపులే కొనసాగింపు, కానీ, కొన్ని షరతులు

న్యూఢిల్లీ: ఈసారి కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 6.0ను ప్రకటించలేదు. కానీ, సెప్టెంబర్ నెల చివరలో విడుదల చేసిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలనే కేంద్రం మరో నెలపాటు పొడిగించింది. అక్టోబర్ నెలకు ప్రకటించిన నిబంధనలే నవంబర్ నెలాఖరు వరకు వర్తిస్తాయని వెల్లడించింది. కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mzAXTj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Illegal affair: ఆంటీతో గుసగుసలాడాడు, గుహలోకి తీసుకెళ్లాడు, తిరిగిరాలేదు, కూతురి పెళ్లితో జల్సా !

చెన్నై/ వేలూరు/ చిత్తూరు: ఒకే చోట పని చేస్తున్న సమయంలో ఆంటీతో అతను పరిచయం పెంచుకున్నాడు. తరువాత పని చేస్తున్న సమయంలో ఆంటీతో రాసుకునిపూసుకుని తిరుగుతున్న అతనికి ఆమె అందానికి పచ్చిపట్టిపోయిందో ఏమో ? ఎలాగైనా వలలో వేసుకోవాలని ప్రయత్నించాడు. అదే సమయంలో ఆంటీ భర్త చనిపోయాడని తెలుసుకున్న వ్యక్తి ఎట్టకేలకు ఆమెను లొంగదీసుకున్నాడు. కూతురికి పెళ్లి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e4DIcg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రంప్ ఆలోచనకే కడుపులో డోకు -మళ్లీ గెలిస్తే అమెరికా గతి అంతే: హిల్లరీ క్లింటన్ ఫైర్

''అమెరికా దశాబ్దాల పాటు శ్రమించి నిర్మించుకున్న ప్రజాస్వామిక వ్యవస్థల్ని కేవలం నాలుగేళ్లలోనే డొనాల్డ్ ట్రంప్ ధ్వంసం చేసిన తీరును మనమంతా చూశాం. తన పంతం కోసం, ఎన్నికల్లో గెలుపుకోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడు. అయితే, ఈ నాలుగేళ్ల అనుభవం దృష్ట్యా.. అతను మామూలు మనిషి కాదని, తనలో ఏ కోశానా నిజాయితీ లేదని ప్రజలు కూడా అర్థం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jd0Yt7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కొత్తగా 2901 పాజిటివ్ కేసులు... మరో 19 మంది మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 2091 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,11,825కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6625కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం(అక్టోబర్ 25) from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kCG3gN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అప్పుడు గోలీమార్..ఇప్పుడు గబ్బర్ - కిరాతక ఆర్జేడీ గెలిస్తే బీహార్‌లో రక్తపాతమే:కేంద్ర మంత్రి అనురాగ్

‘‘పడుకోండి పిల్లలూ.. లేకుంటే గబ్బర్ సింగ్ ఎత్తుకెళ్లిపోతాడు.. ‘షోలే' సినిమాలోని ఈ డైలాగ్ ను బీహార్ లోని ప్రతి తల్లి గుర్తుచేయాలిప్పుడు. 15ఏళ్ల కిందట ఆర్జేడీ హయాంలో జంగల్ రాజ్(ఆటవిక పాలన)ను చవి చూసిన తల్లులు.. ఓటేయడానికి వెళ్లే ముందు తమ బిడ్డలకు జాగ్రత్తలు చెప్పాలి. ఆర్జేడీ గెలిస్తే బీహార్ లో మళ్లీ అరాచకవాదం పెరిగిపోతుందన్న విషయాన్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HDGRU3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వివాదాల్లో RRR:రాజమౌళికి బీజేపీ ఎంపీ సోయం బాబూరావు వార్నింగ్.. ఏం జరుగుతోంది..?

ఆదిలాబాద్ : దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్‌ఆర్ఆర్. సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంటోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంకు సంబంధించి కొద్దిరోజుల క్రితం విడుదలైన జూనియర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kBmVzU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫరీదాబాద్ కాలేజీ విద్యార్థిని హత్య కేసులో ట్విస్ట్... తెర పైకి 'లవ్ జిహాదీ' కోణం...?

పట్టపగలు... కాలేజీ కాంపౌండ్ బయటే నికిత తోమర్(21) అనే విద్యార్థినిని గన్‌తో కాల్చి చంపిన ఘటన హర్యానాలో సంచలనం రేకెత్తిస్తోంది. ఫరీదాబాద్‌లోని బల్లబ్‌ఘర్‌లో ఉన్న ఓ కాలేజీలో అప్పుడే పరీక్ష రాసి బయటకొచ్చిన నికిత తోమర్‌ను... కారులో అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు బలవంతంగా లోపలికి ఎక్కించే ప్రయత్నం చేశారు. నికిత తోమర్ అందుకు నిరాకరించడంతో ఆ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oygfor viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాల విడుదల- రిజల్ట్‌ తెలుసుకోండిలా...

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయాల్లో తొలి విడత ఉద్యోగాల భర్తీ తర్వాత మిగిలి పోయిన ఖాళీలు, అలాగే ఉద్యోగాలు మానేసిన వారి స్ధానంలో ఖాళీ అయిన ఉద్యోగాల కోసం సెప్టెంబర్లో ప్రభుత్వం మరోసారి పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,208 పోస్టులకు ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e6RYkv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణకు భారీ పెట్టుబడులు... ప్రతిపాదనలతో కేటీఆర్‌ను కలిసిన ఆ రెండు కంపెనీలు..

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. లారస్ ల్యాబ్స్,గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ మేరకు ఈ రెండు కంపెనీల ప్రతినిధులు మంగళవారం(అక్టోబర్ 28) హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రెండు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HwiQ1H viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రవీణ్ ప్రకాశ్ పని పట్టాల్సింది జగనే -చెప్పు దెబ్బలు -షాకింగ్ సర్వే చూశారా?: ఎంపీ రఘురామ

సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను ఉద్దేశించి నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ.. ఏపీ సీఎంవో, మూడు రాజధానులపై తాజా సర్వే, తనపై సస్పెన్షన్ అంశాలపై కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ఎంపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/37QJjSb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ఇదే... ప్రకటన తేదీ ఖరారు- డిప్యూటీ స్పీకర్‌ వెల్లడి...

ఏపీలో జిల్లాల పునర్‌ వ్యవస్ధీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీలు ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల వ్యవహారంలో వైసీపీ నేతలెవరూ తలదూర్చవద్దని సీఎం జగన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం గుంభనంగా సాగిపోతోంది. మోసపోయిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jAgFae viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Celine Dion Is Preparing To Make Her Acting Debut With Outlander Favorite Sam Heughan

Doing more than providing a theme song this time. from CinemaBlend Latest Content https://ift.tt/3kGk2xS via

Top Court Stays Order Allowing Lalit Modi To Cross Examine In Case

The Supreme Court Tuesday stayed the Bombay High Court order directing the Enforcement Directorate to allow cross examination of five persons by former IPL commissioner Lalit Modi in a case of alleged... from NDTV News - Special https://ift.tt/34wi51g

IPL Points Table: కోల్‌కతాకు షాకిచ్చిన పంజాబ్

ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో ఓ దశలో అట్టడుగున నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. వరుసగా ఐదు విజయాలు సాధించి నాలుగో స్థానానికి చేరుకుంది. from Samayam Telugu https://ift.tt/3oplWFj

బండి సంజయ్ దీక్ష.. స్వీయ నిర్బందంలోకి ఎంపీ

సిద్ధిపేటలో బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అరెస్ట్‌కు వ్యతిరేకంగా తన కార్యాలయంలో దీక్షకు దిగారు. సిద్ధిపేట సీపీని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చశారు. from Samayam Telugu https://ift.tt/3kAJyV1

Head Of US Military Academy Resigns Amid "Systemic Racism" Probe

The superintendent of a top US military academy resigned from his post Monday, after the Virginia governor ordered an investigation into accusations of systemic racism at the school. from NDTV News - Special https://ift.tt/3dXvC4W

బాలయ్య చిన్నల్లుడికి మరో షాకిచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి

ఎన్‌ఎంసీ, పూర్వ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు అతిక్రమిస్తూ జీఐఎంఎస్‌ఆర్‌ పనిచేస్తోంది. నకిలీ, ఫ్యాబ్రికేటెడ్‌ డాక్యుమెంట్లతో గుర్తింపు పొందినట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయని విజయసాయిరెడ్డి లేఖలో ప్రస్తావించారు. from Samayam Telugu https://ift.tt/35xtq0e

NASA's SOFIA Discovers Water On Sunlit Surface Of Moon

There may be far more water on the Moon than previously thought, according to two studies published Monday raising the tantalising prospect that astronauts on future space missions could find... from NDTV News - Special https://ift.tt/37Nudgf

వైసీపీ ఎమ్మెల్యేను మోసం చేసిన కంపెనీ.. సీఎం జగన్‌‌, అధికారులకు ఫిర్యాదు

పొలంలో 20 శాతం నారు సరిగా పెరగకపోవడంతో నకిలీ విత్తనాలని ఆర్కే గుర్తించారు. ‘ఈరోజు చేనికి వెళ్ళాను.. ఏపీ సీడ్స్ వద్ద కొన్న వరి వంగడాలలో కేళీలు (బెరుకు విత్తనాలు) 20 శాతం ఉన్నట్లు గుర్తించా’అని ఎమ్మెల్యే తన ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. from Samayam Telugu https://ift.tt/3oxQ3Ku

‘మీ సాయం అంతా ఫేక్’ అన్న నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనూసూద్

తాను ఇతరులకు చేస్తున్న సాయమంతా ఫేక్ అంటూ విమర్శించిన నెటిజన్‌కు గట్టిగా సమాధానమిచ్చాడు నటుడు సోనూసూద్. రోగి వివరాలు షేర్ చేసి వీలైతే నువ్వు కూడా అతడికి సాయం చేయమంటూ సూచించాడు. from Samayam Telugu https://ift.tt/2TrX6WT

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. వెండి రేటు ఢమాల్!

బంగారం ధర తగ్గింది. పసిడి వెలవెలబోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మరింత ఎక్కువ దిగొచ్చింది. ఏకంగా రూ.1,000కు పైగా క్షీణంచింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. from Samayam Telugu https://ift.tt/2HBNuXm

పెట్రోల్, డీజిల్ ధరలు అలా.. క్రూడ్ ధరలు ఇలా!

పెట్రోల్ ధర నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. దీంతో ఈరోజు కూడ దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు. అలాగే గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం ముడి చమురు ధరలు పైకి కదిలాయి. from Samayam Telugu https://ift.tt/2ToY2eO

Head Of US Military Academy Resigns Amid "Systemic Racism" Probe

The superintendent of a top US military academy resigned from his post Monday, after the Virginia governor ordered an investigation into accusations of systemic racism at the school. from NDTV News - Special https://ift.tt/3dXvC4W via

Retweet costs Kiffin $25K as SEC admits error

Ole Miss coach Lane Kiffin was fined $25,000 on Monday for retweeting a post that called SEC officiating a disgrace, the same day the SEC acknowledged it should have stopped play to review a fourth-quarter kickoff during Saturday's Auburn-Ole Miss game. from www.espn.com - TOP https://ift.tt/3muF6I5 via

కర్నూలు: లాక్‌డౌన్ విధించినా వెనక్కి తగ్గలేదు.. కర్రల సమరంతో రక్తపాతం

Image
లాక్‌డౌన్, 144 సెక్షన్ విధించినా జనాలు మాత్రం వెనక్కు తగ్గలేదు.. ఎన్ని నిబంధనలు పెట్టినా దేవరగట్టులో కర్రల సమరం కొనసాగింది. పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోని స్థానికులు లక్ష వరకు బన్నీ ఉత్సవానికి హాజరయ్యారు.. నెరినికి, సుళువాయి విరుపాపురం, అరికేరి, ఎల్లార్తి గ్రామాలవారు మాల మల్లేశ్వరస్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఈ కర్రల సమరంలో 27మందికి గాయాలుకాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రద్దు అవుతుందని అధికారులు తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేయలేదు. దీంతో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతి ఏడాది దసరా పర్వదినం ముగిసిన మరుసటి రోజు దేవరగట్టులో బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో ఉత్సవ విగ్రహాన్ని సొంతం చేసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న 34 గ్రామాలు పోటీ పడుతుంటాయి.. దివిటీలు, కర్రలతో యుద్ధం చేసుకుంటారు. ఈ ఉత్సవంలో ఎంతోమంది తలలు పగులుతాయి.. జనాలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రక్తం ఏరులై పారుతుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ఉత్సవం కొనసాగుతూ వస్తోంది. కానీ దేవరగట్టులో ఈ ఏడాది కరోనా కారణంగా ఉత్సవాన్ని రద్దు చేశారు.. రెండు రోజులపాటు ...

Borat 2's Sacha Baron Cohen Broke One Of His Traditions For A Scene

It's one of the best scenes in the movie too. from CinemaBlend Latest Content https://ift.tt/3kslJi6 via

6 Marvel Characters Millie Bobby Brown Would Be Perfect To Play

She's a fighter. from CinemaBlend Latest Content https://ift.tt/2Jb9vwD via

Amy Coney Barrett Confirmed To US Supreme Court

The US Senate confirmed conservative jurist Amy Coney Barrett as the Supreme Court's newest justice Monday, delivering a landmark and controversial win for President Donald Trump just eight days... from NDTV News - Special https://ift.tt/34ui39V

కర్నూలు: లాక్‌డౌన్ విధించినా వెనక్కి తగ్గలేదు.. కర్రల సమరంతో రక్తపాతం

పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోని స్థానికులు లక్ష వరకు బన్నీ ఉత్సవానికి హాజరయ్యారు.. నెరినికి, సుళువాయి విరుపాపురం, అరికేరి, ఎల్లార్తి గ్రామాలవారు మాల మల్లేశ్వరస్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించారు. from Samayam Telugu https://ift.tt/3jwU3r9

Uddhav Thackeray Showed Mirror To BJP In His Dussehra Speech: NCP

The NCP on Monday defended Maharashtra Chief Minister Uddhav Thackeray over his criticism of the BJP during the Shiv Senas Dussehra rally, saying he "mirrored reality" to the NDA lead constituent... from NDTV News - Special https://ift.tt/3onJt9s via

Cowboys DC feels heat after hot sauce mishap

Cowboys defensive coordinator Mike Nolan's rough season took another bad turn Monday when he had to halt a call with reporters because he accidentally rubbed hot sauce in his eye. from www.espn.com - TOP https://ift.tt/34wjftt via

USMNT's Dest: I joined Barca to play the best

Sergino Dest says he made the jump from Ajax to Barcelona in order to play against the best in the world. from www.espn.com - TOP https://ift.tt/37J63DF via

Gase backs Darnold after QB's clunker vs. Bills

Adam Gase gave struggling QB Sam Darnold a pep talk and a vote of confidence after Sunday's loss. from www.espn.com - TOP https://ift.tt/3juceOg via

Adam Sandler Will Go To Space In A New Netflix Movie

The Sand Man is becoming an astronaut from CinemaBlend Latest Content https://ift.tt/31KIWVs via

Uddhav Thackeray Showed Mirror To BJP In His Dussehra Speech: NCP

The NCP on Monday defended Maharashtra Chief Minister Uddhav Thackeray over his criticism of the BJP during the Shiv Senas Dussehra rally, saying he "mirrored reality" to the NDA lead constituent... from NDTV News - Special https://ift.tt/3onJt9s

AUS vs IND: KKR's Varun Chakravarthy Earns Maiden National Call-Up

Varun Chakravarthy, who left his job as an architect as he was finding it difficult to make both ends meet, has joined the long list of IPL success stories after he was named in India's T20I squad... from NDTV News - Special https://ift.tt/37IVFMj

బంగారం ధర పరుగు.. వెండి రేటు మాత్రం..

బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. from Samayam Telugu https://ift.tt/2HpG4GL

అణ్వాయుధ నిషేధానికి మార్గం సుగమం.. ఐరాస ఒప్పందానికి 50 దేశాలు ఆమోదం

అణ్వాయుధాలను నిషేధించాలనే పౌర సమాజం, హక్కుల నేతల ఉద్యమాలకు త్వరలోనే ఫలితం లభించనుంది. ఐరాసలోని 50 సభ్యదేశాలు నిషేధిత ఒప్పందంపై సంతకాలు చేశాయి. from Samayam Telugu https://ift.tt/35wegbD

బుల్లితెరకూ పాకిన డ్రగ్స్ దందా.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన నటి ప్రీతికా

డ్రగ్స్ కేసులో బుల్లితెర నటి ప్రీతికా చౌహాన్ పోలీసులకు పట్టబడింది. ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేస్తుండగా ఆమెను ఎన్సీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. from Samayam Telugu https://ift.tt/37GjzrF

IPL Playoff: ముంబైపై రాజస్థాన్ విజయం.. ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్

Mumbi Indiansపై రాజస్థాన్ రాయల్స్ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మూసుకుపోయాయి. ఐపీఎల్‌లో చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌కు చేరకుండా నిష్క్రమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. from Samayam Telugu https://ift.tt/3kvmhUy

రుణ గ్రహీతలకు కేంద్రం గుడ్ న్యూస్.. నవంబర్ 5 కల్లా అకౌంట్లలోకి డబ్బులు!

కేంద్ర ప్రభుత్వం రుణ గ్రహీతలకు తీపికబురు అందించింది. లోన్ మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న వారికి, సక్రమంగా ఈఎంఐ కడుతూ వచ్చిన వారికి ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. from Samayam Telugu https://ift.tt/3ouEBzE

కర్నూలు జిల్లాలోని ఆ ఊరిలో రెండ్రోజులు లాక్‌డౌన్, 144 సెక్షన్

ఆ ఊరిలో రెండు రోజులపాటు లాక్ డౌన్ విధించారు. 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్టు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.. దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఊరిలో వెయ్యి మంది పోలీసుల్ని మోహరించారు.. అడుగడుగునా చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. from Samayam Telugu https://ift.tt/35Ap5t8

పవన్‌ సినిమాకు చిరంజీవి టైటిల్!.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా

పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయనున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ దసరా రోజున ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి చిరంజీవి పాత సినిమా టైటిల్‌ను వాడుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. from Samayam Telugu https://ift.tt/3orvjEw

IPL Points Table: ముంబైపై విజయంతో రాజస్థాన్ పైకి.. సన్‌రైజర్స్‌కు షాక్!

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ టాప్‌లో కొనసాగుతుండగా.. బెంగళూరుపై విజయం సాధించినప్పటికీ.. చెన్నై చివరి స్థానంలోనే ఉంది. from Samayam Telugu https://ift.tt/3kxyVlR

Armenia, Azerbaijan Agree "Humanitarian Ceasefire": US

Armenia and Azerbaijan have again agreed to respect a "humanitarian ceasefire" in the Nagorno-Karabakh conflict effective Monday, the US State Department announced, after previous attempts to stem the... from NDTV News - Special https://ift.tt/37Fm1yB via

DeAndre Hopkins shows great hands, fancy footwork to put Cardinals on the board

DeAndre Hopkins reached into his bag of tricks, victimizing Seahawks cornerback Quinton Dunbar to get the Cardinals going. from www.espn.com - TOP https://ift.tt/3dWM7Oz via

Cantlay rallies past Rahm, Thomas for Zozo title

Patrick Cantlay closed with a 7-under 65, rallying from four shots behind, to beat Jon Rahm and Justin Thomas Sunday in the Zozo Championship. from www.espn.com - TOP https://ift.tt/3olijAd via

Arsenal slips into bad, old habits in loss to Leicester

Arsenal have made great strides under Mikel Arteta, but Sunday's 1-0 defeat vs. Leicester was a flashback to all of the Gunners' worst qualities. from www.espn.com - TOP https://ift.tt/3oyNNTF via

జగన్ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. సీఎం సొంత జిల్లాకు!

Image
జగన్ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ నుంచి తిరుపతి, చెన్నైలకు తక్కువ సమయంలోనే వెళ్లేందుకు కడప–రేణిగుంట మధ్య నాలుగు వరుసల హైవేకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాయలసీమ జిల్లాలకు ముఖ్యమైన ఈ రోడ్డు రెండు వరుసల నుంచి నాలుగు లేన్లుగా మార్చేందుకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) త్వరలో టెండర్లకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ హైవేను కేంద్రం ఇటీవలే గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగా గుర్తించింది.. ఒక్క కడప జిల్లాలోనే సుమారు 100 కి.మీ. మేర రహదారి నిర్మించనున్నారు. దీనిని రెండు ప్యాకేజీలుగా విభజించి 1,068 ఎకరాలు సేకరించనున్నారు. వైఎస్సార్‌ జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధమైంది. మొత్తం 138 కి.మీ. మేర రోడ్డు నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టనుంది. ఈ మార్గంలో 3 వంతెనలు, 2 రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రెండో ప్యాకేజీ కింద కడప జిల్లా సిద్ధవటం మండలం నుంచి రైల్వేకోడూరు మండలం వరకు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నాలుగు లేన్ల హైవేకు భూ సేకరణ పనులు ముమ్మరం చేశారు. గతేడాది అక్టోబర్‌లో ఈ హైవేకు...

HBO Max's Green Lantern TV Show: Everything You Need To Know About The Main Emerald Knights

These are some of the property’s heaviest hitters. from CinemaBlend Latest Content https://ift.tt/2HBJG8z via

జగన్ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. సీఎం సొంత జిల్లాకు!

ఒక్క కడప జిల్లాలోనే సుమారు 100 కి.మీ. మేర రహదారి నిర్మించనున్నారు. దీనిని రెండు ప్యాకేజీలుగా విభజించి 1,068 ఎకరాలు సేకరించనున్నారు. వైఎస్సార్‌ జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధమైంది. from Samayam Telugu https://ift.tt/3judyAL

France Reports New Record Of Over 50,000 New COVID-19 Cases In A Day

France set a new daily record for coronavirus infections with 52,010 recorded in 24 hours, official data showed Sunday, topping 50,000 for the first time. from NDTV News - Special https://ift.tt/31C3qQf

British Army Boards Threatened Oil Tanker In English Channel, 7 Detained

British soldiers on Sunday boarded an oil tanker off England's south coast and detained seven suspects, the defence ministry said, after the crew were forced to take shelter from stowaways who... from NDTV News - Special https://ift.tt/3mk4FeL

France Reports New Record Of Over 50,000 New COVID-19 Cases In A Day

France set a new daily record for coronavirus infections with 52,010 recorded in 24 hours, official data showed Sunday, topping 50,000 for the first time. from NDTV News - Special https://ift.tt/31C3qQf via

Follow live: Kershaw, Dodgers face Rays in pivotal Game 5 with series tied

null from www.espn.com - TOP https://ift.tt/37B4UxY via

Follow live: Wilson, Seahawks look to stay undefeated with visit to Cardinals

null from www.espn.com - TOP https://ift.tt/34ukjOB via

Israel To Start COVID-19 Vaccine Human Trials On November 1

Israel will begin human trials for a potential COVID-19 vaccine developed by a research institute overseen by the Defence Ministry on November 1 after receiving regulatory approval, the ministry said... from NDTV News - Special https://ift.tt/37F8xCZ

All Citizens In Country Will Get Free COVID-19 Vaccine: Union Minister

Union Minister Pratap Sarangi on Sunday said that all people of the country will be given free COVID vaccine, amidst the demand by opposition parties in the country for it and not only in poll-bound... from NDTV News - Special https://ift.tt/34u56Nv

"What We've Been Crying For": Smith After Stokes-Samson's 152-Run Stand

IPL 2020, RR vs MI: Steve Smith was full of praise for Sanju Samson and Ben Stokes who stitched an unbeaten partnership of 152 runs to help RR register a memorable win against MI. from NDTV News - Special https://ift.tt/35BS0wU

మహేష్ బాబు చేస్తే చప్పట్లు.. సీఎం జగన్ చేస్తే విమర్శలా?: ‘భరత్ అనే నేను’పై పేర్ని నాని

అమరావతి: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాను గుర్తు చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఆ సినిమాలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహేశ్ బాబు పలు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. అందులో ముఖ్యమైన వాటిలో ట్రాఫిక్ రూల్స్ కూడా ఉంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mfxEQQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉల్లి ధరలపై ఆందోళన వద్దు... రూ.35కే సబ్సిడీపై అందుబాటులో... : తెలంగాణ ప్రభుత్వం

కరోనా లాక్ డౌన్ పీరియడ్‌లో నాలుగు నుంచి ఐదు కిలోల ఉల్లి కేవలం రూ.100కే లభించింది. అలాంటిది... ఇప్పుడు ఒక్క కిలోకే ఏకంగా రూ.80 ధర పలుకుతోంది. అమాంతం పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుడికి తీవ్ర భారంగా పరిణమించాయి. దీంతో ఆయా రాష్ట్రాలు సబ్సిడీపై ఉల్లిని విక్రయించేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా సబ్సిడీపై ఉల్లిని from Oneindia.in - thatsTelugu https://ift.tt/34oxn7X viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విధ్వంసాలతో ఏపీ 'బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా'గా .. గీతం కూల్చివేతలపై చంద్రబాబు ఫైర్

బాలకృష్ణ అల్లుడు టిడిపి నాయకుడు భరత్ కు సంబంధించిన గీతం యూనివర్సిటీ కూల్చివేతలపై టీడీపీ భగ్గుమంటోంది. గీతం కూల్చివేతలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన గీతం యూనివర్సిటీ కూల్చివేతపై స్పందించారు . ఎంతో మంది విద్యార్థుల చదువులకు, యువత ఉపాధికి, రోగుల వైద్యానికి దోహదపడుతున్న విశాఖ నుండి అత్యున్నత గీతం విద్యా సంస్థల కూల్చివేతను ఖండిస్తున్నాం అంటూ పేర్కొన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dVP6qs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖ గీతంపై జగన్‌ సర్కార్‌ దాడి వెనుక ? టీడీపీ, చంద్రబాబును మించిన టార్గెట్‌...

విశాఖ గీతం క్యాంపస్‌లో కూల్చివేతల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భారీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ, చంద్రబాబు పాత్రను బయటపెట్టడం కంటే కూడా వ్యవస్ధలను వాడుకుంటున్న తీరును తవ్వితీయడమే ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3opRudU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Viral video: పోలీసు బూత్ లో గ్యాంగ్ రేప్, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు, కోసి కారం పెట్టి !

అహ్మదాబాద్/ ముంబాయి/ లక్నో: పోలీసు బూత్ లోకి మహిళను లాక్కెళ్లిన ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు. మహిళ మూలుగులు విని అటువైపు వెళ్లిన మరో వ్యక్తి అత్యారాన్ని అడ్డుకోవడం వదిలేసి అతని స్మార్ట్ మొబైల్ ఫోన్ లో రేప్ సీన్లు వీడియో తీశాడు. తరువాత ఆ వీడియో అడ్డం పెట్టుకుని ఆమెపై వాడు అత్యాచారం చేశాడు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/31BbNLM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గీతం ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటే టీడీపీ గగ్గోలు ఎందుకో .. గుడివాడ అమర్ నాథ్

గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఈరోజు ఉదయం జీవీఎంసీ అధికారులు కూల్చివేతకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు గీతం యూనివర్సిటీ లో కూల్చివేతపై భగ్గుమంటున్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా మొన్న సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడ కూల్చి వేసిన అధికారులు, ఇప్పుడు ఏకంగా టిడిపి నాయకుడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TjfGAD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మామను కోల్పోయినా బరిలో దిగి.. నితీశ్ రాణా అద్భుత బ్యాటింగ్.. హాఫ్ సెంచరీ అంకితం

మావయ్యను కోల్పోయిన బాధలో ఒకరు.. తండ్రిని దూరం చేసుకున్న శోకంలో మరొకరు.. కానీ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో దిగి ఆట పట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నారు. from Samayam Telugu https://ift.tt/34owzQK

శామ్‌సం‌గ్ ఛైర్మన్ కున్ హీ లీ కన్నుమూత

స్థానిక వ్యాపార సంస్థ స్థాయి నుంచి ప్రపంచ దిగ్గజంగా మలిచిన దార్శనికుడు కున్‌ హీ లీ. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. from Samayam Telugu https://ift.tt/31F6RFX

నైరుతి నిష్క్రమణ.. ఏపీకి నాలుగు రోజులు వర్షాలు

తెలుగు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు సోమవారం నిష్క్రమించనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశం నుంచి నైరుతి రుతుపవనాలు వెళ్లిపోనున్నాయి. from Samayam Telugu https://ift.tt/2HuWkWC

IPL 2020 పాయింట్ల పట్టికలో పంజాబ్ జోరు.. హైదరాబాద్ బేజారు

127 పరుగుల ఛేదనలో ఒకానొక దశలో 100/3తో నిలిచిన హైదరాబాద్.. 14 పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఏడు వికెట్లని చేజార్చుకుని ఓటమిపాలైంది. దాంతో.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా..? from Samayam Telugu https://ift.tt/35wqwc3

పండగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

కుటుంబ పెద్ద గతేడాది చనిపోవడంతో... తాజాగా సంవత్సరీకం కార్యక్రమం నిర్వహించారు. దీనికి కొడుకులు, కోడళ్లు, మనవళ్లు అంతా వచ్చారు. అందరూ ఒకే గదిలో పడుకున్నారు. ఇంతలో ఇంటి మిద్దె కూలింది. from Samayam Telugu https://ift.tt/3mcljwS

Samsung Chairman Lee Kun-Hee Dies At 78

Samsung Electronics chairman Lee Kun-hee died at the age of 78 on Sunday, the company said. from NDTV News - Special https://ift.tt/3mf6Hww

"Not How You Talk About Friends": Joe Biden As Trump Calls India "Filthy"

White House challenger Joe Biden has yet again slammed US President Donald Trump, just days before the United States elects its next leader, over his choice of words as he accused Mr Trump of a poor... from NDTV News - Special https://ift.tt/3kt87TJ

KXIP Bowlers Defend Lowest Total To Pull Off Thrilling Win Over SRH

IPL 2020, KXIP vs SRH: Defending a paltry total of 126, Chris Jordan and Arshdeep Singh were the orchestrator of the memorable win, with both of them picking three wickets apiece. from NDTV News - Special https://ift.tt/2HnCP2A

Samsung Chairman Lee Kun-Hee Dies At 78

Samsung Electronics chairman Lee Kun-hee died at the age of 78 on Sunday, the company said. from NDTV News - Special https://ift.tt/3mf6Hww via

France Expels 5 Of A Family For Forcibly Shaving Teen's Head Over Affair

Five family members of a Bosnian teenager who forcibly shaved her head over her relationship with a Christian Serb man have been expelled from France, Interior Minister Gerald Darmanin said Saturday. from NDTV News - Special https://ift.tt/35uATgz via

Ready To Even Talk To UK PM For Nawaz Sharif's Deportation: Imran Khan

Pakistan Prime Minister Imran Khan has said that he is even ready to initiate talks with his British counterpart Boris Johnson to get Pakistan Muslim League-Nawaz (PML-N) supremo Nawaz Sharif deported... from NDTV News - Special https://ift.tt/31FnPnz via

Indiana finds way to win in wild finish vs. PSU

Indiana scored its first win over a top-10 opponent in 33 years with a wild sequence that began with letting Penn State score and ended with a controversial two-point conversion in overtime. from www.espn.com - TOP https://ift.tt/2J4rcOo via

విజయదశమి అంటే ఏమి..దసరా పండుగ ఆవిర్భావ విశేషాలేంటి..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 944061115 చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, from Oneindia.in - thatsTelugu https://ift.tt/35tj1mc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

The Art Of Racing In The Rain Ending: What Happened To Enzo At The End?

Is it really a dog movie if it doesn't make you cry at the end? from CinemaBlend Latest Content https://ift.tt/35LeprZ via

China "Absolute Number One" National Security Threat To US: Nikki Haley

China is the United States' "absolute number one" national security threat, said Indian-American Republican politician Nikki Haley on Saturday (local time), adding that US President Donald Trump has... from NDTV News - Special https://ift.tt/3oosUKz via

Follow live: Dodgers look to keep offense going vs. Rays in Game 4

null from www.espn.com - TOP https://ift.tt/3owLgt9 via

China "Absolute Number One" National Security Threat To US: Nikki Haley

China is the United States' "absolute number one" national security threat, said Indian-American Republican politician Nikki Haley on Saturday (local time), adding that US President Donald Trump has... from NDTV News - Special https://ift.tt/3oosUKz

The Old Guard: 10 Cool Behind-The-Scenes Facts About The Charlize Theron Movie

Charlize Theron continued shooting even after a nasty injury? from CinemaBlend Latest Content https://ift.tt/2FTLIzW via

Matthew McConaughey Reveals Why He Doesn't Do Romantic Comedies Any More

How to lose a rom-com guy in 10 years... from CinemaBlend Latest Content https://ift.tt/34oT7kl via

రెబల్‌ స్టార్‌, మెగాస్టార్‌ల చిత్రానికి 40 ఏళ్ళు

Image
తెలుగు సినీ ఇండస్ట్రీలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ ఒకే జిల్లా ఒకే ప్రాంతం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అప్పట్లో వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అందులో ఒకటైన ‘’ సినిమా విడుదలై నేటికి 40 వసంతాలు పూర్తి చేసుకుంది. 1980 అక్టోబర్ 24వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇద్దరి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు గుర్తు చేసుకుందాం... Also Read: హిందీలో సూపర్ హిట్ అయిన 'ముఖద్దర్ కా సికందర్' కథను తెలుగులో ‘ప్రేమ తరంగాలు’ పేరుతో రీమేక్ చేశారు. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తండ్రి రాయపరాజు 'ప్రభుచిత్ర' బ్యానర్‌పై నిర్మించగా.. యస్.పి. చిట్టిబాబు దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ పాత్రను కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. హిందీలో రాఖీ చేసిన పాత్రలో సుజాత నటించారు. ఇక రేఖ పాత్రలో జయసుధ, అంజాద్ ఖాన్ పాత్రలో సత్యనారాయణ మెరిశారు. Also Read: 'ప్రేమ తరంగాలు' చిత్రానికి గొల్లపూడి మాటలు రాయగా, సినారె, ఆత్రేయ పాట...

2 Pilots Onboard US Navy Plane Killed In Aircraft Crash In Alabama

2 pilots onboard US Navy plane killed in aircraft crash in Alabama from NDTV News - Special https://ift.tt/34mkNGv

విశాఖ: నందమూరి బాలయ్య చిన్నల్లుడికి జగన్ సర్కార్ షాక్

నందమూరి బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీ భరత్ గీతం వర్సిటీ చైర్మన్‌గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. from Samayam Telugu https://ift.tt/3mmhEwj

రెబల్‌ స్టార్‌, మెగాస్టార్‌ల చిత్రానికి 40 ఏళ్ళు

కృష్ణంరాజు, చిరంజీవి నటించిన ప్రేమ తరంగాలు సినిమా నేటితో 40ఏళ్లు పూర్తి చేసుకుంది. 1980, అక్టోబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. from Samayam Telugu https://ift.tt/31yRVZB

IPL 2020 పాయింట్ల పట్టికలో మళ్లీ ముంబయి టాప్‌.. CSK కథ కంచికే

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ ఆశలకి తెరపడింది. టోర్నీలో ఆడిన ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కి చేరిన ఆ జట్టు తొలిసారి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలవడమే కాకుండా.. ప్లేఆఫ్ రేసు నుంచి ఫస్ట్ నిష్క్రమించిన జట్టుగా నిలిచింది. from Samayam Telugu https://ift.tt/2G0wXeU

వాట్సాప్ వాడే వారికి షాక్.. ఇకపై ఆ సర్వీసులకు చార్జీలు చెల్లించాలి!

ఫేస్‌బుక్ వాట్సాప్ వాడే వారికి ఝలక్ ఇచ్చింది. ఆ సర్వీసులకు చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో ఈ చార్జీల విధింపు ఉంటుందని తెలియజేసింది. దీంతో కొంత మందికి ప్రభావం పడనుంది. from Samayam Telugu https://ift.tt/3jqFV2o

కామారెడ్డి: ప్రాణం తీసిన ఫుల్‌బాటిల్‌ పందెం

స్నేహితులు కుర్మ మల్లుగొండ, గంగారాం, లక్ష్మగొండ, భూమయ్యతో కలిసి సాయిలు మందు పార్టీ చేసుకున్నాడు. పొలంలో అందరు కలిసి మద్యం సేవిస్తుండగా, మాటల మధ్యలో సాయిలు, మరో మిత్రుడి మధ్య వాదన జరిగింది. from Samayam Telugu https://ift.tt/37Ay4gA

ఈ వెబ్‌సైట్ నుంచి కారు, టూవీలర్ కొంటే రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టక్కర్లేదు!

కొత్తగా ఏదైనా వెహికల్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? పండుగ సీజన్‌లో కారు, బైక్, స్కూటర్ కొనే వారికి తీపికబురు అందింది. ఢిల్లీ ప్రభుత్వం వాహన కొనుగోలుదారుల కోసం ప్రత్యేక స్కీమ్ తీసుకువచ్చింది. from Samayam Telugu https://ift.tt/37BLV6s

ఆ రోడ్డులో జగన్ కాన్వాయ్ వెళ్లగలిగితే రాజకీయాలు మానేస్తా.. మాజీ ఎంపీ సవాల్

సీఎం జగన్ కాన్వాయ్‌తో రాగలిగితే.. తనను ఏం చేయమన్నా సిద్ధమని.. సీఎం జగన్‌కు చాలెంజ్‌ చేస్తున్నాను అన్నారు. రాజకీయాలు మానేయమన్నా మానేస్తాను అంటున్నారు. from Samayam Telugu https://ift.tt/3dZwyFZ

భారత్‌కు అరుదైన అవకాశం.. 35 ఏళ్ల తర్వాత ఐఎల్ఓ అధ్యక్ష బాధ్యతలు

Image
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌) పాలక మండలి అధ్యక్ష పదవి మరోసారి భారత్‌ను వరించింది. బోర్డు అధ్యక్షుడిగా కార్మికశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఎన్నికైనట్టు కేంద్రం వెల్లడించింది. ఆయన 2021 జూన్‌ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ అధ్యక్షస్థానం 35 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కడం ఇదే తొలిసారి. దీనివల్ల అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠ మరింత ఇనుమడించనుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ విధానాలు, కార్యక్రమాలు, అజెండా, బడ్జెట్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఎంపికలో పాలకమండలిదే కీలకపాత్ర. ప్రస్తుతం ఐఎల్ఓలో 187 సభ్యదేశాలుండగా వచ్చే నెల జెనీవాలో జరిగే పాలకమండలి సమావేశానికి అపూర్వచంద్ర అధ్యక్షత వహిస్తారు. ఏడాది మూడుసార్లు ఈ పాలకమండలి సమావేశం అవుతుంది. ఏటా మార్చి, జూన్, నవంబరులో జరిగే ఈ సమావేశాలకు సభ్యదేశాల ప్రతినిధులు హాజరవుతారు. ‘నవంబరులో జెనీవా వేదికగా జరిగే పాలకమండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.. ఈ సందర్భంగా సభ్యదేశాల ఉన్నతాధికారులు, సామాజికవేత్తలతో పలు అంశాలపై చర్చించే అవకాశం లభిస్తుంది.. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్డంకులను తొలగించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అంచనా వేయడాని...

Bucs adding Antonio Brown all about maximizing Tom Brady's window

Signing Brown is risky, but the person who can make it work is Brady, who lobbied to add the receiver. from www.espn.com - TOP https://ift.tt/3kl9WCd via

అనంతపురం: నారా లోకేష్‌కు షాకిచ్చిన టీడీపీ మహిళా నేత

Image
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇటీవల వర్షాలకు నీట మునిగిన పంటల్ని పరిశీలించారు.. రైతులకు ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే లోకేష్ పర్యటనకు ఓ మహిళా నేత మాత్రం దూరంగా ఉన్నారట. శింగనమల నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రావణి పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో తనకు కాకుండా టీడీపీ నేత ఎంఎస్ రాజు వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారట. ఇరువర్గాల మధ్య కొద్దిరోజులుగా విభేదాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. నారా లోకేష్‌ అనంతపురం పర్యటనకు బండారు శ్రావణి దూరంగా ఉన్నారు. పార్టీ నేతల పర్యటనపై తనకు సమాచారం ఇవ్వడంలేదని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే లోకేష్‌ పర్యటనకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఎంఎస్‌ రాజుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారట. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె గత రెండు వారాలుగా ఎలాంటి పోస్టులు పెట్టలేదు. మరోవైపు లోకేష్ పర్యటనలో టీడీపీ నేతలు కూడా కొందరు అంటీమ...

శుభవార్త.. పడిపోయిన వెండి.. దిగొచ్చిన బంగారం ధర.. ఈరోజు రేట్లు ఇవే!

Image
బంగారం ధర తగ్గింది. పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.51,380కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.100 దిగొచ్చింది. దీంతో ధర రూ.47,100కు క్షీణించింది. Also Read: బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.400 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.62,600కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర క్షీణించింది. బంగారం ధర ఔన్స్‌కు 0.03 శాతం తగ్గుదలతో 1904 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.07 శాతం క్షీణతతో...

పడిపోయిన ముడి చమురు ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ రేట్లు?

Image
దేశీ ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. నిలకడగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌‌లో శనివారం లీటరు పెట్రోల్ ధర రూ.84.25 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.76.84 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.87.16 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర రూ.79.34 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.86.73 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.78.93 వద్ద నిలకడగా కొనసాగుతోంది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర స్థిరంగానే ఉంది. రూ.81.06 వద్ద నిలకడగా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.70.46 వద్ద స్థిరంగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.87.74 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.76.86 వద్ద నిలకడగా కొనసాగుతోంది. Also Read: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 1.93 శాతం తగ్గుదలతో 41.64 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 2...

సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి..? ఈ వేడుక ప్రాధాన్యత ఏంటి..?

                                 సద్దుల బతుకమ్మ డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 ప్రపంచంలో మరెక్కడా లేని రంగురంగు from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ECHm9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అనంతపురం: నారా లోకేష్‌కు షాకిచ్చిన టీడీపీ మహిళా నేత

పార్టీ నేతల పర్యటనపై తనకు సమాచారం ఇవ్వడంలేదని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే లోకేష్‌ పర్యటనకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఎంఎస్‌ రాజుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారట. from Samayam Telugu https://ift.tt/37BlFsP

శుభవార్త.. పడిపోయిన వెండి.. దిగొచ్చిన బంగారం ధర.. ఈరోజు రేట్లు ఇవే!

బంగారం ధర వెలవెలబోయింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఈరోజు మాత్రం డీలా పడింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర 2 రోజులుగా తగ్గుతూనే ఉంది. from Samayam Telugu https://ift.tt/3krz6Pw

పడిపోయిన ముడి చమురు ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ రేట్లు?

పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే ఉన్నాయి. ఈరోజు కూడా దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. దాదాపు 2 శాతం తగ్గాయి. from Samayam Telugu https://ift.tt/3dUT6aJ

Follow live; Dodgers, Rays meet in pivotal Game 3

null from www.espn.com - TOP https://ift.tt/35nYRdm via

9 Horror Villains Who Could Actually Go Toe To Toe With Marvel Heroes

These monsters would certainly hold their own in the MCU. from CinemaBlend Latest Content https://ift.tt/37Art5L via

The Meg 2 Has Finally Taken A Big Step Forward

It's about time there was an update! from CinemaBlend Latest Content https://ift.tt/37CQjBV via

దేశానికి వచ్చేవారు రావొచ్చు! విదేశాలకు వెళ్లొచ్చు, ఒక్క వారు తప్ప!: కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ రాకపోకలపై విధించిన ఆక్షలను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలోకి ఇతర దేశాల నుంచి భారతీయులు, విదేశీయుల రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. కరోనా వ్యాక్సిన్‌పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూ పర్యాటక from Oneindia.in - thatsTelugu https://ift.tt/34kbFCc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోడల్ ఫోటోలు చూసి మోసపోయాడు .. 7లక్షలు సమర్పించుకున్నాడు.. ఏపీలో పెళ్లి పేరుతో మోసం

అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక యువకుడికి ఓ మాయ లేడి షాకిచ్చింది. పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనీలో పెట్టిన అతగాడి బయోడేటా చూసింది. అమెరికాలో ఉంటాడు, ఆకర్షణీయ మైన జీతం ఉంది. ఇంకేం ఎలాగైనా బురిడీ కట్టించాలని నిర్ణయించుకున్న కిలాడీ ఆ యువకుడికి ఫోన్ చేసి తనపేరు మైనేని సముద్ర అని ప్రకాశం జిల్లా ఉలవపాడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tu1eWF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా వ్యాక్సిన్‌పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూ

కొవిడ్-19 విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరిన తరుణంలో, దేశ ప్రజలందరికీ దానిని పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి భరోసా ఇచ్చి 48 గంటలైనా తిరక్క ముందే బీజేపీ పార్టీ పరంగా చేసిన వాగ్దానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కరోనా కాలంలో జరుగుతోన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో ‘‘బీజేపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2INe0NA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

SSCలో జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజినీర్ స్టెనో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 అక్టోబర్ 2020. సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్పోస్టు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oggt3v viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ సర్కారు రైతులను ఆదుకోవాలి: రాజకీయ నేతలు కోట్లు బయటకు తీయరా? పవన్ కళ్యాణ్

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గత వారం పది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు పెద్ద ఎత్తున పంట from Oneindia.in - thatsTelugu https://ift.tt/35mfupL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నాయిని పాడెమోసిన కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా..కేసీఆర్ కంటతడి..

మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధువులు రోదనల మధ్య.. అధికార లాంఛనాలతో అంత్యక్రియల ఘట్టం పూర్తయ్యింది. నాయినికి కడసారి వీడ్కోలు పలికేందుకు రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు వచ్చి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ydtFY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Law student: విదేశీ విద్యార్థిని గ్యాంగ్ రేప్, 7 మందికి యావజ్జీవ శిక్ష, ప్రియుడి కళ్ల ముందే ఆరోజు !

బెంగళూరు/ న్యూఢిల్లీ: బెంగళూరు సిటీలో కలకం రేపిన నేషనల్ లా కాలేజ్ విదేశీ విద్యార్థిని (21) గ్యాంగ్ రేప్ కేసులో 7 మంది కామాంధులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన కామాంధులకు హైకోర్టు అదే శిక్షను ఖరారు చేసింది. ప్రియుడితో కలిసి కారులో కుర్చో ఉన్న విద్యార్థిని ఎత్తుకెళ్లి ప్రియుడి కళ్ల from Oneindia.in - thatsTelugu https://ift.tt/35ilr7a viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోంది..ఇది తుగ్లక్ చర్య .. చంద్రబాబు ,లోకేష్ ఆవేదన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నేపధ్యంలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని, పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న నాటి నుండి రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/37xbFR9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారతీయులకు ట్రంప్‌ మరో షాక్‌- ఇకపై హెచ్‌1బీ ఉద్యోగాలకు బిజినెస్‌ వీసాలు కట్‌...

అమెరికా ఎన్నికలకు మరో రెండు వారాలు కూడా సమయం లేదు. ఇలాంటి కీలక సమయంలోనూ వీసాలపై అమెరికాలోని ట్రంప్‌ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో భారతీయుల ఓట్ల కోసం నిన్న మొన్నటి వరకూ పాకులాడిన ట్రంప్‌.. అవి ఎలాగో తనకు రావని తేలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37uHpXb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Borat 2: Watch Police Body Cam Footage From An Officer Who Allegedly Pulled Him Over

Police officers captured a very real behind-the-scenes moment from Borat's upcoming moviefilm. from CinemaBlend Latest Content https://ift.tt/2HtkMHT via

8 Great Anthony Anderson Performance You May Have Forgotten About

Who knew Anthony Anderson shared the court with Kobe Bryant? from CinemaBlend Latest Content https://ift.tt/3m8K3G4 via

ఏపీలో రూ.40కే కిలో ఉల్లి.. వివరాలివే

from Samayam Telugu https://ift.tt/2Hh3CNZ

PUBG Seems Hiring in India, But That's Not a Hint at PUBG Mobile Comeback

PUBG Corporation, the developer and publisher of popular battle royale game PUBG, has listed a job posting on LinkedIn to hire an associate-level manager in India. The new hiring by the company has... from NDTV News - Special https://ift.tt/2Tgo4kb

Donald Trump, Joe Biden To Face Off In Pre-Election Final Debate

US President Donald Trump and Joe Biden hold their final debate Thursday in a primetime television clash where even a plexiglass barrier and the moderator's mute button are unlikely to dampen sparks... from NDTV News - Special https://ift.tt/31tWKUf via

Meghalaya Appeals For Calm After Posters Target Bengalis In Shillong

The Meghalaya government has appealed to all communities to maintain peace and harmony ahead of the festive season after the powerful Khasi Students' Union (KSU) on Wednesday put up posters racially... from NDTV News - Special https://ift.tt/3oiWO2M via

Follow live: Wentz; Eagles seek home win against Giants

null from www.espn.com - TOP https://ift.tt/3dS9wRa via

Wilson: AB has taken right steps, 'been humbled'

Russell Wilson says Antonio Brown deserves another chance to play in the NFL.The Seattle Seahawks quarterback is still hoping it's with his team. from www.espn.com - TOP https://ift.tt/3meMffi via

Tiger Woods knew his game wasn't ready, then he proved it

He hinted that there was still plenty of work to be done before his Masters title defense in a few weeks. All an opening-round 76 at the Zozo Championship did was illustrate he was right all along. from www.espn.com - TOP https://ift.tt/2IP5w8G via

5 Things Disney's Space Mountain Movie Needs To Include

How does Disney turn one of its most popular theme park attractions into a successful movie? Like this... from CinemaBlend Latest Content https://ift.tt/2J0MxIF via

Gramercy Directors Reveal Personal Connections To The Mental Health Film

The co-directors of Gramercy have shared how the subject matter of their film is personal to them. from CinemaBlend Latest Content https://ift.tt/3jqOhaq via

Haunting Of The Mary Celeste’s Emily Swallow Talks Challenges Of The ‘Claustrophobic’ Sets

The upcoming thriller actually took to the seas to film its scenes. from CinemaBlend Latest Content https://ift.tt/34lOQOB via

Meghalaya Appeals For Calm After Posters Target Bengalis In Shillong

The Meghalaya government has appealed to all communities to maintain peace and harmony ahead of the festive season after the powerful Khasi Students' Union (KSU) on Wednesday put up posters racially... from NDTV News - Special https://ift.tt/3oiWO2M

Warner "Chuffed" For Manish, Shankar After 140-Run Stand vs RR

IPL 2020, RR vs SRH: David Warner had words of praise for Manish Pandey and Vijay Shankar who stitched an unbeaten partnership of 140 runs to help SunRisers Hyderabad defeat Rajasthan Royals by 8... from NDTV News - Special https://ift.tt/3mgjChI

బంగారం ధర జిగేల్.. దూసుకెళ్లిన వెండి!

బంగారం ధర పరుగులు పెట్టింది. పైకి కదిలింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి మెరిసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. from Samayam Telugu https://ift.tt/2IXiX6R

సీఎం జగన్ సలహాదారు పేరుతో మోసాలు.. డీజీపీకి ఫిర్యాదు

మంగళగిరికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి తన పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నట్లు ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. from Samayam Telugu https://ift.tt/3jldNxU

గన్‌తో దుండగుడు ఎంట్రీ.. ఆ జంట జస్ట్ మిస్, కెమేరాకు చిక్కిన ఘటన

గన్‌తో దుండగుడు ఎంట్రీ.. ఆ జంట జస్ట్ మిస్, కెమేరాకు చిక్కిన ఘటన from Samayam Telugu https://ift.tt/3jkg2l0

అదే లుక్‌లో పవన్ కళ్యాణ్.. ఫీలవుతున్న ఫ్యాన్స్

పవర్‌స్టార్ పవన్ ‌కళ్యాణ్ ఇంకా గుబురు గడ్డం, జుట్టుతో కనిపిస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వకీల్ సాబ్ షూటింగ్ సన్నద్ధం కాకుండా ఆయన ఇంకా అలా ఎందుకున్నారోనని చర్చించుకుంటున్నారు. from Samayam Telugu https://ift.tt/3mguQTL

తెలంగాణ దారిలోకి ఏపీ! త్వరలోనే అంతర్రాష్ట్ర బస్సులు

TSRTC: తెలంగాణ సూచనలపై ఏపీ అధికారులు మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంది. శుక్రవారం నాటికి ఆ సవరణలు కూడా పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తర్వాత ఒప్పందంపై సంతకాలు చేసే ఛాన్స్ ఉంది. from Samayam Telugu https://ift.tt/3mbfgbI

విశాఖవాసులకు తీపి కబురు.. నెరవేరబోతున్న ఎన్నో ఏళ్ల కల, రూట్ క్లియర్

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సుమారు 75 కిలోమీటర్ల పొడవున మార్గం ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం. from Samayam Telugu https://ift.tt/34jqlBt

Hindu Rao Doctors Urge PM Modi To Resolve Salary Crisis

The resident doctors association (RDA) of the civic-run Hindu Rao Hospital on Wednesday wrote to Prime Minister Narendra Modi, seeking a resolution of the crisis over the pending salaries of medics of... from NDTV News - Special https://ift.tt/31y5uJ4

AAP Government Wants To Kill "Goose That Lays The Golden Egg": High Court

The Delhi High Court Wednesday pulled up the AAP government for not sanctioning funds for the basic requirements of district courts, which are generating huge revenues through collection of fines,... from NDTV News - Special https://ift.tt/2HtaGqb

Congress Stance On Article 370 Helping Pak: JP Nadda Tells Rally In Bihar

In a blistering attack on the Congress, BJP president Jagat Prakash Nadda on Wednesday charged the rival party with helping Pakistan by its opposition to moves like abrogation of Article 370 and ... from NDTV News - Special https://ift.tt/37vgB9k via

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

Image
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా సోకడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో నాయిని చికిత్స పొందారు.. తర్వాత నెగిటివ్‌ వచ్చినా.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో జూబ్లీహిల్స్‌ అపోలోకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్ములో 1944 మే 12న సుభద్రమ్మ, దేవయ్యరెడ్డి దంపతులకు జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో మొదట్నుంచీ కీలక పాత్ర పోషించిన నాయిని తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా వ్యవహరించారు. నాయిని ముషీరాబాద్ శాసనసభ్యుడిగా మూడుసార్లు గెలిచారు.. 1978, 1985, 2004లో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన తెలంగాణ ఆవిర్భావం వరకు కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించారు. వైఎస్ ప్రభుత్వంలో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా చేసిన నాయిన...

Wait, Could The MCU Be Tying Scarlet Witch Closer To The X-Men?

She does have 'some' history with them in the comics. from CinemaBlend Latest Content https://ift.tt/2TehCKL via

The Craft: 6 Things To Remember About The Original Before The Craft: Legacy

Let's revisit The Craft before The Craft: Legacy... from CinemaBlend Latest Content https://ift.tt/2IUH1an via

Netflix’s The Old Guard Was Even More Popular Than We Realized

So how much longer before the sequel gets the official greenlight? from CinemaBlend Latest Content https://ift.tt/3kqksby via

Odisha Engineer Arrested Over Assets Worth Rs 6.53 Crore

The anti-corruption vigilance sleuths of Odisha Police on Wednesday arrested an assistant executive engineer (AEE) for having assets worth Rs 6.53 crore including 48 one-bedroom flats, an official... from NDTV News - Special https://ift.tt/37rVWCX

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

ఇటీవల కరోనా సోకడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో నాయిని చికిత్స పొందారు.. తర్వాత నెగిటివ్‌ వచ్చినా.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో జూబ్లీహిల్స్‌ అపోలోకు తరలించారు. from Samayam Telugu https://ift.tt/3ohdbNx

Follow live: Bellinger, Dodgers seek 2-0 series lead

null from www.espn.com - TOP https://ift.tt/2Tf8PrL via

Wait, is LeBron James now a Dodgers fan?

The Lakers star often called himself a Yankees fan, even rooting against his hometown Indians. But then the Indians were in the World Series and LeBron was there for them. Is he now wearing Dodger blue? from www.espn.com - TOP https://ift.tt/2HkAiWI via

World Series' Game 1 draws record-low viewers

The opener received a 5.1 rating and was seen by an average of 9,195,000 viewers, according to Nielsen. from www.espn.com - TOP https://ift.tt/37rjyaY via

బతుకమ్మ పండుగ: \"అలిగిన బతుకమ్మ\" అంటే ఏంటి..? మీకోసం బతుకమ్మ పాట ఇదిగో..!

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 ఆరో రోజు 'అలిగిన బతుకమ్మ'.. ఎందుకంటే?బతుకమ్మ పండుగలో ఆరో రోజును 'అలిగిన బతుకమ్మ' అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/31uyVf2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Assets Worth Rs 33 Crore Of Andhra Pisciculture Firm, Directors Attached

The Enforcement Directorate (ED) has attached assets worth over Rs 33 crore of the promoters of an Andhra Pradesh-based company in connection with a money laundering case linked to an alleged bank... from NDTV News - Special https://ift.tt/2INVZ1D

2 Madhya Pradesh Ministers Resign From Posts To Contest Bypolls

Madhya Pradesh ministers Tulsiram Silawat and Govind Rajput, who are not members of the state legislature, have resigned from their posts after completion of six months in office, an official said on... from NDTV News - Special https://ift.tt/3m4nS3W

Alita: Battle Angel's Latest Billboard Plug For The Re-Release Is Here, But That's Just The Beginning

Next weekend can't come soon enough! from CinemaBlend Latest Content https://ift.tt/31sXf0G via

Back To The Future Writer Reveals One Scene That Makes Him ‘Cringe’

You probably can't guess which one it is. from CinemaBlend Latest Content https://ift.tt/3odHNPH via

లాలూ దెబ్బ... పడిపోయిన నితీశ్ ఇమేజ్.. బీహార్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు... బీజేపీ ఓటర్లలో గందరగోళం

అక్టోబర్ 28 నుంచి జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7 కోట్ల మంది ఓటర్లు ఎన్డీయే,మహాకూటమి భవితవ్యాలను నిర్దేశించబోతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీయేతర మహాకూటమికి బీహార్ ఓటర్లు పట్టం కట్టినప్పటికీ... రెండేళ్లకే ఆ కూటమి విచ్చిన్నమై... అనూహ్యంగా నితీశ్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కూటమిని వీడి బీజేపీతో చేరిన నితీశ్‌కు ప్రజాదరణ ఉందా... from Oneindia.in - thatsTelugu https://ift.tt/37CjNQL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దసరాకి ఆర్టీసీ బస్సులు నడపకపోవడం ప్రభుత్వ వైఫల్యం.!ప్రజా సమస్యల పట్ల ఏపి సర్కార్ కు జనసేన సూచన.!

అమరావతి/హైదరాబాద్ : ప్రజా రవాణా వ్యవస్థపై జనసేన పార్టీ స్పందించింది. దసరా, దీపావళి వంటి పవిత్రమైన పండుగలను జరుపుకోవడానికి ప్రజలు పెద్దఎత్తున స్వస్థలాలకు చేరకుంటారని, అలాంటి ప్రజానికానికి రవాణా సౌకర్యం కల్పించడంలో ఏపి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేసారు. రవాణా రంగంలో సానుకూలంగా ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m5AgAN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms