Posts

Showing posts from November, 2020

షాకింగ్: బండి సంజయ్ కారుపై దాడి -డబ్బు సంచులతో వచ్చారంటూ -పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్తత

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ ఇంకొద్ది గంటల్లో ప్రారంభం కానుండగా.. హైదరాబాద్ నడిబొడ్డులో తీవ్ర ఉద్రక్తత చోటుచేసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వాహనంపై దాడి జరిగింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసులు, స్థానిక వర్గాలు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mrQFjI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హీరో చియాన్ విక్రమ్ ఇంటికి బాంబు బెదిరింపు: పోలీసులు అలర్ట్, తనిఖీలు

చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని బసంత్‌నగర్‌లో ఉన్న విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆగంతకులు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విక్రమ్ ఇంటికి చేరుకుని గాలింపు చేపట్టారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫ్ఫర్ డాగ్స్ తనిఖీ చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fQ1euh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

త్వరలోని భారత్‌కు కరోనా వ్యాక్సిన్, ఎంఎస్ఎంఈలో కొత్తగా 5 కోట్ల ఉద్యోగాలు: నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ: భారత్‌లో సాధ్యమైనంత త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, ఆర్థిక యుద్ధంలో విజయం సాధించేందుకు ఈ మహమ్మారిని అధిగమిస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qgo9Us viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రేపు ఇలా జరిగితే బీజేపీదే గెలుపు -గ్రేటర్ పోలింగ్ వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం(డిసెంబర్ 1న) ఉద‌యం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జ‌రిగే పోలింగ్‌ కోసం ఎన్నికల అధికారులు అంతా సిద్ధం చేశారు. మొత్తం 150 వార్డుల్లో 74.44 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉండ‌గా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KUMhf9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్ : ప్రముఖ సామాజిక కార్యకర్త శీతల్ ఆమ్టే ఆత్మహత్య...?

దివంగత సామాజికవేత్త,పద్మవిభూషణ్ గ్రహీత బాబా ఆమ్టే మనవరాలు,ప్రముఖ సామాజిక కార్యకర్త శీతల్ ఆమ్టే సోమవారం(నవంబర్ 30) మృతి చెందారు. మ‌హారాష్ట్ర‌లోని చంద్ర‌పూర్‌ ఆస్పత్రిలో ఆమె మృతి చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. శీతల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కథనాలు వస్తున్నప్పటికీ... ఆమె మృతిపై ఇంకా స్పష్టమైన సమాచారమేదీ రాలేదు. చంద్రపూర్ జిల్లాలోని వరోరా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దీపక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fPW1CI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆ జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు, రెట్టింపైన రికవరీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్త కేసుల సంఖ్య 400 లోపే ఉండటం గమనార్హం. అదే సమయంలో కోలుకున్నవారి సంఖ్య మాత్రం అంతకు రెట్టింపు ఉంది. మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా నమోదైంది. కరోనా పురోగతి ఎలావుంది?, సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలి: ఉత్పత్తిదారులతో ప్రధాని మోడీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39nFgh4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా విలయం: మళ్లీ లాక్ డౌన్? -4న ప్రధాని మోదీ కీలక సమావేశం -అన్ని పార్టీలకు పిలుపు

కరోనా విలయానికి సంబంధించి చలికాలం సెకండ్ వేవ్ భయాలు పెరగిపోతున్నాయి. దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో గత ఏడు దశాబ్దాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గుబులు రేపుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం కొత్తగా 38,772 కేసులు, 443 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం సిబ్బందికి సెలవు కావడంతో టెస్టులు తక్కువగా చేపట్టడంవల్లే కొత్త from Oneindia.in - thatsTelugu https://ift.tt/36mNh3Z viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విమానంలో 'అడల్ట్ ఎంటర్టైన్‌మెంట్'.. లోదుస్తులు లేకుండా.. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌ను కుదిపేస్తున్న వివాదం...

విమాన ప్రయాణంలో 'అడల్ట్ ఎంటర్టైన్‌మెంట్'... ఇప్పుడిదే వివాదం బ్రిటీష్ ఎయిర్‌లైన్స్‌ను కుదిపేస్తోంది. ఆ సంస్థలో పనిచేసే ఓ ఎయిర్ హోస్టెస్ తన వృత్తిని అడ్డుపెట్టుకుని వ్యభిచార కార్యకలాపాలకు సిద్దపడింది. విమాన ప్రయాణికులకు ఆ సేవలు అందించేందుకు తాను సిద్దమని... స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. అంతేకాదు,తన లోదుస్తులను కూడా ఆమె ప్రయాణికులకు విక్రయించినట్లు ఆరోపణలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3moFNCX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రేపే జీహెచ్ఎంసీ పోలింగ్... బందోబస్తులో 50వేల మంది పోలీసులు... ఇవీ భద్రతా ఏర్పాట్లు...

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. పోలింగ్‌కి మరికొద్ది గంటలే సమయం ఉండటంతో అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా... ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 50వేల మంది పోలీసులను పోలింగ్ బందోబస్తులో మోహరించారు. ప్రజలు స్వేచ్చగా తమ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JqD1P1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ పెద్ద ఫేక్ సీఎం -గాలికే పోతాడు -నన్ను చంపేస్తాడా? జీవితంలో తొలిసారి: చంద్రబాబు సంచలనం

ఆంధ్రప్రదేశ్ లో తాజా అసెంబ్లీ సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం, వాగ్వాదాలు, సస్పెన్షన్లు, తిట్లదండకాలు చోటుచేసుకున్నాయి. తొలిరోజు సభలో తుపాను పరిహారంపై చర్చ జరగ్గా.. ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవమానకరంగా మాట్లాడారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. అధికార పక్షం తీరును నిరసిస్తూ అసెంబ్లీలో బైఠాయించిన బాబు సహా 12 from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fMQ9Kw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్‌ను అనుమతించండి: యూఎస్, యూరోప్ దేశాలకు మోడెర్నా విన్నపం

వాషింగ్టన్: కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో తమ వ్యాక్సిన్ 91 శాతానికిపైగా సమర్థవంతంగా పనిచేస్తోందని మోడెర్నా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర సేవల కోసం తమ వ్యాక్సిన్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ యూఎస్, యూరోపియన్ దేశాలను మోడెర్నా కోరింది. కరోనా తీవ్రతను కట్టడి చేయడంలో తమ వ్యాక్సిన్ ప్రభావంతంగా పనిచేస్తోందని మోడెర్నా మరోసారి స్పష్టం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vfz6Y0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతు నిరసనలు : ఎన్డీఏకి మరో షాక్ తప్పదా.. తప్పుకుంటామని హెచ్చరించిన ఆర్‌ఎల్‌పీ..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తొలి నుంచి రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఈ చట్టాలతో రైతులకు ఆర్థికంగా చాలా మేలు జరుగుతుందని కేంద్రం చెప్తుండగా... చిన్న,సన్నకారు రైతులు చితికిపోతారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనీస మద్దతు ధరకు గ్యారెంటీ లేకుండా రైతులను పూర్తిగా ప్రైవేట్ వ్యాపారుల దయా దాక్షిణ్యాలకు వదిలేస్తున్నారని విమర్శిస్తున్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mor6Qv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా పురోగతి ఎలావుంది?, సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలి: ఉత్పత్తిదారులతో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తున్న మరో మూడు ఔషధ సంస్థల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం భేటీ అయ్యారు. జెనోవా బయో ఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల ప్రతినిధులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా టీకా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jxh6pe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతుల ఆందోళన: ఇక మీ ఇష్టమన్న ప్రధాని మోదీ -వాళ్లపై ఆగ్రహం -వారణాసిలో సభ, ప్రత్యేక పూజలు

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తోన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమావారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడారు. వారణాసి-ప్రయాగ్ రాజ్ ఆరులేన్ల హైవేను జాతికి అంకింతం చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mhOAql viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ ఘన చరిత్ర వైఎస్ జగన్ కే దక్కుతుంది .. నిలదీస్తామనే ఈ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యే ధ్వజం

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా తొలిరోజే అసెంబ్లీ రసాభాసగా సాగింది. టిడిపి నేతల సస్పెన్షన్ తో రచ్చ గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. తుఫాన్ పంటనష్టం విషయంలో అధికార పార్టీ పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించిన టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. టీడీపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o3SXWk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీకి నోబెల్ బహుమతి ఇవ్వాలి, నేనూ పార్టీ మారతానా?: హరీశ్ రావు తీవ్ర విమర్శలు

హైదరాబాద్: బీజేపీ నేతల్లో రోజురోజుకూ ఫ్రస్టేషన్ పెరిగిపోతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. నాలుగు ఓట్లు వస్తాయన్న ఆశతో సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36qkuvv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏ ప్రాంతంలో ఏం పండుతుందో చెప్పాలని లోకేష్ కు బొత్సా సవాల్ ... లోకేష్ సీరియస్

నేడు తొలిరోజు శీతాకాల సమావేశాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేష్ ను టార్గెట్ చేసి మాటల తూటాలు పేల్చారు. ఇక లోకేష్ మంత్రి వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు . వారిద్దరి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g1G50t viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అనాథ టాపర్‌కు ఐఐటీ సీటు దక్కేనా? -చిన్న క్లిక్‌తో జీవితం తలకిందులు -రంగంలోకి సుప్రీంకోర్టు

దేశంలో విద్యా వ్యవస్థ, ఆన్ లైన్ విధానంపై ఎప్పుడో ముగిసిన చర్చ మళ్లీ మొదలైంది. ‘నిమిషం' నిబంధన వల్ల పరీక్ష రాయలేకపోయామనో, మంచి మార్కులు రాలేదన్న బాధతోనో, ఫేలయ్యామన్న అవమానంతోనే ప్రాణాలు తీసుకుంటోన్న పిల్లల సంఖ్య తక్కువేమీకాదు. ఈ నేపథ్యంలో సరస్వతీపుత్రుడైన ఓ అనాథ బాలుడి గాథ అందరినీ కదిలిస్తున్నది. అతను కష్టపడి సాధించిన ఐఐటీ సీటు.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37lzaLp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మండలిలో చంద్రబాబు 'మనసులోమాట' రచ్చ .... ముగ్గురు మంత్రుల మూకుమ్మడి దాడి

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. తొలిరోజే అసెంబ్లీ రచ్చ రచ్చగా మారి టిడిపి నేతల సస్పెన్షన్ కు దారి తీసింది. ఇక శాసనమండలిలోనూ రచ్చ కొనసాగింది. తుపాను పంట నష్టంపై శాసనమండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అధికార పార్టీ మంత్రులు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసలు వ్యవసాయమే దండగని from Oneindia.in - thatsTelugu https://ift.tt/36lAVZZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీబీఎన్‌కు కొత్త అర్ధం చెప్పిన జగన్‌- కరోనాకు భయపడే నాయుడంటూ సెటైర్లు

ఏపీ అసెంబ్లీలో నివర్‌ తుపానుపై చర్చ ముగింపు సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగించారు. ఇందులో ఆయన ‘నివర్‌ తుపానుకు సంబంధించిన నష్టంపై ఇంకా అంచనాలు జరుగుతున్నాయని తెలిపారు. డిసెంబరు 15వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తామని సీఎం తెలిపారు. ఆ మేరకు డిసెంబరు from Oneindia.in - thatsTelugu https://ift.tt/39rAO0B viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

CM PA: నేను ఆత్మహత్యాయత్నం చేశానా ? ఎవరు చెప్పారు ?, సీఎం పీఏ రివర్స్ గేర్, ఆ రోజు ఇది జరిగింది !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పపొలిటికల్ పీఏ ఎన్ఆర్. సంతోష్ ఆత్మహత్యాయత్నం వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. నాలుగు రోజుల నుంచి బెంగళూరులోని ఎమ్ఎస్. రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్ సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మీరు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారు ? మీ సమస్య ఏమిటి ? అని ప్రశ్నించిన మీడియాకు ఆయన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q75DxA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Iranian Commander Killed In Airstrike At Iraq-Syria Border

An air strike killed a commander of Iran's Revolutionary Guards at the Iraq-Syria border sometime between Saturday and Sunday, Iraqi security and local militia officials said on Monday. from NDTV News - Special https://ift.tt/2VkKLou via

Spotify Is Reportedly Testing Stories With Playlists, Artists

Spotify has started testing a Stories feature with selected playlists and a few artists whose songs are present in the playlist, a media report has said. The feature allows users to share video... from NDTV News - Special https://ift.tt/33tGQdt via

ఢిల్లీలో చంపుకోలేదా?: అమిత్ షాకు కేటీఆర్ ప్రశ్న -మోదీ మాటనే టీఆర్ఎస్ చెబుతోందన్న మంత్రి

''బీజేపీ ఏనాడూ హింసా రాజకీయాలు చేయలేదు. సీఎం కేసీఆర్ ను కొట్టడానికో, చంపడానికో మేం ఇక్కడికి రాలేదు. కేసీఆర్ నూరేళ్లు బతకాలి. అయినా, హైదరాబాద్ లో ఎక్కడ మత ఘర్షణలు జరిగాయి? కుట్రలు చేస్తున్నారని, కేంద్రం ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడం అనుచితంగా ఉంది''అంటూ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/39pcT1W viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గ్రేటర్‌లోముగిసిన ప్రచారం -మద్యం బంద్ -బరిలో 1122మంది -74.67లక్షల ఓటర్లు - 9,101 బూత్‌లు

సాధారణ ఎన్నికలను తలపిస్తూ.. పది రోజులపాటు హోరాహోరీగా జరిగిన హైదరాబాద్ స్థానిక ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగిసింది. పోలింగ్‌‌కు 48 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపేయాల్సి ఉంటుందన్న ఈసీ నిబంధనలతో అన్ని చోట్లా మైకులు మూగబోయాయి. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో ఈసీ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం నుంచి సిటీ అంతటా మద్యం షాపులు మూతపడ్డాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qcUSdi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కోటి దాటిన కరోనా పరీక్షలు: పశ్చిమగోదావరిలో ఎక్కువ, శ్రీకాకుళంలో తక్కువ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా పరీక్షలు భారీగా నిర్వహిస్తున్నప్పటికీ కరోనా కేసులు తక్కువగానే ఉంటున్నాయి. తాజాగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటడం గమనార్హం. కోటికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించిన ఆరో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37bmQgA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బండి సంజయ్ మరో బండ్ల గణేష్ -బీజేపీ చీఫ్ సంచలన కామెంట్లపై కవిత ఫైర్ -బండ్ల అనూహ్య రియాక్షన్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేష్ ఎన్నికల ప్రచారంలో చివరిరోజైన ఆదివారం రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, నేతల మాటల తూటాలు, సంచలన వ్యాఖ్యలతో హోరెత్తిపోయింది. ‘పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్' చేస్తామని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తాజాగా మరోసారి ఓల్డ్ సిటీని టార్గెట్ చేశారు. బండి తీరును తప్పు from Oneindia.in - thatsTelugu https://ift.tt/36fnBWN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యూపీలో తొలి ‘లవ్ జిహాద్’ వ్యతిరేక కేసు నమోదు: బలవంతపు మతమార్పిడిపై తండ్రి ఫిర్యాదు

లక్నో: బలవంతపు మతమార్పిడిని అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించిన ఒక్క రోజైనా గడవక ముందే రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. ఓ మహిళ మతాన్ని బలవంతంగా మార్చేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో ఓ యువకుడిపై బరేలి జిల్లా దేవార్నియన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మతం మార్చుకోవాలని ఓ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39pGl8b viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎందుకు చంపుతాం? కేసీఆర్ 100ఏళ్లు బతకాలి: అమిత్ షా సంచలనం -కామెంట్లు చూస్తే షాకవుతారు

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి అతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని కూడా చీల్చిచెండాడారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలతోపాటు హైదరాబాద్ మహానగర భవితవ్యంపైనా కేంద్ర మంత్రి కీలక కామెంట్లు చేశారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fNZodb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విషాదం: లిఫ్టు గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుని బాలుడు మృతి

ముంబై: మహారాష్ట్రలోని ముంబై ధారావిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోజీ షెల్టర్ భవనంలో ఐదేళ్ల బాలుడు లిఫ్టు గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఇతర పిల్లలతో కలిసి కింది అంతస్తుకు వెళ్లేందుకు మహమ్మద్ హుజైన్ సర్ఫరాజ్ షేక్ అనే ఐదేళ్ల బాలుడు లిఫ్టు ఎక్కాడు. ఆ లిఫ్టుకు గ్రిల్స్ తోపాటు దాని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vh30em viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మధ్యలోనే ముగిసిన అమిత్ షా రోడ్ షో -ఉసూరుమన్న అభిమానులు -ఆ తప్పు జరగొద్దనే..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన ఆదివారం నగరం దాదాపుగా కాషాయమయం అయింది. స్థానిక ఎన్నికలకు బీజేపీ జాతీయ నేతల రాకతో సాధారణ ఎన్నికల స్థాయి ప్రచారం జరుగుతుంగా, ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం రంగంలోకి దిగి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అయితే.. గ్రేటర్‌లో అమిత్ షా: వ్యూహం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jox1X0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమిత్ రోడ్ షోలో పవన్ కల్యాణ్ కటౌట్లు: భారీగా ఎగిరిన జనసేన జెండాలు: కంట్లో పడే తాపత్రయమా?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్సొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హవా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారం చివరి రోజు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన నిర్వహించిన రోడ్ షో.. బీజేపీ సత్తాకు అద్దం పట్టింది. బీజేపీతో కలిసి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈ రోడ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KR13n9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రంప్ ఒక్కడే బాకీ -మోదీ వారసుడి ఎన్నిక -గ్రేటర్‌లో అమిత్ షా ప్రచారంపై ఓవైసీ విమర్శలు

బీజేపీ జాతీయ నేతల రంగప్రవేశంతో హైదరాబాద్ స్థానిక ఎన్నికలు కాస్తా సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన ఆదివారం అన్ని పార్టీలూ తమ తురుపుముక్కలతో కీలక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాయి. బీజేపీ తరఫున ఇప్పటికే బడా నేతలు వచ్చివెళ్లగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నగరంలో రోడ్ షో నిర్వహించారు. షా హైదరాబాద్ పర్యటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JpPgLA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టెక్సాస్ రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన కుటుంబం దుర్మరణం: ఆర్టీసీ కండక్టర్‌గా

నారాయణపేట్: అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. టెక్సాస్‌లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతులు తెలంగాణలోని నారాయణపేట్ జిల్లాకు చెందిన వారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. సమాచారం అందిన వెంటనే టెక్సాస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JsYx5B viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గ్రేటర్‌లో అమిత్ షా: వ్యూహం తెలుసా? -ఒకేదెబ్బకు 3సెగ్మెంట్లు - పాతబస్తీలో పూజలు -లష్కర్‌లో రోడ్ షో

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన ఆదివారం హైదరాబాద్ హోరెత్తిపోయింది. దుబ్బాక ఫలితం ఊపుతో గ్రేటర్ లోనూ ధీటుగా ప్రచారం చేస్తోన్న బీజేపీ తమ అతిరథ నేతలను రంగంలోకి దింపింది. ఇంకొద్ది గంటల్లో ప్రచార పర్వానికి తెరపపనుండగా, కేంద్ర హోం మంత్రి హైదరాబాద్ పర్యటన స్థానిక ఎన్నికల వేడిని మరింతగా రాజేసింది. సీఎం జగన్ భారీ స్ట్రోక్:ఏకంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qdnm6q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్..మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం: పదునైన ఆ ఆయుధం: ఆ హత్యతో లింక్ ఉందా?

మచిలీపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం చోటు చేసుకుంది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలోనే ఈ ఘటన సంభవించింది. ఈ హత్యాయత్నం నుంచి మంత్రి తృటిలో తప్పించుకోగలిగారు. ఆయన చొక్కా చిరిగిపోయింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాపీతో ఆయనపై దాడి చేశాడు. అక్కడే ఉన్న మంత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/36fKf1e viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అర్ధరాత్రి అడవిలో బీభత్సం -ఐఈడీ పేల్చిన మావోయిస్టులు -కోబ్రా కమాండెంట్‌ మృతి -10 మందికి గాయాలు

మావోయిస్టులు, ఇతర నక్సల్ గ్రూపుల ఏరివేత ఆపరేషన్లలో దిట్టగా పేరుపొందిన ‘కమాండెంట్‌ బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్(కోబ్రా)' దళానికి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. అడవిలో మాటువేసిన మావోయిస్టులు.. అర్ధరాత్రి ఐఈడీలతో బీభత్సం సృష్టించారు. తద్వారా చాలా రోజుల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయినట్లయింది. బస్తర్ ఐజీ సురేందర్ రాజ్ ఆదివారం మీడియాకు చెప్పిన వివరాలివి.. ఛత్తీస్‌గఢ్‌లోని from Oneindia.in - thatsTelugu https://ift.tt/37fDxHP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మంటలు రేపుతోన్న వ్యవసాయ బిల్లులపై మోడీ మనసులో మాట ఇదే: గురునానక్ కృప కటాక్షాలతో

న్యూఢిల్లీ: దేశ వారసత్వ చరిత్రను ప్రతిబింబించే ప్రాచీన విగ్రహాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దీనికోసం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. వారణాశిలో చోరీకి గురైన అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహాన్ని తిరిగి రప్పిస్తున్నామని తెలిపారు. తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో మోడీ ప్రసంగించారు. అనేక అంశాలను ప్రస్తావించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/39qNtkK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం జగన్ భారీ స్ట్రోక్:ఏకంగా టాప్1 -ఆర్థికాభివృద్ధిలో ఏపీ దూకుడు -తెలంగాణ డౌన్ -SOS study 2020

‘‘అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే విచ్చలవిడిగా అప్పులు చేశాడు.. అవి కూడా చాలక ఇప్పుడు పన్నులు బాదుడు మొదలుపెట్టాడు.. అందరి నుంచి ముక్కుపిండి వసూలు చేస్తోన్న డబ్బును కొందరికి పంచుతున్నాడు.. ఆంధ్రప్రదేశ్ లో కొద్దిపాటి సంక్షేమం తప్ప అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేశాడు.. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా దిగజారింది..'' అంటూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mmbLQj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్..కరోనా హాట్‌స్పాట్‌గా మారుతుందా?: ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవట్లేదా?

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కొత్త అనుమానాలకు కారణమౌతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో రోజువారీ కరోనా కేసులు హాట్ టాపిక్‌గా మారాయి. కరోనా లేనట్టుగానే వ్యవహరిస్తోన్న నేతల ప్రచార శైలి పట్ల విమర్శలూ వ్యక్తమౌతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వస్తోన్న నేతలెవరూ ఎలాంటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/36fG2KY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

SSCలో ఉద్యోగాలు: ఇంటర్ పాసైతే మీ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..అప్లయ్ చేయండి

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 6వేల ఎల్‌డీసీ, డీఈఓ, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 డిసెంబర్ 2020. సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌పోస్టు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q9BGNt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చుట్టూ కరోనా అలముకున్నా..అదే నిర్లక్ష్యం: దేశంలో లక్షా 37 వేలకు మరణాలు..మరింత పైపైకే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రతలో తగ్గుదల నమోదు కావట్లేదు. ఇదివరకు 30 వేల కంటే దిగువగా నమోదైన కరోనా కేసులు మళ్లీ రోజూ 40 వేలకు పైగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజూ 500లకు కాస్త అటు ఇటుగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fJoQAP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చైనా తెంపరితనం: భారత్‌పై కొత్త అభాండాలు: కరోనా పుట్టింది మన వద్దేనట: యువత ద్వారా వ్యాప్తి

బీజింగ్: ప్రపంచాన్ని చుట్ట బెట్టేసిన ప్రాణాంతక కరోనా వైరస్‌కు జన్మనిచ్చినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న వేళ.. చైనా సరి కొత్త దాడి చేస్తోంది. తమను వేలెత్తి చూపుతోన్న దేశాలపై ఎదురుదాడికి దిగింది.. అదీ పక్కా ప్లానింగ్ ప్రకారం. చైనా తమ దేశంలో జన్మించలేదనే విషయాన్ని పలుమార్లు చెప్పుకొన్న చైనా.. ఆ బురదను ఇతర దేశాలకు పూసే ప్రయత్నానికి తెర from Oneindia.in - thatsTelugu https://ift.tt/39mbxFe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Bigg Boss Elimination:స్పెషల్ గెస్ట్‌గా కిచ్చా సుదీప్.. అతని జబర్దస్తీ ముగిసినట్టేనా..ఎలిమినేషన్‌లో ట్విస్ట్..!

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో మరో ఎలిమినేషన్ వీక్ వచ్చేసింది. ఈ సారి ఎవరి ఎలిమినేట్ అవుతారా అని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరగుతోంది. ఈ సారి అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటంతో ప్రేక్షకులు ఎవరు ఎలిమినేట్ అవుతారనేదానిపై ఒక అంచనాకు రాలేకున్నారు. ఈ క్రమంలోనే ఓ తాజా అప్‌డేట్ బిగ్‌బాస్ నుంచి తెలిసింది. ఇంతకీ ఈవారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు..? from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o5wZm6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సన్యాసమా?..రంగ ప్రవేశమా?: తేలేది రేపే: రజినీకాంత్ కీలక భేటీ: బీజేపీ వైపేనా?

చెన్నై: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఇప్పుడిప్పుడే అక్కడి రాజకీయం వేడెక్కుతోంది. క్రమంగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోంది. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్ షా సరిగ్గా వారం రోజుల కిందట తమిళనాడులో పర్యటించి వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39po1Mc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కార్తీక మాసంలో ఎవరిని పూజిస్తే శుభములు కలుగుతాయి

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o8FX1E viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమూల్ పాల కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తోంది?

ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో రైతులు పాడి పశువులపై ఆధారపడి జీవిస్తుంటారు. ముఖ్యంగా కరవు ప్రభావిత ప్రాంతాల్లో పశువుల పోషణ ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. ప్రకాశం జిల్లా అందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. ఆ జిల్లాలోని సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామంలో 2468 మంది జనాభా ఉన్నారు. అందులో 900 మంది రైతులుండగా 230 మంది from Oneindia.in - thatsTelugu https://ift.tt/37eWvyu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతులపై జవాన్ల ప్రయోగమా ? మోడీ అహంకారానికి నిదర్శనమన్న రాహుల్‌ గాంధీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన కొనసాగుతోంది. హర్యానా, పంజాబ్‌, యూపీతో పాటు పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో నిరసనలు చేపట్టేందుకు పంజాబ్‌, హర్యానా నుంచి బయలుదేరిన రైతులను పోలీసులు, భద్రతా బలగాలు సరిహద్దుల్లోనే అడ్డుకున్నాయి. కేంద్రం అనుమతించే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qbCGAw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ- అధికారులకు స్పీకర్‌, మండలి ఛైర్మన్ కీలక సూచనలు..

ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన కోవిడ్‌ చర్యలతోపాటు ఇతర భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. గత సమావేశాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fLcHLF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత్ బయోటెక్ లో కరోనా వ్యాక్సిన్ పురోగతి సమీక్షించిన ప్రధాని మోడీ .. ఇది గొప్ప ప్రేరణ అన్న సంస్థ

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ముగిసింది . కరోనా వ్యాక్సిన్ పురోగతిపై సమీక్షించడానికి ఒక రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థకు చేరుకుని వ్యాక్సిన్ యొక్క అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. అక్కడి శాస్త్రవేత్తలతో 40 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు మోడీ. వ్యాక్సిన్ ప్రయోగ శాలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o3Wd43 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

PMS: పీరియడ్స్ రాబోయే ముందు స్త్రీల మానసిక, శారీరక లక్షణాలలో మార్పు వస్తుందా? పీఎంఎస్ అంటే ఏమిటి?

"పిల్లకు మెంటల్. ఆ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారు." "అయ్యో, కాదండి. దానికి కొద్దిగా కోపం వదిన గారూ. అంతే.” అపర్ణ తల్లి నొచ్చుకుంది. "కొద్దిగా కోపమా? చూడండి." పగిలిన కప్పుల్ని తెచ్చి టీ పాయ్ మీద పేరుస్తోంది. వాటిని భద్రంగా దాచి పెట్టిందావిడ, కోడలి కోపానికి సాక్ష్యంగా. “పెద్దవాళ్ల సంబంధం వద్దురా అని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JnpE2d viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జీడిమెట్లలో యోగి ఆదిత్యనాత్ ప్రచారం.. రంగంలోకి అగ్రనేతలు

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం హీటెక్కింది. మేయర్ పీఠం దక్కించుకోవడమే ధ్యేయంగా ప్రధాన పార్టీలు పనిచేస్తున్నాయి. బీజేపీ అగ్ర నాయకులు ప్రచార పర్వంలో దిగారు. ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు తథ్యం.. గ్రేటర్ క్యాంపెయిన్‌లో బండి సంజయ్ సంచలనం గ్రేటర్ ప్రచారం కోసం మధ్యాహ్నం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o13NfS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రేపు సాయంత్రం 6గంటల వరకే ఎన్నికల ప్రచారం .. డెడ్ లైన్ చెప్పిన ఈసీ .. పీక్స్ కి చేరిన ప్రచారాలు

గ్రేటర్ ఎన్నికల ప్రచారం 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి అని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించని వారిపై, నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహించే వారిపై, ప్రలోభాలకు గురి చేసే వారి పై from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l9NGec viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రూ. కోటి గెలిస్తే మొత్తం కోటి వస్తుందా.. రియాల్టీ షోలో విజేతకు నిజంగా అందే మనీ ప్రైజ్ ఎంత..?

కౌన్‌ బనేగా కరోడ్ పతి.. అమితాబచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షోను దేశవ్యాప్తంగా చాలామంది ఫాలో అవుతారు. అయితే ఈ షోలో విజేతగా నిలిచిన వారికి కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తారు. అయితే విజేత అందుకున్న ఈ భారీ మొత్తం పూర్తి స్థాయిలో ఉంటుందా.. లేక ఏమైనా ట్యాక్స్ కటింగ్స్ పోతాయా... ఇక ఒక్క కౌన్‌బనేగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/33nJsJT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coal Scam: కూల్ గా సీబీఐ దాడులు, నాలుగు రాష్ట్రాలు, 45 ప్రాంతాలు, శనివారం 70 ఎంఎం సినిమా, పాపం !

కోల్ కత్తా/ లక్నో/ పాట్నా/ జార్ఖండ్: బోగ్గు స్కామ్ కేసుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు 70 MM సినిమా చూపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లో బోగ్గు స్కామ్ జరిగినా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ తో పాటు వారం ముందు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీహార్ లో కూడా సీబీఐ దాడులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lguGLd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

26/11 ముంబై బాంబు పేలుళ్ళ మాస్టర్ మైండ్ ఆచూకీ కోసం ... యూఎస్ 5 మిలియన్ డాలర్ల భారీ రివార్డు

ముంబైలో టెర్రరిస్టులు మారణహోమం సృష్టించిన 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అమెరికా ఆ గాయాలను మరిచిపోలేదు. ముంబై టెర్రరిస్టుల మారణహోమంలో యూఎస్ కు చెందిన ఆరుగురు మృతి చెందడంతో, అప్పటినుండి ఇప్పటివరకు ఆ గాయాలు మర్చిపోలేదని, టెర్రరిస్టుల పై పోరాటానికి అమెరికా భారత్ తో కలిసి ముందుకు సాగటానికి నేటికీ సిద్ధంగా ఉన్నామని తాజాగా ప్రకటించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/39lrziu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు తథ్యం.. గ్రేటర్ క్యాంపెయిన్‌లో బండి సంజయ్ సంచలనం

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తథ్యం అని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతితో కురుకుపోయిందని చెప్పారు. రాంనగర్‌లో ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన జైలుకు పోవటం ఖాయమన్నారు. అందరూ ఇండియన్లే, బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ కామెంట్లపై అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ అటాక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ViecY5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇరాన్ అణుశక్తి పితామహుడి హత్య.. బుల్లెట్ల వర్షం కురిపించిన ఉగ్రవాదులు...

ఇరాన్ అణుశక్తి పితామహుడు మోసెన్ ఫఖ్రీజాదేహ్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారు. శుక్రవారం(నవంబర్ 27) ఆయన ప్రయాణిస్తున్న కారుపై టెహ్రాన్ సమీపంలో ఉగ్రవాదులు దాడి చేశారు. మొదట మోసెన్ కారును ఉగ్రవాదులు అడ్డగించారు. దాంతో మోసెన్ బాడీగార్డులకు,ఉగ్రవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా మోసెన్ ఫఖ్రీజాదేహ్‌పై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vie6zH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్‌కు మరో పేరు ఉందా? భాగ్యనగర్, చించలం.. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?

హైదరాబాద్ నగర పేరు మార్పుపై బీజేపీ నేతల ప్రకటనల నేపథ్యంలో భాగ్యనగరం అనే పేరు అసలు నిజంగా ఉందా లేదా అన్న ప్రశ్న వస్తోంది. భాగమతి అనే మహిళ అసలు ఉందా లేదా? అన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. దీనిపై ఎందరో చరిత్రకారులు ఎన్నో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ని అనేక చరిత్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KKhK3r viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Lady inspector: మేడమ్ ముట్టుకుంటే రూ. లక్ష, టచ్ చేస్తే రూ. 30 వేలు, నల్లతంబికి మండింది, అంతే!

చెన్నై/ మదురై: పోలీస్ ఇన్స్ పెక్టర్ అనితా, అనితా పేరు ఇప్పుడు ఓ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. పోలీసు అధికారి ఉద్యోగం చూస్తున్న అనితాకు ఎవరైనా చిక్కితే అంతే సంగతి, మేడమ్ అనిత ముట్టుకుంటే కనీసం లక్ష రూపాయలు చెల్లించుకోవాల్సిందే. అయితే మేడమ్ అనితా టైమ్ బాగాలేక నల్లతంబి, మారి చేతిలో చిక్కుకుంది. మేడమ్ టచ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39m4KLD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్నెల్లు అయినా సరే ఆ చట్టాలు రద్దు చేసే దాకా ఇక్కడే .. ఛలో ఢిల్లీలో కదం తొక్కిన రైతన్నలు చెప్తుందిదే

ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఆందోళనల పర్వం ఆపేది లేదంటూ తేల్చి చెబుతున్నారు రైతు సంఘాల నాయకులు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం లో భాగంగా శనివారం రోజు కూడా ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది. చట్టాలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/33r57AP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యూపీలో అమల్లోకి వచ్చిన లవ్ జిహాద్‌ వ్యతిరేక చట్టం- దేశంలోనే తొలి రాష్ట్రంగా

లవ్‌ జిహాద్‌కు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసినా, విపక్షాలు వ్యతిరేకిస్తున్నా అవేవీ లెక్కచేయకుండా యూపీలోని యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారు తాజాగా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ ఆనందీబెన్ పటేల్‌ సంతకం చేశారు. దీంతో దేశంలోనే తొలిసారిగా లవ్‌ జిహాద్‌ వ్యతిరేక చట్టం అమల్లోకి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jqt844 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నివర్ తుపాను ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే- చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో..

తమిళనాడులో తీరం దాటిన నివర్‌ తుపాను ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. భారీవర్షాలు, ఈదురుగాలులకు ఈ మూడు జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికీ ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలను ఇవాళ సీఎం జగన్ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. చిత్తూరు from Oneindia.in - thatsTelugu https://ift.tt/33l8Wr5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోదీ హైదరాబాద్ టూర్ : స్థానిక ఎంపీకే సమాచారం ఇవ్వరా.. రేవంత్ రెడ్డి ఫైర్...

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తనకెలాంటి సమాచారం లేదన్నారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం,సమాచారం లేకపోవడం శోచనీయమన్నారు. ఇది ప్రధాని వ్యక్తిగత పర్యటన కాదని.. బీజేపీ సొంత కార్యక్రమం అంతకంటే కాదని... అలాంటప్పుడు స్థానిక ఎంపీకి సమాచారం ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. ఇలా చేయడం ఒక ప్రజాప్రతినిధిని అవమానించడమేనని మండిపడ్డారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qb4sNy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నేడు సభలో సీఎం కేసీఆర్ దొరగారిని ఒకసారి చూసుకోండన్న విజయశాంతి.. ఎందుకో తెలుసా !!

జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఏ విషయాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HQuRPG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోదీ వ్యాక్సిన్ టూర్ : భారత్ బయోటెక్‌ను సందర్శించిన ప్రధాని.. కోవ్యాగ్జిన్ పురోగతిపై ఆరా

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు.హకీంపేట్ విమానాశ్రయంలో దిగిన ఆయనకు హకీంపేట్ ఎయిర్‌ ఆసిఫ్ చీఫ్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి,హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుంచి ఆయన నేరుగా జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌ ప్లాంట్‌ను సందర్శించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lh29ow viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Sabarimala: శబరిమలలో 24X7, కేరళ సిబ్బంది కాదు, తమిళనాడు భక్తుల ఎంట్రీ, 225 మంది !

శబరిమల/ చెన్నై/ పతనంపట్టి: శబరిమల అయ్యప్ప భక్తుల మండల- మకరవిలక్కు తీర్థయాత్ర సందర్బంగా పారిశుద్ద పనులు చరుకుగా సాగుతున్నాయి. ప్రతిరోజూ 24 గంటలు శబరిమల, సన్నిధానం, పంపా, నీలక్కల్ బేస్ క్యాంప్, పండలం, కునాడ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ద పనులు జరుగుతున్నాయని, అందుకోసం 225 మంది నిరంతరం పని చేస్తున్నారని కేరళ మంత్రి కందకంపల్లి సురేంద్రన్ మీడియాకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JiZ8qL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ చెప్పారంటే చేస్తారంతే అంటున్న వైసీపీ ఎంపీ .. ప్రతిపక్షాలు రచ్చ చేసిన ఆ విషయంలోనే

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారంటే చేస్తారంతే , ఏపీలో కొనసాగుతోంది ప్రజానుకూల పాలన, యువ నాయకుడు నేతృత్వంలో ఏపీ ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఆయన మాట తప్పని, మడమ తిప్పని నేత అంటూ సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి జగన్ సర్కార్ పనితీరుకు తెగ కితాబిచ్చేస్తున్నారు. ఇదే సమయంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/36bgrTw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Even After Going Around World, Vaccine Will Be Found In Pune: NCP MP

Even if one goes around the world, vaccine for COVID-19 will be found only in Pune, NCP MP Supriya Sule said on Saturday, referring to Prime Minister Narendra Modi's visit to the Serum Institute of... from NDTV News - Special https://ift.tt/2VqKj8p via

ఏపీలో కొత్తగా 733 పాజిటివ్ కేసులు... మరో ఆరుగురు మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 733 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,66,438కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6976కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం (నవంబర్ 27) from Oneindia.in - thatsTelugu https://ift.tt/37bgs9n viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం జగన్ క్లాస్:తూర్పుగోదావరి వైసీపీ సెట్‌రైట్ - ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి ఎంపీ బోస్

ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయిన తర్వాత వైసీపీలో అక్కడక్కడా వర్గ విభేదాలు పొడచూస్తుండగా.. తొలిసారి తారా స్థాయిలో బడా నేతలు దూషించుకుని, దాడులకు సిద్ధమైన ఘటన ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మూడు రోజుల కిందటి జిల్లా డీఆర్సీ సమావేశంలో.. ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలపై వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, అదే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q9AHwy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గ్రేటర్ ఎన్నికలు : రేపే సీఎం కేసీఆర్ బహిరంగ సభ... ఇవీ ట్రాఫిక్ ఆంక్షలు...

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకున్న వేళ... శనివారం(నవంబర్ 28) ఆ హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ... అటు బీజేపీ తరుపున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం... ప్రధాని మోదీ కూడా హైదరాబాద్‌లో అడుగుపెడుతుండటంతో రేపటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mdDeDN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జీహెచ్ఎంసీలో బీజేపీ గెలుపు.. కేసీఆర్ సర్కారుకు ముగింపు: జేపీ నడ్డా, రాజాసింగ్ ర్యాలీలో ఉద్రిక్తత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎత్తున విజయం అందించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36aybhI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కామాంధ టీచర్... మైనర్ బాలికపై అత్యాచారం... సిరిసిల్లలో వెలుగుచూసిన దారుణం...

సిరిసిల్లలో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్ కామాంధుడిగా మారాడు. ఓ మైనర్ బాలికపై కన్నేసిన ఆ టీచర్ కొన్నేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని బాలికను భయభ్రాంతులకు గురిచేయడంతో ఇన్నేళ్లు ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. శనివారం(నవంబర్ 27) ఎట్టకేలకు ఆ బాలిక తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో టీచర్ అసలు బాగోతం బయటపడింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jk7LBn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేటీఆర్​‌ వల్లే డ్యామేజ్​, కేసీఆర్ బలి -ఎత్తిపోతలంటే ఇదే -బీజేపీనీ తరుముడే: రేవంత్ ఫైర్

లీడర్ల మధ్య మాటల యుద్ధం.. పార్టీ ప్రచారాల మైకుల హోరుతో జీహెచ్​ఎంసీ ఎలక్షన్​ క్యాంపెయిన్​ జోరుగా సాగుతోంది. అన్నిపార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు హైదరాబాద్​లో మకాం వేసి మరీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున​ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్​రెడ్డి శుక్రవారం పలు ప్రాంతాల్లో రోడ్డుషో నిర్వహించారు. సీఎం కేసీఆర్​, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lbu3Cr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

facebook: అంకితా అదుర్స్, సొల్లు కార్చుకున్న నాయర్, రాజస్థాన్ లో స్కెచ్, కేరళలో, ఆంటీలు, అమ్మాయిలు !

కొచ్చి/ తిరువనంతపురం/ జైపూర్: నకిలి ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో అందమైన కాలేజ్ అమ్మాయిలు, అదిరిపోయే ఆంటీల ఫోటోలు పెడుతూ అమ్మాయిల పిచ్చి ఉన్న వాళ్లను వలలో వేసుకుని హనీట్రాప్ తో నిలువు దోపిడీ చేస్తున్న గ్యాంగ్ లోని ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ లో కుర్చుని కాలేజ్ అమ్మాయి అంకి శర్మా పేరుతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fEOWok viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నివర్ తుపానుతో భారీ నష్టం: పవన్ కళ్యాణ్ ఆవేదన, జగన్ సర్కారుకు విజ్ఞప్తి

అమరావతి: నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం దురదృష్టకరమని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం సుమారు రూ. 1000 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు తెలిసిందన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/376rYTa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే...

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం(నవంబర్ 28) హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. చిత్తూరు,నెల్లూరు,అనంతపురం,కడప జిల్లాలో వర్ష ప్రభావాన్ని ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు,వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలు నీటమునిగిపోయాయి. చిత్తూరు from Oneindia.in - thatsTelugu https://ift.tt/36as50Q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వ్యాక్సిన్ దండగ -మాస్కులు సుద్దవేస్ట్ -నేను వేసుకోను.. మావాళ్లకూ వద్దు -జగమొండి జైర్ మరో షాక్

ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్​ పని తీరుపైనే ఆశలు పెట్టుకుంది. ఇంకోవైపు నుంచి సెకండ్​వేవ్​ ముప్పు ముంచుకోస్తొంది. చలికాలం కావడంతో నష్టం భారీగా ఉండొచ్చనే హెల్త్​ ఎక్స్​పర్ట్స్​ హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి టైంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఒక దేశాధ్యక్షుడు.. నిర్లక్ష్యమైన కామెంట్లు చేశాడు. పవన్ కల్యాణ్ ఊసరవెల్లి -బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/33DTJSv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చిత్తూరును వణికిస్తున్న 'నివర్' తుఫాన్.. 9 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..

చిత్తూరు జిల్లాను నివర్ తుఫాన్ వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. స్వర్ణముఖి నది ఉప్పొంగడంతో నడుంపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత రెండు రోజులుగా అక్కడి జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ఇలాగే కొనసాగితే తమ పరిస్థితేంటని అక్కడి జనం భీతిల్లుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ocAR7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శబరిమలలో కరోనా కల్లోలం- 39 మందికి వైరస్‌ పాజిటివ్‌- 27 మంది ఆలయ సిబ్బందే..

శబరిమల యాత్రను కరోనా కుదిపేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వీరిలో పలువురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరి నుంచి మిగతా వారికి వ్యాపిస్తోంది. ఇప్పటివరకూ శబరిమలలో 39 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భక్తులు, ఆలయ సిబ్బంది, పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో కేరళలో రైల్వేస్టేషన్ల నుంచి మొదలుపెట్టి from Oneindia.in - thatsTelugu https://ift.tt/37gHgoH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం .. సముద్రంలో నుండి కొట్టుకొస్తుందని ఎగబడ్డ జనం

మనం సంపాదించింది ఎంత పోయినా బాధ లేదు కానీ ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది అంటే, ఉచితంగా దొరుకుతుంది అంటే మనుషులకు ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. ఇక ఆ విధంగా ఫ్రీగా దొరుకుతుంది అంటే ఎంతటి రిస్క్ అయినా చేస్తారు . కాకినాడ ఉప్పాడ సముద్ర తీరంలో ప్రస్తుతం జనం తండోపతండాలుగా చేస్తున్న పని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q7JXkP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అర్నబ్ గోస్వామి మళ్లీ- బెయిల్‌ పొడిగించిన సుప్రీంకోర్టు- స్వేచ్ఛ కొందరికే పరిమితం కాదని వ్యాఖ్య

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామిపై దాఖలైన ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో సుప్రీంకోర్టులో మరోసారి ఆయనకు ఊరట లభించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న అర్నబ్‌ గోస్వామికి ఊరటనిస్తూ దీన్ని సుప్రీంకోర్టు పొడిగించింది. అదే సమయంలో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులను లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి మార్గాలు, వనరులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mgBKsn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖ కాపులుప్పాడలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

కాపులుప్పాడ కొండపై అతిథిగృహం నిర్మాణంపై హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్ కు చెందిన 300 ఎకరాల్లో 30 ఎకరాల ను స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: స్టేట్ రోడ్ ఫీజ్ బాదుడుకు రంగం సిద్ధం ఏపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jk5WEg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆన్‌లైన్ గేమ్స్‌కి బానిస: లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య, భార్యకు సెల్ఫీ వీడియో

హైదరాబాద్: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస అయిన ఓ వ్యక్తి.. అప్పుల ఊబిలోకి కూరుకుపోయి చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. ఆన్ లైన్‌లో గేమ్స్ ఆడుతూ అప్పులపాలైన జగదీశ్ అనే యువకుడు అవి తీర్చలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన జగదీశ్(34) డయాగ్నొస్టిక్ సెంటర్‌ను from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q58C9R viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీకి ముంచుకొస్తున్న ఉపద్రవం.. వరుస తుఫాన్ల గండం ... డిసెంబర్ లో బురేవి , టకేటి తుఫాన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపద్రవం ముంచుకొస్తుంది . వరుస తుఫాన్ల గండం పొంచి ఉంది. ఇప్పటికే అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలు, ప్రస్తుతం నివర్ తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని దెబ్బతింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా, తుఫానుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V7BaBd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పవన్ కల్యాణ్ ఊసరవెల్లి -బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ -వెయ్యి జన్మలెత్తినా ఆయనలా కాలేరు: ప్రకాశ్ రాజ్

సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంగ్రామం హోరాహోరీగా సాగుతోంది. ఈసారి కూడా అధకారం తమదేనని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నా.. దుబ్బాక గెలుపు తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్న బీజేపీకి గ్రేటర్ లో అడ్డుకట్టవేసేలా వ్యూహాలను రచిస్తోంది. అందులో గులాబీ దళం.. ప్రముఖ సినీ తారల మద్దతునూ కూడగడుతున్నది. ఆ క్రమంలోనే వెర్సటైల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nW9knO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Maharashtra: హమ్మయ్యా.... ఏడాది పూర్తి చేసుకున్న సీఎం, అన్నీ సినిమా కష్టాలే, వర్క్ ఫ్రమ్ హోమ్ !

ముంబాయి/ న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం ఎట్టకేలకు ఏడాది పూర్తి చేసుకుంది. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని ఆ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేసినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన కుర్చీని ఏడాదిపాటు కాపాడుకుంటూ వచ్చారు. ఏ ముహూర్తాన సీఎం పదవిలో ఉద్దవ్ ఠాక్రే కుర్చున్నారో ఆ రోజు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fDHJoL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వాహనదారుల కోసం కేంద్రం కొత్త రూల్ .. వాహనచట్టంలో మార్పుకు రెడీ ..ఇదో గుడ్ న్యూస్

మోటారు వాహనాల యాజమాన్యాన్ని బదిలీ చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వాహనదారుల కోసం మరో కొత్త రూల్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది . తీసుకున్న వాహనానికి రిజిస్ట్రేషన్ సమయంలో వాహన యజమాని తో పాటు నామిని పేరును కూడా నామినేట్ చేయడానికి వాహన యజమాని బదిలీ ప్రక్రియ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JcZlvP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డిసెంబర్ 3 దాకాఎందుకు .. రైతులతో ఇప్పుడే చర్చలు జరపండి : పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ డిమాండ్

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు చలో ఢిల్లీ పేరుతో నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. నిన్న పంజాబ్ ,హర్యానా రాష్ట్రాలలో రైతులు చలో ఢిల్లీ అంటూ లాంగ్ మార్చ్ ను ప్రారంభించిన నేపధ్యంలో వారిని అణచి వేయడానికి పోలీసులు వాటర్ క్యానన్లను ఉపయోగించారు. భారీ బారికేడ్లను, ముళ్ల కంచెలను ఏర్పాటు చేసి రైతులను అడ్డుకునే ప్రయత్నం from Oneindia.in - thatsTelugu https://ift.tt/37jiCnw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

#BoycottFood:టాప్​ట్రెండింగ్ - రైతులతో లింకేంటి​? ఎవరు నడిపిస్తున్నారు? ఇదీ అసలు కథ..

సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏం విషయాలు ట్రెండింగ్​లో కొనసాగుతాయో ఊహించడం కష్టం. ఒక్కోసారి అవి ఎందుకు ట్రెండ్ అవుతుంటాయో కూడా అర్థంకాక నెటిజన్స్​ తలగోక్కుంటుంటారు. శుక్రవారం నుంచి అలాంటి టాపిక్​ ఒకటి ట్విట్టర్​లో టాప్​ ట్రెండింగ్​లో కొనసాగుతోంది. #boycotfood అనే హ్యాష్​ట్యాగ్​ మీద వేలకొద్దీ ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ఇంతకీ ఈ ట్రెండ్ వెనుక ఉంది ఎవరు? from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mg0ReM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు- అసెంబ్లీ అజెండా, కొత్త పథకాల ప్రారంభానికి ఆమోదం

ఇవాళ వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో నివర్‌ తుపానుపై చర్చతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల ఆమోదం, ఇళ్ల స్ధలాల పంపిణీతో పాటు పలు కొత్త సంక్షేమ పథకాల ప్రారంభంపై కేబినెట్‌ చర్చించింది. వచ్చే నెలలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన పలు సంక్షేమ పథకాలపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l9c8MF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జూటా కోర్, తుపాకీ రాముడు.. కేసీఆర్, కేటీఆర్‌పై జేజమ్మ అరుణ నిప్పులు

గ్రేటర్ ప్రచారం ఊపు మీదుంది. నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య వార్ పీక్ కి చేరుకుంది. జేజమ్మ డీకే అరుణ తనదైనశైలిలో విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ జూటా కోర్.. ఆయన కుమారుడు కేటీఆర్ తారకరాముడు కాదు.. తుపాకి రాముడు అన్నారు. ప్రచారంలో భాగంగా ఐ ఎస్ సదన్ డివిజన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/36b6DJk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీసీఎస్ తొలి సీఈఓ, ఐటీ పితామహుడు ఎఫ్‌సీ కోహ్లీ కన్నుమూత

ముంబై: ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ తొలి సీఈవో, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఎఫ్‌సీ కోహ్లీ(96) కన్నుమూశారు. భారత ఐటీ పరిశ్రమ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన కోహ్లీ.. గురువారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1969లో టాటా గ్రూప్‌లో చేరిన కోహ్లీ.. 1996 వరకు టీసీఎస్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995-96 మధ్య కాలంలో నాస్కామ్(నేషనల్ అసోసియేషన్ ఆఫ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ldTQdc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సర్జికల్ స్ట్రైక్ చేస్తామని.. స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు.. బీజేపీ మేనిఫెస్టోలో పాతబస్తీకి భారీగా

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటిదాకా జరిగిన ప్రచారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ‘‘హైదరాబాద్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్..'' కామెంట్లు వివాదాస్పదంగా, హైలైట్‌గా నిలిచాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రోహింగ్యా, పాకిస్తానీ, బంగ్లాదేశీ ముస్లింలు అక్రమంగా ఆశ్రయం పొందుతున్నారని, వాళ్లకు ఓటు హక్కు కల్పించడం ద్వారా ఎంఐఎం ఫాయిదా పొందుతోందని ఆరోపిస్తూ.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36dIG49 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. బీజేపీని ఆపలేరు: కేసీఆర్‌కు తేజస్వి సూర్య కౌంటర్

బెంగళూరు/హైదరాబాద్: తెలంగాణలో తనపై కేసులు నమోదు చేయడంపై బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు. ఎన్ని కేసులు పెట్టినా బీజేపీని ఆపలేరని స్పష్టం చేశారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆయన.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. అయితే, అనుమతి లేకుండా సభ నిర్వహించారంటూ తేజస్వి సూర్యపై హైదరాబాద్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JkhEyH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అడ్డంగా దొరకిన బీజేపీ: కాపీ కొట్టడానికీ తెలివుండాలన్న కేటీఆర్ -కాషాయ మేనిఫెస్టోలో గులాబీ ఘనత

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో.. వివాదాస్పద ఎల్ఆర్ఎస్ రద్దు మొదలుకొని, హైదరాబాద్ నగరంలోని వరద బాధిత కుటుంబాలకు తలా రూ.25వేలు, కొత్తగా లక్ష ఇళ్లు, 100 యూనిట్లలోపు వాడితే ఉచిత కరెంటు, మూసీ ప్రక్షాళన, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. ఇలాంటి బోలెడు హామీలను బీజేపీ తన మేనిఫెస్టోలో హామీలుగా ఇచ్చింది. అయితే, అనూహ్యరీతిలో ప్రత్యర్థి టీఆర్ఎస్ కు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HFc75B viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దమ్ముంటే పాతబస్తీకి రావాలంటూ ప్రధానికి ఓవైసీ సవాల్: 28న హైదరాబాద్‌కు నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 28న హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను ప్రధాని మోడీ పరిశీలిస్తారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పరిశీలిస్తారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fADTN9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కొత్త కేసులంటే..?

అమరావతి: గత రెండు మూడు రోజులుగా స్వల్పంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో కొద్దిగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో వెయ్యికిపై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ ఒక్క రోజు వ్యవధిలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య కంటే నమోదైన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfWzpm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాలూకు కోలుకోలేని దెబ్బ -ఎమ్మెల్యేతో బేరాల ఆడియోపై జార్ఖండ్ దర్యాప్తు -బీహార్‌లో మరో ఎఫ్ఐఆర్

దాణా కుంభకోణం కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(72) మళ్లీ కోలుకోలేని విధంగా మరో అక్రమాల ఊబిలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. కొద్ది గంటలుగా సంచలనం రేపుతోన్న ‘ఎమ్మెల్యేలతో లాలూ బేరసారాల ఆడియో' వ్యవహారంలో లాలూకు వ్యతిరేకంగా ప్రభుత్వాల యంత్రాంగాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అటు జార్ఖండ్, ఇటు బీహార్ రాష్ట్రాల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KAF1Vq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమెరికా అధ్యక్ష హోదాలో.. మాజీ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్‌ ను క్షమించాను పొమ్మన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడి హోదాలో డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ మాజీ భద్రతా సలహాదారు అయిన మైఖేల్ ఫ్లిన్ కు క్షమాభిక్ష ప్రసాదించారు. ఇక ఇదే విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ తన మాజీ జాతీయ భద్రతా సలహాదారు జనరల్ మైఖేల్ టి. ఫ్లిన్ కు పూర్తి క్షమాపణ మంజూరు చేయబడిందని ప్రకటించడం నాకు గొప్ప గౌరవం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36arYTc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దుబ్బాకలో కేటీఆర్, జీహెచ్ఎంసీలో కేసీఆర్..: కిషన్ రెడ్డి హెచ్చరిక, అక్బరుద్దీన్ కామెంట్స్‌పై ఫైర్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీపై కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తున్నారంటూ కేసీఆర్ ప్రజలను భయపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mbag7k viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రేపు ఏపీ కేబినెట్‌ భేటీ- అసెంబ్లీ, కొత్త జిల్లాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చే అజెండా..

ఏపీ ఇళ్ల స్ధలాల పంపిణీ, కొత్త జిల్లాల ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గం రేపు సమావేశం కాబోతోంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్‌ భేటీ జరగనుంది. ఇందులో చర్చించే అంశాలను వివిధ శాఖల నుంచి వచ్చిన అంశాల ఆధారంగా ఖరారు చేశారు. సీఎం జగన్ అధ్యక్షతన from Oneindia.in - thatsTelugu https://ift.tt/365RKIa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Sabarimala : శబరిమల క్షేత్రానికి వెళ్ళలేని భక్తుల కోసం .. ఏపీ అయ్యప్ప ఆలయాల్లో ఏర్పాట్లు

శబరిమల వెళ్ళలేని భక్తులకోసం , ఇరుముడులు సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ అయ్యప్ప దేవాలయాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళుతుంటారు. అయితే ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా శబరిమలలో అమలవుతున్న కఠిన నిబంధనల మేరకు చాలా మంది భక్తులు శబరిమలకు వెళ్లడం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3la9d6z viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ - నోటిఫికేషన్‌ జారీ- ఐదురోజులు జరిగే అవకాశం

ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఇవాళ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం ఈ నెల 30న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశాన్ని అసెంబ్లీ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయించనుంది. ఏపీ అసెంబ్లీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q09QTM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తిరుపతిలో జగన్‌కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీ

సొంత పార్టీపై, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో అడుగు ముందుకేసి, త్వరలో జరుగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీకి భారీ డ్యామేజ్ జరగబోతోందని జోస్యం చెప్పారు. రాజధాని అమరావతి సహా పలు నిర్ణయాలకు సంబంధించి జగన్ సర్కారుకు, కోర్టులకు మధ్య వివాదాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/39gFFlp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ గాయాలను భారత్ ఎన్నటికీ మరవదు.. సరికొత్త పంధాలో ఉగ్రవాదంపై పోరు : ప్రధాని మోడీ

ముంబై మారణహోమానికి సరిగ్గా నేటికి 12 సంవత్సరాలు, ఈ సందర్భంగా 2008 దాడుల గాయాలను భారత్ ఎప్పటికీ మరచిపోదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు . ఇండియా ఇప్పుడు ఉగ్రవాదాన్ని కొత్త విధానాలతో ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నాడు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు, పౌరులందరికీ మోడీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నరేంద్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fJH9py viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆక్స్‌ఫర్డ్‌ టీకా తయారీలో తప్పిదం- విమర్శల జడివాన - నిపుణుల సందేహాలు, విమర్శలు..

అతి తక్కువ సమయంలో, అత్యంత చౌకగా లభించే ఆక్స్‌ఫర్డ్‌ టీకా రాకతో కరోనాకు ఇక చెక్‌ పెట్టినట్లేనని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న తరుణంలో దీని తయారీ సంస్ధ ఆస్ట్రాజెనెకా అందరికీ షాకిచ్చింది. టీకా తయారీలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని చావు కబురు చల్లగా చెప్పింది. దీనిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అసలు ఆక్స్‌ఫర్డ్‌ ప్రయోగాలతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JgpkSA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జమ్మూలో డీడీసీ ఎన్నికల టెన్షన్ .. శ్రీనగర్ దగ్గర టెర్రరిస్టుల దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో డీడీసీ ఎన్నికల పోలింగ్ కు ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది . తాజాగా శ్రీనగర్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ పై టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. మెరుపుదాడి చేసిన టెర్రరిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HCspvR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పెళ్లైన నెలకే గర్భవతి: అనుమానంతో అత్తింటి వేధింపులు, మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య

అనంతపురం: అనంతపురంలోని హిందూపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి పెళ్లైన నెల రోజులకే అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBX0cW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ ర్యాలీకి , బీహార్ ఎన్నికలకు లేని కోవిడ్ రూల్స్ రైతులకేనా .. యోగేంద్ర యాదవ్ సూటిప్రశ్న

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోమారు వివిధ రాష్ట్రాల్లోని రైతులు కదంతొక్కారు. ఈరోజు ఢిల్లీకి రైతులు లాంగ్ మార్చ్ నిర్వహించాలని బయలుదేరిన నేపథ్యంలో, హింసాత్మకంగా మారింది. పోలీసులు ఎక్కడికక్కడ రైతుల అణిచివేసే కార్యక్రమాలను చేపట్టారు. దేశంలోని పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీకి లాంగ్ మార్చ్ నిర్వహించడానికి బయల్దేరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్యానా రాష్ట్రంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/39g53aK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వ‌న్ నేష‌న్-వ‌న్ ఎల‌క్ష‌న్‌.. జమిలి ఎన్నికలు భారత్‌కు అవసరం... మోదీ కీలక వ్యాఖ్యలు...

దేశంలో జమిలి ఎన్నికల అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ప్రతీ కొన్ని నెలలకోసారి ఎన్నికలు జరగడం అభివృద్ది పనులపై ప్రభావం చూపిస్తోందని.. కాబట్టి 'ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు' దేశ ఆవశ్యకత అన్నారు. ప్రజలపై,జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విధానాలపై రాజకీయాలు ఆధిపత్యం ప్రదర్శిస్తే దేశం ప్రతికూల మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. గురువారం(నవంబర్ 26) from Oneindia.in - thatsTelugu https://ift.tt/3792K6W viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధానిపై బీజేపీ భారీ మెలిక -పవన్ వత్తాసు -‘జగనన్నతోడు’, వీసీల భర్తీ కథ తెలుసా: ఎంపీ రఘురామ

నర్సాపురం ఎంపీ రఘురామకృంరాజుపై వైసీపీ దాఖలు చేసిన అనర్హత వేటు పిటిషన్ ఇంకా లోక్ సభలో పెండింగ్ లో ఉంది. చాలా కాలంగా సొంత పార్టీపై, సీఎం జగన్ పై తీవ్ర స్థాయి విమర్శలు చేస్తోన్న ఎంపీ రఘురామ.. గుండె సంబంధిత ఇబ్బందులతో చికిత్సకు సిద్ధమైన తర్వాత కూడా విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా కేంద్రంలోని బీజేపీని, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mcGhvV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికల వేడి: పార్టీ పగ్గాలు బయటి వ్యక్తికి? సీడబ్ల్యూసీ భేటీ రేపే

న్యూఢిల్లీ: అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌లో అత్యున్నత విభాగం.. శుక్రవారం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కాబోతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ప్రధాన అజెండా.. సంస్థాగత ఎన్నికలే. పార్టీ అధ్యక్ష పదవి మొదలుకుని శాశ్వత ఆహ్వానితుడి వరకూ సీడబ్ల్యూసీలో ప్రక్షాళన చోటు చేసుకోవడం ఖాయంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/365DvDc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గ్రేటర్ వార్ .. వివాదాస్పద ప్రసంగాలను పరిశీలిస్తున్నాం, చర్యలు తప్పవని డీజీపీ వార్నింగ్

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు చేస్తున్న ప్రసంగాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రసంగాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. విద్వేషాలు రెచ్చగొడుతున్న నేతలపై కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో డీజీపీ చేసిన ప్రకటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nZPb0o viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యుద్ధం వద్దు -ఇద్దరం గెలుద్దాం -చైనా చీఫ్ జిన్‌పింగ్ అనూహ్య సందేశం -జోబైడెన్‌కు విషెస్

సుదీర్ఘంగా మూడు వారాల పాటు సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో.. చివరికి 8కోట్ల పైచిలుకు ఓట్లు, 303 సీట్లు సాధించిన జోబైడెన్ ను అధికారికంగా విజేతగా ప్రకటించిన తర్వాతగానీ చైనా స్పందించింది. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బైడెన్ కు శుభాకాంక్షలు చెప్పినా.. తుతి ఫలితాల కోసం ఎదురు చూసిన డ్రాగన్ ఎట్టకేలకు ముందుకొచ్చింది. అమెరికా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBXIHc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోదీకి బదులు నా ఫోటోతో ఓట్లు అడుగుతున్నారు... గ్రేటర్‌లో బీజేపీ ప్రచారంపై ఓవైసీ కౌంటర్...

గ్రేటర్ ఎన్నికల సమరంలో నేతల మాటలు అగ్గి పుట్టిస్తున్నాయి. జరుగుతున్నది గల్లీ ఎన్నికలే అయినా పార్టీల ప్రచార పర్వం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. ముఖ్యంగా దుబ్బాక ఉపఎన్నిక గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ... గ్రేటర్‌ ప్రచారంలోనూ అదే దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ టీఆర్ఎస్,ఎంఐఎంలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు,సవాళ్లు.. అందుకు అవతలివైపు నుంచి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fxDpr2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తిరుపతి: పోటీపై పవన్ కల్యాణ్ ట్విస్ట్ -టికెట్ కోసమే ఢిల్లీకి రాలేదు -టార్గెట్ జగన్ -2రోజుల్లో ఫైనల్

మూడు రోజుల సుదీర్ఘ పడిగాపుల తర్వాతగానీ బీజేపీ హైకమాండ్ ను కలిసే అవకాశం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు దక్కింది. ఆలస్యానికి చింతిస్తున్నట్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకంగా గంటసేపు పవన్, నాదెండ్ల మనోహర్‌లతో చర్చలు జరిపారు. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన బరిలోకి దిగుతుందనే విషయాన్ని కరాకండిగా చెప్పేందుకే పవన్ ఢిల్లీకి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0L9Zd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నీవర్ సైక్లోన్: అర్ధరాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే ఛాన్స్.. తమిళనాడు సర్కార్ కూడా అలర్ట్..

నీవర్ తుఫాన్ గజ గజ వణికిస్తోంది. ఎముకలు కొరికే చలిలో తీవ్ర తుఫాన్‌ చేసే నష్టం ఆందోళన కలిగిస్తోంది. మరో 12 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే తీరం దాటే సమయంలో వీచే ప్రచండ గాలులతో జరిగే ఆస్తి నష్టం, తీర ప్రాంత ప్రజలపై ఎంత ఎఫెక్ట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JaZ7VN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Fact check : కోవిడ్ 19 వ్యాక్సిన్ మానవ డీఎన్ఏని మార్పులకు గురిచేస్తుందా?

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ కొత్త ప్రచారం తెర పైకి వచ్చింది. కోవిడ్ 19 వ్యాక్సిన్‌ ద్వారా మానవ శరీరంలో mRNA అణువులను ప్రవేశపెడుతారని... అది శరీర డీఎన్ఏలో మార్పులు చేస్తుందని ఓ మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. డా.క్రిస్టియన్ నార్త్‌రప్ అనే ఆరోగ్య నిపుణురాలు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని అంశాల from Oneindia.in - thatsTelugu https://ift.tt/33kYWhA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నివర్ తుఫాన్ ఎఫెక్ట్... చెన్నై ఎయిర్‌పోర్ట్ మూసివేత... రేపు కూడా పబ్లిక్ హాలీ డే...

నివర్ తుఫాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్తలో భాగంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం రాత్రి 7గంటల నుంచి గురువారం ఉదయం 7గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. తుఫాను తీవ్రరూపం దాలుస్తుండటంతో ప్రయాణికుల భద్రతా రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల పట్ల తమిళనాడు ప్రభుత్వం from Oneindia.in - thatsTelugu https://ift.tt/33fZ0iU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హాట్ టాపిక్‌గా బండి సంజయ్ కామెంట్స్.. సినిమాలో డైలాగుల్లా జనం మదిలో..

గ్రేటర్ ప్రచారం జోరుగా సాగుతోంది. నేతల మధ్య కామెంట్లు పీక్‌కి చేరాయి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ నోట భారీ డైలాగ్‌లు వస్తున్నాయి. ఆయన చేసే ప్రతీ డైలాగ్ పేలుతోంది. పంచ్ డైలాగ్‌లతో హీట్ పుట్టిస్తున్నారు. డైలాగ్ వేస్తే పేలాల్సిందే అన్నట్లుగా సంజయ్ సెగలు పుట్టిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో రోజు ఒక్కో డైలాగ్‌తో క్యాంపెయిన్‌ను తనవైపు తిప్పుకున్నారు from Oneindia.in - thatsTelugu https://ift.tt/39dg7Wh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీ మాస్టర్ స్ట్రోక్: సీఎం కేసీఆర్‌పై స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు -నడ్డా సమక్షంలో కమలతీర్థం

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు ఇస్తోన్న బీజేపీ.. తాజాగా తెలంగాణ ఉద్యమకారులపై ఫోకస్ పెంచింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, తర్వాతి కాలంలో టీఆర్ఎస్ లో చేరి, శాసన మండలి చైర్మన్ గానూ పని చేసిన స్వామిగౌడ్ బుధవారం అధికారికంగా బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. స్వామిగౌడ్‌కు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J93D7q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తిరుపతి బైపోల్: నడ్డాతో పవన్ భేటీ -చంద్రబాబును కలిసిన పనబాక లక్ష్మి -29 నుంచే ప్రచారంలోకి

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత జరుగనున్న తొలి ఉప ఎన్నిక కావడంతో తిరుపతి లోక్ సభను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణలోని దుబ్బాకలో సిట్టింగ్ నేత కుటుంబానికి టికెటిచ్చి టీఆర్ఎస్ దెబ్బతిన్న నేపథ్యంలో తిరుపతిలో అలాంటి పొరపాటుకు తావు లేకుండా కొత్త అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని బరిలోకి దింపాలని వైసీపీ డిసైడైంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5y8gN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ మహానాయకులపై అక్బరుద్దీన్ వ్యాఖ్యలు గర్హనీయం.. ఎంఐఎం ఎమ్మెల్యేకు కేటీఆర్ కౌంటర్...

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అక్రమ కట్టడాల కూల్చివేతలపై మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పీవీ నర్సింహారావు,ఎన్టీఆర్ ఘాట్లను టార్గెట్ చేయడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ చీఫ్ బండి సంజయ్ అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడగా... తాజాగా మంత్రి కేటీఆర్ అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4BReA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Pandemic Or Not, People Must Stay Active: WHO

The coronavirus pandemic is no excuse for not getting enough exercise, the World Health Organization said Wednesday, warning that even before the crisis many were getting too little physical activity. from NDTV News - Special https://ift.tt/3m91Uxh via

Trees Uprooted, Heavy Rain As Cyclone Nivar Barrels Through Chennai, Puducherry

Cyclone Nivar hurtled into the Puducherry coast late on Wednesday night, uprooting trees and packing strong winds and rains as tens of thousands of people took refuge in shelters. , , , , , , , , , from NDTV News - Special https://ift.tt/366NyIc via

Cyclone Nivar Weakens, But Heavy Rain In Chennai, Puducherry: 10 Points

Cyclone Nivar, which has weakened from a "very severe cyclonic storm" to a "severe cyclonic storm", made landfall near the costal town of Marakkanam in Tamil Nadu, 30 km north of Puducherry at around... from NDTV News - Special https://ift.tt/2V3tCQ2 via

Must Read:నాలుగు గ్రహాల స్థానాల్లో మార్పు ... ప్రపంచంలో 'కరోనా' తిరుగుబాట్లు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 శార్వరి నామ సంవత్సరం అంటే చీకటి సంవత్సరం అని గతంలో వివరించడం జరిగింది. అలాగే కరోనా మహమ్మారి, వరదలు, ఆకాల వర్షాలు మిడతల దండు మొదలైన విపత్తులను చవిచూసాము. ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3695YYR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దారుణం... శ్మశాన వాటికలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి...

కాకినాడలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో చిన్నారిని శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. అత్యాచారం తర్వాత బాలికను ఆమె ఇంటి సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fCASvJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

#MumbaiTerrorAttack: అమెరికాలో సెగ: ప్రవాస భారతీయుల నిరసన: కొత్త అధ్యక్షుడు బిడెన్‌పై భారం

వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. న్యాయం చేయాలంటూ బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. బిల్ బోర్డులను అమర్చారు. రాజధాని వాషింగ్టన్ డీసీలో గల అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ సహా పాకిస్తాన్, టర్కీ రాయబార కార్యాలయాల ముందు వారి నిరసన ప్రదర్శన కొనసాగింది. వారి డిమాండ్ ఒక్కటే- ముంబైపై మహోగ్రదాడికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fxz9I4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జట్టు ఆశ్రమం: తల్లిలేని పిల్లలను చేరదీసే ఈ అశ్రమం ఎలా పుట్టింది?

భర్త చనిపోతే భార్య రెండో వివాహాం చేసుకోవచ్చు. కానీ, వారికి పుట్టిన పిల్లలను మాత్రం తమతో తీసుకెళ్లకూడదు. గ్రామంలోనే వదిలేయాలి. కాలం మారుతున్నా ఈ ఆచారాన్ని మాత్రం వీడటం లేదు కొన్ని గిరిజన తెగలు. పెద్దల మాట ఎలా ఉన్నా ఈ ఆచారం మాత్రం ఆయా పిల్లల పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. అయితే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q5UKMK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Micromax in 1b First Sale in India Today via Flipkart, Company Site

Micromax In 1b will be available for purchase through Flipkart as well as the Micromax website. The phone comes in 4GB RAM + 64GB storage configuration, and this version is priced at Rs. 7,999. from NDTV Gadgets - Latest https://ift.tt/2HCPJd3 via

US Extends Tiktok Sale Deadline To December 4

The US Treasury on Wednesday said it had extended by seven days the November 27 deadline given to the Chinese owner of TikTok to sell the popular social media platform's American business. from NDTV News - Special https://ift.tt/37cubMS via

ఉగ్రరూపం దాలుస్తున్న నివర్ తుఫాన్... తిరుమలలో భారీ వర్షం,విరిగిపడ్డ కొండచరియలు...

వాతావరణశాఖ వెల్లడించినట్లుగానే బుధవారం అర్ధరాత్రి,గురువారం తెల్లవారుజామున 2.30గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో నివర్ తుఫాన్ తీరం దాటింది. దీని ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. అక్కడి హరిణి ఘాట్ రోడ్డు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది జేసీబీ సాయంతో వాటిని తొలగిస్తున్నారు. తుఫాన్ అతితీవ్ర రూపం దాల్చడంతో తిరుమలను భారీ వర్షం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l9yEFf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నివర్ తీరం దాటింది.. కానీ: చిత్తు కాగితాల్లా: భీతావహంగా తుఫాన్ అనంతరం పరిస్థితులు

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ నివార్.. తీరం దాటింది. అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో ఈ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీన పడింది. వాయుగుండంగా మారింది. తీరాన్ని దాటిన అనంతరం తన దిశను స్వల్పంగా మార్చుకుంది. వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడింది. ఏపీ సహా తమిళనాడు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3678lvi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Trump Pardons Former Adviser Flynn, Who Pleaded Guilty In Russia Probe

US President Donald Trump on Wednesday pardoned his former national security adviser Michael Flynn who had pleaded guilty to lying to the FBI during the investigation into Russian meddling in the 2016... from NDTV News - Special https://ift.tt/39fMJOZ via

Poland To Cull More Than 900,000 Hens Amid New Bird Flu Outbreak: Report

Poland will cull over 900,000 hens in a farm in western Poland due to a bird flu outbreak which was discovered on Tuesday evening, state news agency PAP quoted local veterinary authorities as saying. from NDTV News - Special https://ift.tt/39aycEq via

Toyota Halts Operations At Indian Plant Again As Union Strike Continues

Toyota Motor Corp again halted operations at its car plant in southern India from Monday, as the majority of members of its workers' union continued a sit-in strike. from NDTV News - Special https://ift.tt/2UYQwIf via

"No Greater Embarrassment Than Riots During Trump Visit": Delhi Police

There could not have been a "greater international embarrassment" for the Indian government than to have communal riots raging in the national capital during US President Donald Trump's visit in... from NDTV News - Special https://ift.tt/3nXUvBt via

Muslim Cleric Maulana Kalbe Sadiq Dies In Lucknow At 83

Prominent Shia cleric and All India Muslim Personal Law Board vice president Maulana Kalbe Sadiq died in Lucknow on Tuesday. He was 83. from NDTV News - Special https://ift.tt/3fAxWzB via

Ahmed Patel, Congress Troubleshooter, Sonia Gandhi's Top Lieutenant

Senior Congress leader Ahmed Patel, one of Sonia Gandhi's closest political advisers and a top party trouble-shooter, has died at 71. He had been in hospital since his health worsened after a Covid... from NDTV News - Special https://ift.tt/362C9ZH via

నివర్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా: పోటెత్తుతోన్న సముద్రం: తీరం దాటేటప్పుడు ప్రళయమే?

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ ధాటికి తమిళనాడు, పుదుచ్చేరి అల్లకల్లోలంగా తయారయ్యాయి. సముద్ర తీరం పోటెత్తుతోంది. భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాజధాని చెన్నై, కాంచీపురం సహా అనేక జిల్లాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నివర్ తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37auoAg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Sabarimala:అయప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెబుతాం, సీఎం ఆలోచిస్తున్నారు, కేరళ మంత్రి సురేంద్రన్ క్లారిటీ

శబరిమల/ పతనంపట్టి/ కొచ్చి: శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. పశ్చిమ కనుమల్లోని పావన పంపా నదీ తీరాన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ 5 వేల మందికి అవకాశం ఇచ్చే విషయంలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని, అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెబుతామని కేరళ దేవస్వం శాఖా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nVDqYQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీపైనా నివర్‌ తుపాను ప్రభావం- భయంభయంగా నెల్లూరు- స్కూళ్లకు సెలవులు

తమిళనాడు, పుదుచ్చేరి మధ్య కేంద్రీకృతమైన నివర్‌ తుపాను ఇవాళ తీరం దాటబోతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తుపాను ప్రభావం వీటికి సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌పైనా పడుతోంది. కోస్తా తీరంలో ఇప్పటికే అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో తుపాను తీరం దాటే సమయంలో ఏపీపైనా ప్రభావం ఉండొచ్చని సర్కారు అంచనా వేస్తోంది. ఈ మేరకు అధికారులను అప్రమత్తంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/39a2OG5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నివార్ తుపాను టెన్షన్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

నీవర్ తుఫాన్ తీవ్రంగా మారనుంది. ఇవాళ సాయంత్రం తమిళనాడులో గల మమల్లపురం వద్ద తీరం దాటనుంది. ఇదీ చెన్నైకి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుదుచ్చేరిలోని కరైకల్ వద్ద నుంచి కూడా తీరం దాట నుంది. అయితే ఆ సమయంలో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/33dXY71 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పూజా భలేకర్

Image
పూజా భలేకర్

Cyclone Nivar To Hit Tamil Nadu, Puducherry With Winds At 145 Kmph

Cyclone Nivar, which will likely become a "very severe cyclonic storm", is expected to make landfall this evening between Mamallapuram in Tamil Nadu (which is around 56 km from state capital Chennai)... from NDTV News - Special https://ift.tt/3m5oJSe via

"Why Only Spas" Disallowed: High Court Asks Delhi Government To Explain

The Delhi High Court asked the AAP government today why spas were not being allowed to open even though other public places, such as markets, gyms, restaurants, metro and buses have been operating in... from NDTV News - Special https://ift.tt/3kZhzOm via

Axis Bank Jobs:2463 పోస్టులతో భారీ నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే అప్లయ్ చేసుకోండి..!

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2463 వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020. సంస్థ పేరు: యాక్సిస్ బ్యాంకుపోస్టు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0MKhG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

GHMC elections 2020: సాధినేని యామిని ఎంట్రీ: భాగ్యనగరం నుంచి వారిని ఏరిపారేస్తాం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. స్టార్ క్యాంపెయినర్లను దింపుతోంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఎంట్రీతో ప్రారంభమైన స్టార్ క్యాంపెయినర్ల రాక.. మరింత ఊపందుకోనుంది. కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు రానున్నారు. ఏపీకి చెందిన వారు లక్షలాది మంది హైదరాబాద్‌లో స్థిరపడిన నేపథ్యంలో.. అక్కడి నుంచీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ar0W4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లవ్ జిహాద్: హిందు-ముస్లింల మధ్య పెళ్లిళ్లు అడ్డుకొనేందుకు చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు?

గమనిక: లవ్ జిహాద్ అనే పదానికి ప్రస్తుతమున్న చట్టాల్లో ఎలాంటి నిర్వచనమూ లేదు. ఇప్పటివరకు ఇలాంటి కేసు నమోదైనట్లు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థా వెల్లడించలేదు. వార్త మొదట్లోనే గమనిక అంటూ ఈ విషయాన్ని ప్రస్తావించడానికి ఒక కారణముంది. లోక్‌సభలో ఫిబ్రవరి 4న ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m4lVoC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

"Irreplaceable Comrade, Faithful Colleague And A Friend": Sonia Gandhi

Ahmed Patel: Sonia Gandhi condoles Ahmed Patel's death, says, "I have lost an irreplaceable comrade, a faithful colleague and a friend" from NDTV News - Special https://ift.tt/360fg9q via

After Tejasvi Surya's "Jinnah" Barb, Party MP Talks Of "Surgical Strike"

Telangana BJP chief Bandi Sanjay has threatened "surgical strike" on "intruders" in the Old City area of Hyderabad in what is turning out to be a hugely divisive campaign for the city's mayoral... from NDTV News - Special https://ift.tt/2V0tr7Y via

అహ్మద్ పటేల్ కుమారుడికి మోడీ ఫోన్: కాంగ్రెస్ బలోపేతం ఆయన వల్లే: రాహుల్, ప్రియాంకా సంతాపం

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఏఐసీసీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా వంటి అగ్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J4NAqS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Senior Congress Leader Ahmed Patel Dies At 71

Senior Congress leader Ahmed Patel, one of Sonia Gandhi's closest political advisers and a top party trouble-shooter, has died. He was 71. He had been in Gurgaon hospital since his health worsened... from NDTV News - Special https://ift.tt/2UZX7SI via

Ahmed Patel's "Role In Strengthening Congress Would Be Remembered": PM

PM condoles death of Congress's Ahmed Patel, says, "his role in strengthening the Congress party would always be remembered" from NDTV News - Special https://ift.tt/3pZriba via

Saying "America Is Back," Biden Presents Security And Foreign Policy Team

President-elect Joe Biden on Tuesday introduced a slate of veteran diplomats and policy-makers who will make up his national security and foreign policy team, saying: "America is back, ready to lead... from NDTV News - Special https://ift.tt/360LRvz via

"We're Drowning": Covid Cases Flood Hospitals In America's Heartland

The vital signs of the 30-year-old COVID-19 victim were crashing, and Kearny County Hospital in rural Lakin, Kansas, just wasn't equipped to handle the case. Miller, Kearny's chief medical officer -... from NDTV News - Special https://ift.tt/361aZTh via

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుముత: కరోనా బారిన: చికిత్స పొందుతూ తుదిశ్వాస

న్యూఢిల్లీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోనియాగాంధీ వ్యక్తిగత రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆయన కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున 3:30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J9IlGw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మకరరాశిలోకి గురుడోచ్చాడు ద్వాదశ రాశుల వారి సంగతేంటి

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 ఈ నెల 20 తేదిన శుక్రవారం రోజున గురుగ్రహం శని భగవానుని రాశైన మకరంలోకి ప్రవేశం చేసాడు. భారతీయ జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు గ్రహాని దేవతల గురువుగా భావిస్తారు. ద్వాదశ from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hbfM5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Snapchat Launches TikTok-Like Feature Spotlight

Snapchat unveiled Spotlight, a new curated short-form video feed, in a stepped-up challenge to social media rivals like TikTok. from NDTV Gadgets - Latest https://ift.tt/372LhwP via

Tata Motors Takes Another Dig At Maruti Suzuki; Mocks WagonR's Global NCAP Rating

Tata Motors has yet again gone on social media to criticise the safety standards of cars offered by its rivals, and this time the carmaker has seemingly taken a dig at Maruti Suzuki India for the... from NDTV News - Special https://ift.tt/33c3182 via

Elon Musk Overtakes "Sparring Partner" Bill Gates As Second-Richest

Elon Musks year of dizzying ascents hit a new apex Monday as the Tesla Inc. co-founder passed Bill Gates to become the worlds second-richest person. from NDTV News - Special https://ift.tt/3m0lmMy via

Biden Transition Formally Begins As Trump Says He Will Cooperate

The General Services Administration acknowledged Joe Biden as the apparent winner of the presidential election on Monday, following weeks of inaction, and President Donald Trump called on his agencies... from NDTV News - Special https://ift.tt/3pYvB6e via

Oxford Vaccine Shot That Works Better In Smaller Doses Raises Questions

The news reached Sarah Gilbert Saturday evening that the Covid-19 vaccine she's developed with AstraZeneca Plc appeared to work. But the University of Oxford professor had expected a key number: Was... from NDTV News - Special https://ift.tt/2Jadc5u via

For Alia Bhatt, The World Is A "Playground." This Video Is Proof

Alia Bhatt is a happy, happy child in the video from NDTV News - Special https://ift.tt/39hNuHg via

"No Idea": Canada Police On How They Got Huawei Executive's Home Code

An officer revealed Monday Canadian police obtained the security code to Huawei executive Meng Wanzhou's Vancouver house -- not merely passcodes to her electronic devices, which defense lawyers allege... from NDTV News - Special https://ift.tt/3m3iCy6 via

బైడెన్‌కు లైన్ క్లియర్... ఎట్టకేలకు వెనక్కి తగ్గిన ట్రంప్... అధికార మార్పిడికి గ్రీన్ సిగ్నల్...

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. అధ్యక్ష పగ్గాలు బైడెన్‌కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికార మార్పిడికి అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. అదే సమయంలో ఎన్నికల్లో అవకతవకలపై తన న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ వైట్ హౌస్‌ను వీడేందుకు మొండికేస్తే అనుసరించాల్సిన ప్రక్రియపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pVd5M5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎయిరిండియా వన్ గగన విహారం: రాష్ట్రపతి దంపతుల తొలి ప్రయాణం: కాస్సేపట్లో తిరుపతికి

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం ఉద్దేశించిన ఎయిరిండియా వన్-బీ777 తన గగన విహారాన్ని ఆరంభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్ తొలి ప్రయాణం ప్రారంభించారు. ఈ కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌లో వారు తిరుపతికి చేరుకోబోతున్నారు. ఎయిరిండియా వన్‌లో తమ తొలి ప్రయాణాన్ని ఆరంభించడానికి ముందు రాష్ట్రపతి దంపతులు.. ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nUAPhR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనావైరస్: దిల్లీని ఈ చలికాలం కోవిడ్ సెంటర్‌గా మార్చేస్తుందా?

"గత నాలుగు నెలలుగా కోవిడ్ హాస్పిటల్స్‌లో హెల్త్‌కేర్ వర్కర్లు ఎంతో శ్రమపడుతున్నారు. ఇన్నాళ్లకు రోజువారీ కొత్త వైరస్‌ల సంఖ్య తగ్గింది" అని డాక్టర్ ఫరా హుసేన్ అక్టోబర్ 14 న ఒక ట్వీట్ చేసారు. కానీ, నెల తిరిగేలోపు పరిస్థితి తారుమారైపోయింది. డా. హుసేన్ దిల్లీలోని అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fsrpa5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Joe Biden Hails Step Allowing For "Smooth And Peaceful Transfer Of Power"

President-elect Joe Biden's team on Monday welcomed the long-delayed release of government aid for his transition to the White House, a step he said was crucial to "a smooth and peaceful transfer of... from NDTV News - Special https://ift.tt/3o3nXGj via

Dele Alli Shows Off Cricket Skills With This Remarkable Catch. Watch

Tottenham Hotspur mid-fielder Dele Alli had some catching skills to show when he took a remarkable catch off a rebound from his foot in an intra-squad cricket match. from NDTV News - Special https://ift.tt/35TJfzH via

సోషల్ మీడియాలో నేతల హవా... టాప్‌లో ప్రధాని మోదీ... ఆన్‌లైన్‌ ట్రెండ్స్‌లో జగన్ టాప్-2..

దేశంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ఈ ఏడాది అగస్టు-అక్టోబర్ మధ్య కాలంలో ట్విట్టర్,యూట్యూబ్,గూగుల్ సెర్చ్ తదితర సామాజిక మాద్యమాల్లో మోదీ పేరు పైనే అత్యధిక ట్రెండ్స్ ఉన్నాయి. మూడు నెలల వ్యవధిలో ఆయన పేరుపై దాదాపు 2171 ట్రెండ్స్ నమోదయ్యాయి. దేశంలోని టాప్ 95 పొలిటీషియన్స్,500 మంది from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l7MHeF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణలో నో సెకెండ్ వేవ్?: పరిమితంగా కరోనా కేసులు: 11 వేలకు తగ్గిన పేషెంట్లు

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధాని సహా ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో సెకెండ్ వేవ్ పరిస్థితులు నెలకొనగా.. ఆ తరహా పరిస్థితులు తెలంగాణలో కనిపించట్లేదు. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. తెలంగాణలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత దాదాపుగా లేనట్టే. కరోనా మరణాలు కూడా పరిమితంగా ఉంటున్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HxCDha viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విరాట్ కేప్టెన్సీకి ఎసరు పెట్టిన రోహిత్ శర్మ: కోహ్లీకి అగ్నిపరీక్షగా ఆసీస్ టూర్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కఠినమైన ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న వేళ. మరో మూడు రోజుల్లో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కాబోతోన్న సందర్భంలో కేప్టెన్ విరాట్ కోహ్లీ..సరికొత్త సంకట స్థితిలో పడ్డాడు. రోహిత్ శర్మ రూపంలో గండాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా పర్యాటన.. విరాట్ కోహ్లీ భవితవ్యాన్ని తేల్చబోతోంది. అతనికి అగ్నిపరీక్షగా మారింది. ఈ సిరీస్‌లో గనక from Oneindia.in - thatsTelugu https://ift.tt/339DyvI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దారుణం... టెక్కీ సజీవదహనం... చేతబడి నెపంతో బావమరిది భార్య ఘాతుకం...

ఓవైపు ప్రపంచమంతా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పరుగులు పెడుతుంటే... మరోవైపు ఇప్పటికీ మంత్రాలు,తంత్రాలు,చేతబడులు వంటి అనాగరిక మూఢనమ్మకాల ఉచ్చుకు అమాయకులు బలైపోతూనే ఉన్నారు. ఈ ఏడాది తెలంగాణలోని పలుచోట్ల మూఢనమ్మకాల సంఘటనలు వెలుగుచూడగా... తాజాగా జగిత్యాల జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. చేతబడి నెపంతో బావమరిది భార్యే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై పెట్రోల్ పోసి సజీవ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fteIMv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తమిళనాడు అల్లకల్లోలం: చెరువులను తలపిస్తోన్న చెన్నై వీధులు: ఏకధాటిగా: తీరం బిక్కుబిక్కు

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ ధాటికి తమిళనాడు అతలాకుతలమౌతోంది. భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాజధాని చెన్నై సహా అనేక జిల్లాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై వీధులు చెరువులను తలపిస్తున్నాయి. 400 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న సమయంలోనే ఈ స్థాయిలో నివార్ తుఫాన్ ప్రభావాన్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UVTMUQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Delhi Records 5 COVID-19 Deaths Every Hour, Health Ministry Data Shows

At least five persons died due to COVID-19 every hour on an average in Delhi in the last 24 hours, accounting for the largest chunk of such fatalities across the country, which recorded an average of... from NDTV News - Special https://ift.tt/39ea9Vf via

International Virus Sleuths Expected To Go To China Soon: WHO

The World Health Organization said Monday it had received reassurances from Beijing that international experts would soon be able to travel to China to help investigate the animal origins of Covid-19. from NDTV News - Special https://ift.tt/3nMJpz5 via

Farooq Abdullah, Son Omar To Be In Self-Isolation For Another Week

National Conference leaders Farooq Abdullah and Omar Abdullah will continue to be in self-isolation for another week after a member of the household staff at their residence here tested positive for... from NDTV News - Special https://ift.tt/3l0yDDk via

Joe Biden To Get His Delayed Presidential Transition Aid: Donald Trump

President Donald Trump said Monday he no longer opposes government aid for Joe Biden's transition team in his closest statement yet to finally conceding he lost the US election. from NDTV News - Special https://ift.tt/372m6KP via

Mamata Banerjee "Most Secular": Ex-Leader From Asaduddin Owaisi's Party

Mamata Banerjee is "the most secular leader" in the country, a number of ex-AIMIM leaders said Monday as they joined the Trinamool Congress in Bengal and promised that neither the BJP nor AIMIM chief... from NDTV News - Special https://ift.tt/3lZmT5p via

Rasi Phalalu (24th Nov 2020) | రోజువారీ రాశి ఫలాలు

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151 గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UUiuF5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

China to Launch Moon Probe, Seeking First Lunar Rocks Retrieval Since 1970s

China plans to launch a moon probe this week to bring back lunar rocks in the first attempt by any nation to retrieve samples from Earth's natural satellite since the 1970s. China's Chang'e-5 probe... from NDTV Gadgets - Latest https://ift.tt/39ko6RB via

Renault Kiger Subcompact SUV Spied Testing With New Alloy Wheels

A heavily camouflaged pre-production test mule of the Renault Kiger subcompact SUV has been captured on camera, showing resemblance to the concept version. from NDTV News - Special https://ift.tt/3kVTx6D via

What 'India's Best Dancer' Winner Tiger Pop Wrote After His Big Win

Tiger Pop thanked judges Malaika Arora, Geeta Kapur and Terence Lewis from NDTV News - Special https://ift.tt/2UTsY7v via

"Citizen's Liberty Can't Be Taken Away": Supreme Court On A Rejected Plea

Liberty of a citizen cannot be taken away, the Supreme Court has said while setting aside a Punjab and Haryana High Court order which had dismissed a plea filed by a man on the grounds that his lawyer... from NDTV News - Special https://ift.tt/370Z72Q via

Pfizer, Moderna Boost Hopes But Many Nations Counting On Oxford Vaccine

Trial successes from Pfizer Inc. and Moderna Inc. have buoyed hopes that a Covid-19 vaccine is coming soon. But much of the world, outside of rich nations like the U.S., is counting on another... from NDTV News - Special https://ift.tt/3nFOjOi via

Two Evening Markets In Delhi Shut For Violating COVID-19 Guidelines

The West Delhi district authorities ordered two evening markets in Nangloi to be shut for violating various COVID-19 safety guidelines on social distancing and wearing of masks, officials said. from NDTV News - Special https://ift.tt/3nF1rDk via

After 'China In Doklam' Satellite Images, Rahul Gandhi's Dig At Centre

Congress leader Rahul Gandhi's relentless criticism of the government has continued over China, the coronavirus pandemic, and the economy even as senior leaders of his party have been questioning the... from NDTV News - Special https://ift.tt/35V2Gby via

"You May Have Won Bihar Polls...": Sena's Sanjay Raut Hits Out At BJP

Shiv Sena MP Sanjay Raut on Sunday claimed BJP leaders in Maharashtra were opposing every move of the Uddhav Thackeray-led Maha Vikas Aghadi (MVA) government just for the sake of it. from NDTV News - Special https://ift.tt/3kVLW87 via

Sabarimala:బోసిపోయిన ఎరుమెలి పట్టణం... ఒకప్పుడు 25వేలు, ఇప్పుడు 700 భక్తులు మాత్రమే..!

శబరిమల: శబరిమల సీజన్ ప్రారంభమైందంటే చాలు అక్కడి పరిసరాలన్నీ కిటకిటలాడుతాయి. ఎప్పుడూ వినిపించే డప్పుల మోత, అటు ఇటూ రోడ్డుపై పరుగులు తీసే అలంకరించబడిన వాహనాలు, కళకళలాడే దుకాణాలు ఇవన్నీ ఈసారి కనిపించడం లేదు. అసలు ఇది శబరిమలేనా అని అనిపించేలా అక్కడి పరిసరాలు తయారయ్యాయి. ఇందుకు కారణం కరోనావైరస్ మహమ్మారి. ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఎన్నో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lXgt71 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇండియా-పాకిస్తాన్ ఎల్ఓసీ: పొరపాటున సరిహద్దు దాటినా సరే వెనక్కి తిరిగి రావడం కష్టమే

పాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్ ప్రధానమంత్రికి 2005లో ఒక తల్లి రాసిన ఒక లేఖ నా ముందుంది. ఆమె తన కొడుకు ఫరూక్ తిరిగి వస్తాడని మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. "నా బిడ్డను విడుదల చెయ్యడంకోసం నేను ఎలాంటి త్యాగమైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను" అని ఆమె ఆ లేఖలో రాశారు. ఈ లేఖ తరువాత, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kVlfk3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైకోర్టు జడ్జీలపై సోషల్‌ పోస్టులు- కుట్రకోణంపై సీబీఐ ఆరా- వంతపాడి చిక్కుల్లో వైసీపీ

ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలం క్రితం సోషల్‌ మీడియాలో పోస్టులు వెలిశాయి. దీనిపై అందరూ మొదట్లో చూసీ చూడనట్లుగా ఉన్నారు. ఆ తర్వాత గుంటూరుకు చెందిన లాయర్‌ లక్ష్మీనారాయణ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఆయా తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nRla2P viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘ఎంఐఎం తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్ఎస్ సర్కారు కూలుతుంది’ - ప్రెస్ రివ్యూ

ఎంఐఎం తలుచుకుంటే తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు నెలల్లో కూలిపోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారంటూ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది. ‘నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి, కళ్లు తెరిచిన’ టీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ చిలుక పలుకులు పలుకుతున్నారని అహ్మద్ ఖాన్ ఎద్దేవా చేశారు. తమ‌ పార్టీ ఇలాంటి నాయకులను ఎంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J61ide viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

This Celeb Just Checked Into Maldives. Can You Guess Who She Is?

Pictures from Samantha Ruth Prabhu's Maldives vacation will make you go green with envy from NDTV News - Special https://ift.tt/2IYeqBa via

Diplomat Antony Blinken Likely To Be US Secretary Of State: Report

Veteran diplomat Antony Blinken, who served as No. 2 at the State Department and as deputy national security adviser in the Obama administration, is U.S. President-elect Joe Biden's most likely pick... from NDTV News - Special https://ift.tt/2KyNj0b via

"Very Weak President": Chinese Advisor Says Joe Biden Could "Start Wars"

China must drop its illusion that its relations with the United States will automatically improve under President-elect Joe Biden's administration, a Chinese government advisor has said, adding that... from NDTV News - Special https://ift.tt/3fqLIog via

Trump Campaign Drops Legal Team Member Who Made Voter Fraud Claims

Donald Trump's campaign announced Sunday it was no longer working with a member of the president's legal team who was widely mocked for alleging baseless conspiracy theories related to the November 3... from NDTV News - Special https://ift.tt/2UQt6on via

భారత్‌లో జీ20 సమ్మిట్: ఎప్పుడంటే? ఓ ఏడాది వెనక్కి వెళ్లినట్టే: ప్రధాని కీలక ప్రసంగం

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ-20 హై ప్రొఫైల్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఒక ఏడాది ఆలస్యంగా భారత్ ఈ సమ్మిట్‌ను నిర్వహించనుంది. మొదట్లో 2022లో ఈ సదస్సును నిర్వహించాలని నిర్ణయించుకోగా.. అది కాస్తా 2023కి మారింది. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను జీ20 నిర్వాహక from Oneindia.in - thatsTelugu https://ift.tt/39kedDt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

"No Return To Austerity In New Spending Plan": Rishi Sunak

British finance minister Rishi Sunak said there would be no return to austerity in a spending plan he will announce on Wednesday, even as the coronavirus crisis pushes Britain's further above 2... from NDTV News - Special https://ift.tt/35SpjNx via

"India, Pak, Bangladesh Should Be Merged": Maharashtra Minister To BJP

Maharashtra Minister Nawab Malik on Sunday said that his party - the Nationalist Congress Party (NCP) - will welcome the BJP's move "if it creates one country by merging India, Pakistan and... from NDTV News - Special https://ift.tt/35Uvhxy via

An Heiress, A Judge, A Job: Ex-French President Goes On Trial For Graft

Former French president Nicolas Sarkozy goes on trial on Monday accused of trying to bribe a judge and of influence-peddling, one of several criminal investigations that threaten to cast an... from NDTV News - Special https://ift.tt/2KwzjEa via

కరోనా జన్మ రహస్యంపై కొత్త గుట్టును విప్పిన చైనా వైరాలజిస్ట్: ఆ ల్యాబ్‌తో నో లింక్: గబ్బిలాలపై

బీజింగ్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి పుట్టుకకు సంబంధించిన మరో తాజా ఉదంతం వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన టాప్ వైరాలజిస్ట్ షి ఝెంగ్లీ దీని గుట్టును బయటపెట్టారు. గబ్బిలాలపై ప్రయోగాలను సాగిస్తోన్న తన ల్యాబొరేటరీలో కరోనా వైరస్ జన్మించిందంటూ వస్తోన్న ఆరోపణలను తోసిపుచ్చారు. దీనికి సంబంధింని కొన్ని సాక్ష్యాధారాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/36X8Eb2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Homemade Covid Vaccine Final Trials May End In 2 Months: Health Minister

Health Minister Harsh Vardhan on Sunday said a locally-developed COVID-19 vaccine candidate could complete its final trials in a month or two, raising hopes for a rapid roll-out in the country with... from NDTV News - Special https://ift.tt/399uCKC via

"Will Continue Raising Corruption Issues": Tejashwi Yadav On Minister Row

RJD leader Tejashwi Yadav on Sunday said that his party will continue to raise the issues of corruption and make them public. from NDTV News - Special https://ift.tt/35QSBfE via

Just A Pic Of Tara Sutaria Soaking Up The Sun In Maldives

Tara Sutaria returned to Mumbai from her vacation on Saturday from NDTV News - Special https://ift.tt/3lTprSH via

At 6.9 Degrees, Delhi Records Coldest November Morning In 17 Years

Delhi's minimum temperature dropped to 6.9 degrees Celsius on Sunday, the lowest in the month of November since 2003, as a cold wave swept parts of the city. from NDTV News - Special https://ift.tt/3kNnc1S via

కరోనా విలయం: మోదీ కీలక యోచన -ఇకపై అంతా వర్చువల్ -అందరికీ టెక్ -చైనా వ్యాక్సిన్

ఏడాది కాలంగా భూగ్రహాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూ పోతున్నది. ఆదివారం భారత్ లో కొత్తగా మరో 45,209 కేసులు, 501 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసులు 91లక్షలకు, మరణాలు 85వేలకు చేరాయి. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 6కోట్లకు, మరణాలు 14 లక్షలకు చేరువయ్యాయి. కరోనా రెండో, మూడో దశ విజృంభణ కారణంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pS7fuT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తగ్గుతూ..పెరుగుతూ: దేశంలో లక్షా 35 వేలకు చేరువగా మరణాలు: కరోనా మళ్లీ పడగ విప్పుతోందా?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుదల బాట పట్టినట్టు కనిపిస్తోంది. పండుగల సీజన్‌లో భయపడినంతగా కొత్త కేసులు నమోదు కానప్పటికీ.. దాని తరువాత కేసులు పైపైకి ఎగబాకడం ప్రారంభించాయి. చాలా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటోన్న వాతావరణ మార్పులు కూడా దీనికి తోడైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రోజువారీ కేసుల్లో తాజాగా నమోదవుతోన్న పెరుగుదల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foz2OI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

California's New Coronavirus Curfew Does Not Apply To Tesla Workers

Asked whether the order applied to workers at Tesla's Fremont factory, the California Department of Public Health in a statement said it did not apply to employees deemed essential workers, with... from NDTV News - Special https://ift.tt/3kSZjpJ via

"Still Have Eyes On You": Shilpa's Wish For Raj Kundra On Anniversary

"Whoa! 11 years and not counting!" wrote Shilpa Shetty from NDTV News - Special https://ift.tt/2HopNlb via

3 Maoists Killed In Late-Night Gunfight With Security Forces In Bihar

Three Maoists were killed when a gunfight started during a search operation by the security forces Bihar's Gaya district late around midnight on Saturday. from NDTV News - Special https://ift.tt/2UP3WGK via

UK's Prince Harry Welcomes BBC Probe Into Princess Diana Interview

Britain's Prince Harry has joined his brother William in welcoming a new investigation into how the BBC secured a famous and controversial 1995 interview with their mother Princess Diana, with a... from NDTV News - Special https://ift.tt/2ULEnX0 via

Nearly 91 Lakh Total Covid Cases In India, 45,209 New Infections In A Day

Coronavirus cases in India rose by 45,209 in the last 24 hours taking the total number of infections in the country to 90.95 lakh, government data showed today. There has been a slight dip in... from NDTV News - Special https://ift.tt/35QAZjW via

అమిత్ షాతో రజినీకాంత్ భేటీ?: బీజేపీలో చేరిక లాంఛనప్రాయమా? బంపర్ ఆఫర్: అటో..ఇటో

చెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి సారించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడులో పాగా వేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా- బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్ షా చెన్నైలో మకాం వేశారు. పొత్తుల కోసం ఎత్తులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/339UbYm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

After Comedian Bharti Singh, Husband Also Arrested In Drugs Probe

Comedian Bharti Singh's husband, Haarsh Limbachiyaa, has been arrested after being questioned by the Narcotics Control Bureau for 15 hours. The 33-year-old was taken in custody hours after his wife's... from NDTV News - Special https://ift.tt/3lX0XrQ via

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్: హౌస్‌లో గ్రాండ్ ఫినాలే హీట్

హైదరాబాద్: రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 ముగింపు దశకు వచ్చేస్తోంది. 77 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్... గ్రాండ్ ఫినాలే వేడి రాజుకుంటోంది. గ్రాండ్ ఫినాలే గడువు సమీపిస్తోన్న కొద్దీ బిగ్‌బాస్ హౌస్ హీటెక్కుతోంది. కంటెస్టెంట్ల మధ్య పోటీ తత్వం పెరుగుతోంది. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులూ హౌస్‌మేట్స్ మధ్య మరింత from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kUvOUk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Trump Bid To Overturn Poll Stumbles As Judge Tosses Pennsylvania Lawsuit

Donald Trump faced a new setback on Saturday in his desperate bid to overturn the US election as a federal judge dismissed a lawsuit filed by his campaign that sought to throw out millions of mail-in... from NDTV News - Special https://ift.tt/3flXgsW via

Antibody Therapy Given To Trump For Covid Gets US Emergency Approval

The United States on Saturday granted emergency approval for a synthetic antibody therapy against Covid-19 that was notably used to treat President Donald Trump. from NDTV News - Special https://ift.tt/3lV2IWa via

Interfaith Weddings In BJP Leaders' Families Love Jihad?: Bhupesh Baghel

Slamming the Bharatiya Janata Party-led states, Chhattisgarh Chief Minister and senior Congress leader Bhupesh Baghel on Saturday asked whether inter-religion marriages of family members of BJP... from NDTV News - Special https://ift.tt/3pRVXag via

Rajiv Gandhi Convicts' Early Release Depends On Tamil Nadu Governor: CBI

It is for the Governor of Tamil Nadu to decide on the early release of the convicts serving life sentences for the assassination of former Prime Minister Rajiv Gandhi, the Central Bureau of... from NDTV News - Special https://ift.tt/3kSmosC via

గోశాలలో మరణ మృదంగం: రాత్రికి రాత్రి 80 గోవులు మృత్యువాత: నురగలు కక్కుతూ

జైపూర్: రాజస్థాన్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రాత్రికి రాత్రి 80 గోవులు మృత్యువాత పడ్డాయి. నురగలు కక్కుకుంటూ ప్రాణాలు విడిచాయి. దీనికి గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరావట్లేదు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి గోవులు మరణించడానికి దారి తీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీస్తున్నారు. గోశాలతో గోవుల కళేబరాల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pOWKZq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మరో పొరుగు రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు: ముహూర్తం ఫిక్స్: ఇక దశలవారీగా

అమరావతి: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ ప్రారంభం కాబోతోంది. పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడిపించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ముహూర్తం ఖాయం చేశారు. దీని తరువాత ఒక్కటొక్కటిగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకే ఏపీ-తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు రోడ్డెక్కాయి. ఇక ఏపీ-తమిళనాడు మధ్య బస్సుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IWP1HN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Moderna To Charge $25-$37 Per Dose For Its COVID-19 Vaccine, Says CEO

Moderna will charge governments between $25 and $37 per dose of its COVID-19 vaccine candidate, depending on the amount ordered, Chief Executive Stephane Bancel told German weekly Welt am Sonntag... from NDTV News - Special https://ift.tt/3l1ln1D via

"COVID-19 Biggest Challenge Since World War 2": PM Modi At G20 Summit

Terming the COVID-19 pandemic an important turning point in history of humanity and the biggest challenge the world is facing since World War II, Prime Minister Narendra Modi at the G20 summit on... from NDTV News - Special https://ift.tt/2IVUGhy via

After Malaria And Covid, British Man Survives Cobra Bite In Rajasthan

A British charity worker who survived coronavirus, dengue and malaria was recovering after a potentially deadly snake bite in Rajasthan. from NDTV News - Special https://ift.tt/2UPm8jy via

Bodoland People's Front Lone MP Resigns From Rajya Sabha, To Join BJP

BJP ally Bodoland People's Front's founding member and MP Biswajit Daimary resigned from Rajya Sabha Saturday and announced he will join the saffron party on Sunday. from NDTV News - Special https://ift.tt/337TXkj via

Delhi Records 111 Coronavirus Deaths, 5,879 New Cases

Delhi recorded 5,879 fresh COVID-19 cases on Saturday and a positivity rate of 12.90 per cent, while 111 more fatalities pushed the death count to 8,270, authorities said. from NDTV News - Special https://ift.tt/3nXowRZ via

"Poor Bobby Was Shivering": Preity Zinta Shares ROFL 'Soldier' Memory

"Remembering Soldier, my super hot and super cool movie," Preity Zinta wrote on Friday from NDTV News - Special https://ift.tt/3lSVlP1 via

Indian-American Doctor Finds Possible Treatment To Prevent Covid Deaths

An Indian-American doctor and scientist has discovered a potential strategy to prevent life-threatening inflammation, lung damage and organ failure in patients diagnosed with COVID-19. from NDTV News - Special https://ift.tt/2UM2ipf via

This Pic Of Rajinikanth With A "Little Princess" Has A Rahman Connection

"My little princess Khatija Rahman with Thalaivar," A R Rahman captioned his throwback photo from NDTV News - Special https://ift.tt/37aFPZ1 via

Central Probe Agency Files Money Laundering Case In Fake TV Ratings Scam

The Enforcement Directorate (ED) has filed a money laundering complaint in the alleged TRP rigging scam that is being investigated by the Mumbai police, official sources said on Friday. from NDTV News - Special https://ift.tt/3fnSGKP via

కరోనా బాంబులుగా ఉగ్రవాదులు... వార్నింగ్ ఇస్తున్న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది . దాదాపు సంవత్సర కాలంగా మానవ సమాజాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా మహమ్మారిని నివారించడం కోసం, నియంత్రించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ లు విధించినా , సామాజిక దూరం పాటిస్తున్నా కూడా కరోనా కట్టడి సాధ్యం కాలేదు. ఇక తాజాగా కొన్ని ప్రమాదకర శక్తులు కరోనాను కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UMCtp8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Sasikala: చిన్నమ్మకు చిత్రాన్నం, మాకు ఆమె స్పెషల్ కాదు, హోమ్ మంత్రి, తప్పు చేస్తే రాజైనా అంతే !

బెంగళూరు/ చెన్నై/ న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే. శశికళ నటరాజన్ జైలు నుంచి బయటకు వచ్చేస్తారని ఎదురు చూసిన ఆమె అనుచరులు షాక్ అయ్యారు. జైలు నుంచి త్వరగా బయటకు వచ్చి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళూరుతున్న చిన్నమ్మ శశికళ ఆశలపై హోమ్ మంత్రి చల్లగా నీళ్లు చల్లారు. చట్టానికి లోబడి from Oneindia.in - thatsTelugu https://ift.tt/36XV7Qn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రోగికి 'బిగ్‌బాస్ షో' చూపిస్తూ... ఏపీలో మొట్టమొదటి అవేక్ బ్రెయిన్ సర్జరీ...

గుంటూరు వైద్యులు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు విజయవంతంగా అవేక్ బ్రెయిన్ సర్జరీ పూర్తి చేశారు. అవేక్ బ్రెయిన్ సర్జరీ అంటే... రోగి మెలుకవతో ఉండగానే మెదడు భాగంలో చేసే శస్త్ర చికిత్స. క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను అత్యాధునిక న్యూరో నావిగేషన్‌ వైద్య విధానంలో విజయవంతంగా పూర్తి చేసి రోగి ప్రాణాలను కాపాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి అవేక్ బ్రెయిన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/391MGWZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మూడు రాజధానులపై హైకోర్టు షాకింగ్‌ -తరలింపు మతిలేని చర్య- గుండె తరుక్కుపోతోందంటూ..

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇంకా కాక రేపుతూనే ఉంది. మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం పంపిన రెండు కీలక బిల్లులను గవర్నర్‌ ఆమోదించినా వాటిపై అభ్యంతరాలతో పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నాయి. అంతే కాదు రాజధానిని అమరావతి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fkOJGM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నగోట్రా ఎన్ కౌంటర్ .. ఉగ్రచొరబాటు వెనుక పాక్ హస్తం .. వాటిపై పాక్ ముద్ర

నగోట్రాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ కి సంబంధించిన నలుగురు ఉగ్రవాదులు హతం అయిన విషయం తెలిసిందే. అయితే వారి వద్ద నుండి సేకరించిన ఆయుధాల పై, వారు తెచ్చుకున్న మందులు, ఫోన్లు అన్నీ పాకిస్థాన్ కు చెందినవి కావడం, ఈ ఉగ్రవాదుల చొరబాటు వెనుక పాకిస్తాన్ కుట్ర ఉంది, పాకిస్తాన్ సహకారంతోనే వీరు ఇండియాలోకి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J1t1ve viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Bitcoin Climbs to Three-Year Peak, All-Time High in Focus

Bitcoin rose to a nearly three-year high on Friday, as investors continued to scoop the virtual currency on expectations it could well exceed its all-time peak of just under $20,000 (roughly Rs. 14.8... from NDTV Gadgets - Latest https://ift.tt/2IWiban via

Google Antitrust Lawsuit: Apple, GroupM Ask for Tough Protection for Data

Apple, GroupM, and others asked the judge hearing the Justice Department's lawsuit against Google to allow them to designate certain data used by the government as "highly confidential," to ensure... from NDTV Gadgets - Latest https://ift.tt/3pOf8Sb via

"Numbers Don't Lie": Walls Close In On Defiant Donald Trump

A defiant Donald Trump again falsely insisted he "won" reelection in his first public appearance for a week Friday, as the US president appeared increasingly isolated over his long-shot bid to stay in... from NDTV News - Special https://ift.tt/3nH6Zgy via