ఒమిక్రాన్ కలకలం: గుజరాత్లో 2, మహారాష్ట్రలో 8 కొత్త కేసులు, దేశంలో 113కి చేరిక
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో వందకుపైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం గుజరాత్ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు, మహారాష్ట్రలో 8 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 113కి చేరాయి. తాజా ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో మహారాష్ట్రలో మొత్తం కొత్త వేరియంట్ కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3249zYI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3249zYI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment