7.3 కిలోల బంగారం.. అక్కడ పెట్టుకొని స్మగ్లింగ్.. చివరికీ దొరికి..
శంషాబాద్ ఎయిర్ పోర్టు గోల్డెన్ డెన్గా మారుతోంది. ఇటీవల తరచుగా అక్కడ బంగారం పట్టుబడుతుంది. ఇవాళ మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు సుడాన్ వాసుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. గోల్డ్ బార్స్, పేస్ట్ రూపంలో బంగారాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరి నుంచి రూ.3.60 కోట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dKiAby
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dKiAby
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment