సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ జీటీ నానావతి కన్నుమూత: గోద్రా, సిక్కు వ్యతిరేక అల్లర్లపై విచారణ
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గిరీష్ థకోరల్(జీటీ) నానావతి (86) శనివారం మధ్యాహుం 1.15 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002లో జరిగిన గుజరాత్ మత ఘర్షణల కేసులను ఆయన విచారించారు. ఫిబ్రవరి 17, 1935న జన్మించిన గిరీష్ నానావతి ఫిబ్రవరి 11, 1958న బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p6vZBk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p6vZBk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment