ఒడిశా వైపు రైళ్లు రద్దు - దారి మళ్లింపు : ఈ రోజుకు అటు ప్రయాణాలు లేనట్లే : ఎఫెక్ట్ వీటి పైనే..!!
జొవాద్ తుఫాన ముప్పు ఉత్తరాంధ్రకు తప్పింది. ఒడిశా కు మాత్రం ఇంకా ముప్పు తొలిగిపోలేదు. దీంతో..అటు కేంద్రం..ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా కేంద్రానికి సహాయక టీంలు తీర ప్రాంతాలకు చేరుకున్నాయి. తీరంలోని గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ రోజు మధ్నాహ్నం తుఫాను తీరం దాటే సమయంలో ప్రభావం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3GeEr7h
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3GeEr7h
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment