గోల్డెన్ టెంపుల్ తర్వాత మరో దారుణం: కపుర్తాలాలో కూడా వ్యక్తిని కొట్టిచంపారు
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దైవద్రోహానికి పాల్పడ్డాడంటూ శనివారం ఓ యువకుడిని భక్తులు తీవ్రంగా కొట్టడంతో అతను మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోపే రాష్ట్రంలోని కపుర్తలా జిల్లాలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. నిజాంపూర్ గ్రామంలోని ఓ గురుద్వారా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E68igJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E68igJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment