ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి సీరియస్ : అన్నమయ్య ప్రాజెక్టు నష్టానికి బాధ్యులెవరు - తలవంపులు కాదా ..!!

ఏపీ ప్రభుత్వం పైన రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు..వరదల కారణంగా కడప జిల్లాల్లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దీని కారణంగా ప్రాణ - ఆస్తి నష్టం జరిగింది. దీని పైన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సభలో ప్రస్తావించారు. ఈ నష్టానికి బాధ్యత ఎవరిదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3diFbMl
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments