ఉద్యోగాల సంఘాల నేతలకు మంత్రి బుగ్గన హామీ: ప్రభుత్వం సానుకూలం, ఉద్యమం తాత్కాలిక వాయిదా

అమరావతి: ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు, జేసీసీ నేతలతో గురువారం సమావేశమయ్యారు మంత్రి బుగ్గన. పెండింగ్ అంశాలపై చర్చ జరిపినట్లు ఆయన తెలిపారు. చాలా రోజులుగా వారు ఇచ్చిన విజ్ఞప్తులను తీసుకున్నామని, కరోనా సహా వివిధ అంశాల వల్ల ఈ అంశాల పరిష్కారం ఆలస్యమైందని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p9SbLb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star