టెన్త్ లో ఏడు పేపర్లే - వరుసగా రెండో ఏడాది : ఏపీ ప్రభుత్వ నిర్ణయం..!!
పదో తరగతి పరీక్షల నిర్వహణ పైన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్దుల పైన మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఈ ఏడాది సైతం గతంలో అమలు చేసిన విధంగానే పరీక్షా పేపర్ల సంఖ్య ను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ప్రతీ ఏటా పదో తరగతి విద్యార్ధుల పరీక్షలను 11 పేపర్లతో నిర్వహిస్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3283KJz
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3283KJz
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment