మహా తిరుగుబాటు: 17 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు అప్పీల్

ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజు రోజుకు మరింత మలుపులు తిరుగుతోంది. తాజాగా, శివసేన తన రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలకు ఉపక్రమించింనట్లుగా తెలుస్తోంది. దాదాపు 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కి శివసేన అప్పీల్‌ను దాఖలు చేసినట్లు సమాచారం. కాగా, గౌహతిలో క్యాంప్ చేస్తున్న తిరుగుబాటుదారుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/FEWiIrm
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments