అగ్రరాజ్యంలో శ్రీనివాస కల్యాణం.. విశేష సేవలు.. పాల్గొన్న వైవీ దంపతులు

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, తిరుమల శ్రీనివాసుడి కల్యాణం అగ్రరాజ్యం అమెరికాలో ఘనంగా జరిగింది. 25వ తేదీ శనివారం రోజున డాలస్‌లో గల క్రెడిట్‌ యూనియన్ ఆఫ్‌ టెక్సాస్‌ ఈవెంట్‌ సెంటర్‌ వేదికగా కన్నుల పండువగా సాగింది. ఏడుకొండలు దిగి, సప్త సముద్రాలు దాటి వచ్చిన వెంకన్నను దర్శించుకునేందుకు 12 వేల మందికి పైగా తరలివచ్చారు. మరో సముద్రంలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/L9PyIqm
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments