నేషనల్ హెరాల్డ్ కేసు: 3 రోజులపాటు 30 గంటలు రాహుల్‌ను విచారించిన ఈడీ, మళ్లీ సమన్లు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వరుసగా మూడోరోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగింది. బుధవారం దాదాపు 9 గంటలపాటు రాహుల్ గాంధీని విచారించారు ఈడీ అధికారులు. అయితే, మళ్లీ శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. కాగా, ఈ మూడు రోజుల వ్యవధిలో దాదాపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/62uKlRV
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments