తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. 2 వందల పైచిలుకు

మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 27,841 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 279 మందికి పాజిటివ్ వచ్చింది.అత్యధికంగా హైదరాబాదులో 172 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 62, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 20 కేసులు వచ్చాయి. 119 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా 7,95,572 పాజిటివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/htMk3vp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments