మహా సంక్షోభం: ఉద్దవ్ థాకరేతో అజిత్ పవార్ భేటీ..
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో శివసేన ఆత్మరక్షణలో పడింది. ఎలాగైనా తమ దారిలోకి తీసుకురావాలని అనుకుంటుంది. ఇటు శివసేన ఎమ్మెల్యేలను సీఎం ఉద్దవ్ థాకరే నివాసం నుంచి ముంబైలోని ఓ హోటల్కు తరలించారు. కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని.. అదీ శివసేన అంతర్గత విషయం అని ఎన్సీపీ స్పష్టంచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/9h2l75z
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/9h2l75z
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment