మహా సంక్షోభం: బలపరీక్ష నిర్వహించండి, గవర్నర్ను కోరిన ఫడ్నవీస్, లేఖ అందజేత
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో పూటకో ట్విస్ట్ నెలకొంది. రెబల్స్ను దారిలోకి తీసుకొచ్చేందుకు శివసేన విశ్వ ప్రయత్నాలను చేస్తోంది. అయితే మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా యాక్టివ్ అయ్యారు. ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో సంప్రదింపులు జరిపారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యారు. అయితే వచ్చాక గవర్నర్ భగత్ సింగ్ కొషియారీని కలిశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/q5FSltP
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/q5FSltP
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment