బీజేపీ నేతలకు భద్రత పెంపు.. వారిలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు.. వై క్యాటగిరీ
అగ్నిపథ్పై నిరసనల జ్వాల కొనసాగుతోంది. ఉత్తరాధిలో ప్రారంభమైన నిరసనలు.. దక్షిణాదికి పాకాయి. ఉత్తరప్రదేశ్, బీహర్లో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. బీహర్లో నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేతలకు భద్రతను కల్పించింది. వారిలో ఇద్దరు ఎంపీలు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు.. ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వీరందరికీ వై క్యాటగిరీ భద్రతను కల్పించింది. బీహర్లో గత 3
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Hv7lT1j
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Hv7lT1j
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment