బీమా ఏమైంది సారూ...? జాతీయ రాజకీయాలపై ఇంట్రెస్ట్.. కేసీఆర్పై రాములమ్మ ఫైర్
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లక్ష్యంగా రాములమ్మ విజయశాంతి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీమా పథకం ఏమైందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్కు జాతీయ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. రైతుల సంక్షేమంపై లేదని విమర్శించారు. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద కక్షతో తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతున్నారని దుయ్యబట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/e9N7LJg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/e9N7LJg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment