ఉద్ధవ్ థాక్రే ఇంటికి శరద్ పవార్, ఎన్సీపీ నేతలు: తాజా పరిస్థితిపై కీలక చర్చ
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. అస్సాంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు మకాం వేయగా.. శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్ థాక్రే వారిని తిరిగి రప్పించేందుకు విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏం చేయాలో పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. తాజాగా, ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/m8qAJtS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/m8qAJtS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment