నేషనల్ హెరాల్డ్ కేసు: రాహుల్ గాంధీని రెండో రోజూ ప్రశ్నించిన ఈడీ, రేపు మరోసారి
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రెండో రోజు కూడా ఈడీ విచారించింది. దాదాపు 10 గంటల పాటు విచారించిన ఈడీ.. బుధవారం కూడా హాజరు కావాలని రాహుల్కు సమన్లు జారీ చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద విచారిస్తున్న ఈడీ.. రెండో రోజు కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Rly8obc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Rly8obc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment