మహారాష్ట్ర సంక్షోభం సుప్రీంకోర్టుకు: అనర్హత నోటిసులపై ఏక్‌నాథ్ షిండే, 27న విచారణ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. అసెంబ్లీలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాథ్ షిండేను కాకుండా శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్ థాక్రే సూచించిన వ్యక్తిని గుర్తించడం పట్ల షిండే నేతృత్వంలోని రెబల్ గ్రూప్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3QcH5Pn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments