మహా సంక్షోభం: సీఎం నివాసం ఖాళీ చేసి మాతోశ్రీకి చేరిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించిన గంటల వ్యవధిలోనే సీఎం నివాసాన్ని వీడారు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే. బుధవారం రాత్రి తన సామాగ్రితోపాటు ఉద్ధవ్ థాక్రే, ఆయన సతీమణి, కుమారుడు ఆదిత్య థాక్రే కూడా తిరిగి తమ నివాసం మాతోశ్రీకి తరలివెళ్లారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/QcBy8KG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/QcBy8KG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment