రూ.20 నోట్ల నగదు: గుట్టలుగా కరెన్సీ, స్కాం ఇదే.. ఎక్కడ అంటే.??

పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ సర్వీస్ కమిషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డులో రిక్రూట్ మెంట్ కుంభకోణం కలకలం రేపుతుంది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. అయితే గుట్టలుగా నగదు బయటపడింది. ఆ మొత్తం రూ.20 కోట్ల వరకు ఉంటుంది. ఎస్ఎస్‌సీ ద్వారా టీచర్ల నియామకం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/f63KQUl
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments