తెలంగాణలో కరోనా ఉధృతి: వెయ్యికి చేరువలో కొత్త కేసులు, 5వేలు దాటిన యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. నిన్నమొన్నటి వరకు ఐదారు వందల కేసులు నమోదు కాగా, తాజాగా, వెయ్యికి చేరువయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40,593 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 923 మందికి పాజిటివ్గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 366 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 79 కేసులు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/WzguoxG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/WzguoxG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment