విధి విచిత్రం: టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్ బోల్తా.. ముగ్గురు మృతి
అప్పుడప్పుడు జరిగే ప్రమాదాలు విస్మయానికి గురిచేస్తాయి. కర్ణాటక ఉడుపిలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. రోగిని ఆసుపత్రికి తరలించే క్రమంలో ఓ అంబులెన్స్ ప్రమాదానికి గురయ్యింది. రోగిని త్వరగా ఆసుపత్రికి తరలించే క్రమంలో వేగంతో వచ్చిన అంబులెన్స్ టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పింది. అక్కడ పనిచేసే సిబ్బందిని ఢీకొట్టింది. ఆపై జారుకుంటూ అల్లంత దూరం వెళ్లి బోల్తా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/WwQLbGY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/WwQLbGY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment