అశాంతిని నెలకొల్పే అవకాశం.. అప్రమత్తంగా ఉండండి: అజిత్ దోవల్
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని కామెంట్ చేశారు. ఆయన శనివారం ఓ ఢిల్లీలో సూఫీ సజ్జదనాశిన్ కౌన్సిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మతం పేరుతో దేశంలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. కుట్రను భగ్నం చేసేందుకు చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/RitkofH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/RitkofH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment