ట్రై-సర్వీస్ల ఉమ్మడి థియేటర్ కమాండ్లను ఏర్పాటు చేస్తున్నాం: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: సాయుధ బలగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ట్రై-సర్వీస్ల సంయుక్త థియేటర్ కమాండ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ప్రకటించారు. భారత సాయుధ దళాల అమరవీరులకు నివాళులర్పించేందుకు జమ్మూలో జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫోరమ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. ‘కార్గిల్లో ఆపరేషన్ విజయ్లో చూసిన జాయింట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CXRdDp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CXRdDp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment