ఫిరాయింపుల భయం: చెన్నైకి తరలిని ఐదుగురు గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
పనాజి: గోవా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల పరిస్థితి గందరగోళంగా మారింది. పార్టీలో ఉంటున్నారా? లేక బీజేపీలో చేరుతున్నారా? అనే సందేహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేలను తమిళనాడు రాజధాని చెన్నైకి తరలించారు. గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంకల్ప్ అమోంకర్, ఆల్టన్ డోస్తా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/TpaD4Bh
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/TpaD4Bh
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment