కుప్పకూలిన ఐఏఎఫ్ మిగ్ 21 యుద్ధ విమానం: ఇద్దరు పైలట్‌లు మృతి

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. కాగా, విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు ఘటనా స్థలంలోనే మరణించారు. "ఇది IAF విమానం బైటూలోని భీమ్డా గ్రామ సమీపంలో కూలిపోయింది " అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/LaHBxph
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments