కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై తేల్చేసిన బండి సంజయ్

హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. భారతీయ జనతా పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని స్పష్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/8Hf92uC
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments