నీరవ్ మోడీకి ఈడీ భారీ షాక్: హాంగ్‌కాంగ్‌లోని రూ. 253 కోట్ల విలువైన రత్నాలు, జువెల్లరీ అటాచ్

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారీ షాకిచ్చింది. నీరవ్ మోడీకి సంబంధించిన కంపెనీల రత్నాలు, ఆభరణాలతో పాటు రూ. 253.62 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసినట్లు శుక్రవారం పీటీఐ పేర్కొంది. ఈ చరాస్తులన్నీ హాంకాంగ్‌లో ఉన్నాయని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. హాంకాంగ్‌లోని నీరవ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/jyor3wl
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments