ప్రథమ పౌరుడిగా నా దేశప్రజలకు నేనిచ్చే ఏకైక సందేశం: రాష్ట్రపతిగా కోవింద్ చివరి ప్రసంగం
న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ఆదివారంతో ముగియడంతో ఆదివారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. పదవీ విరమణ సందర్భంగా, పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి కోవింద్ దేశ పౌరులందరికీ, ఎన్నికైన ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత శ్రేష్ఠమైన దేశాల్లో ఒకటిగా నిలిచేందుకు సిద్ధమవుతోందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. మారుమూల గ్రామానికి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/OeDHYzi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/OeDHYzi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment