ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ప్రమాదం.. మంటలను ఆర్పిన సిబ్బంది
భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద బుధవారం ప్రమాదం జరిగింది. ఇదీ చిన్న ప్రమాదం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సిబ్బంది రంగంలోకి మంటలను ఆర్పివేశారు. కడపటి వార్త అందేసరికి ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు. ప్రమాదం జరిగే సమయంలో షిప్ కార్వార్ వద్ద నడుస్తోంది. ఓడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/4bQXZuO
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/4bQXZuO
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment