తూర్పు నేపాల్లో 6.0 భూకంపం: ప్రాణ, ఆస్తి నష్టం లేదు
ఖాట్మాండ్: నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు నేపాల్లోని ఖోటాంగ్ జిల్లాలో ఆదివారం రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. అయితే ఎలాంటి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. నివేదిక ప్రకారం.. ఖాట్మండుకు తూర్పున 450 కి.మీ దూరంలో ఉన్న ఖోటాంగ్లో ఉదయం 8:13
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZC87eRF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZC87eRF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment