జాతీయ పార్టీలకు గుప్త ఆదాయం రూ. 15,077 కోట్లు: ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ టాప్
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలు 2004-05, 2020-21 మధ్య కాలంలో తెలియని మూలాల నుంచి రూ. 15,077.97 కోట్లకు పైగా వసూలు చేశాయని పోల్ హక్కుల సంఘం - అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చేసిన విశ్లేషణలో తేలింది. పార్టీల ఆదాయపు పన్ను రిటర్న్లు, భారత ఎన్నికల కమిషన్కు దాఖలు చేసిన విరాళాల ప్రకటనల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/4AD9tjG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/4AD9tjG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment