Security: రంగంలోకి దిగిన పోలీసులు, వెయ్యి మంది సెక్యూరిటీ, నిషేధాజ్ఞలు, ఎక్కడ వేసినవి అక్కడే, అంతే!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని చామరాజపేట్ లోని ఈద్గా మైదానంలో వినాయక చవితి ఉత్సవాలు, వినాయకుడి విగ్రహాల ఏర్పాటు చెయ్యడానికి అవకాశం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో చామరాజపేట్ లోని ఈద్గా మైదానంలో వేలాది మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. వెయ్యి మందికి పైగా పోలీసులు, అధికారులు చామరాజ్ పేట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/YzjXQIb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/YzjXQIb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment