వారిని రిలీజ్ చేసింది ఇందుకే.. మిమ్మల్ని ముస్లిం సమాజం క్షమించదు, ప్రధాని మోడీపై అసద్ నిప్పులు
బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, హత్య కేసు 11 మంది దోషుల విడుదలను ఎంఎఐం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అందుకోసమే దోషులకు విడుదల చేశారని అసద్ ఆరోపించారు. నిన్న ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేసిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మహిళకు మరిన్ని అధికారాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/xnUdIgD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/xnUdIgD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment