తెలంగాణలో నిన్నటికన్నా స్వల్పంగా పెరిగిన కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి కంటే స్వల్పంగా కేసుల పెరుగుదల ఉంది. గత 24 గంటల్లో 30 వేల 212 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 450 మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా కేసులు హైదరాబాద్లో ఎక్కువగా వస్తున్నాయి. సిటీలో అత్యధికంగా 220 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 30 కేసులు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ceODCIi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ceODCIi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment