సంక్షేమ పథకాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కలకలం

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జనసమీకరణ కోసం వీణవంకలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జెండా మోసిన వాళ్లకే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని జెండాలు మోసిన వారికే తెలంగాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/l6g8X4U
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star