ఓడీఎఫ్ ప్లస్ ర్యాంకులో తెలంగాణ టాప్.. ఆ తర్వాతే మిగతా రాష్ట్రాలు
బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్ ప్లస్)లో తెలంగాణ రాష్ట్రం టాప్లో నిలిచింది. దేశంలో తెలంగాణ రాష్ట్రమే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు నిలిచాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జాబితా రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అవుతున్న సందర్భంలో.. అన్నీ రంగాల్లో అభివృద్ది చెందుతూ వస్తోంది. పారిశ్రామిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/FnhTs40
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/FnhTs40
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment