ఏపీలో ఆ మండలాల్లో నివసించే మున్నూరు కాపులు ఇక బీసీలుగా గుర్తింపు
అమరావతి: రాష్ట్రంలో ఇటీవల గోదావరికి సంభించిన వరదల సమయంలో ఏడు విలీన మండలాలు పెద్ద ఎత్తున వార్తల్లోకి ఎక్కాయి. తమను ఇదివరకట్లా తెలంగాణలో విలీనం చేయాలంటూ ఆయా మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. రోడ్డెక్కారు. ఆందోళనలకు దిగారు. ఏపీలో తాము నివసించలేమంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సహాయ, సహకారాలు అందట్లేదంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/EDOZR53
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/EDOZR53
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment