మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి: భట్టి విక్రమార్క భేటీ తర్వాత ఏమన్నారంటే.?
హైదరాబాద్:మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో అవసరమైన సమయంలో పాల్గొంటానని పీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తితో కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో గురువారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/nLTwvM4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/nLTwvM4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment