బలపరీక్ష నెగ్గిన నితీష్ కుమార్-ఆర్జేడీ సర్కారు: మోడీ ప్రభుత్వంపై విమర్శలు
పాట్నా: నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర శాసనసభలో విశ్వాస పరీక్షలో నెగ్గింది. బీజేపీ శాసనసభల తీవ్ర నిరసన మధ్య అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. మొత్తం 160 మంది ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, వ్యతిరేకంగా ఎవరూ ఓటు వేయలేదు. పాలక కూటమిలో భాగం కాని ఏఐఎంఐఎం ఏకైక ఎమ్మెల్యే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/8mjUQS0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/8mjUQS0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment