సబితమ్మ మంచి మనస్సు.. చెప్పుల్లేకుండా నడుస్తోన్న స్టూడెంట్స్.. కాన్వాయ్ ఆపి మరీ..
మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. దారిలో విద్యార్థులు చెప్పులు లేకుండా నడవడాన్ని చూశారు. చలించిపోయి.. కారును ఆపారు. సమస్య ఏంటో తెలుసుకున్నారు. తర్వాత డిక్షనరీలు అందజేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో జరిగింది. ఆ ఫోటోలు, వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. వావ్.. విద్యాశాఖ మంత్రి అని అంతా అంటున్నారు. చెప్పులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2cejV4x
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2cejV4x
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment