బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం: ఇద్దరు విద్యార్థుల అరెస్ట్
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. గంజాయి సేవిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని విచారించగా.. గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల నుంచి 35 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ ఇద్దరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/c9CQtWo
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/c9CQtWo
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment