ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష: 6 లక్షల మందికిపైగా హాజరు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరీక్షకు 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కానిస్టేబుల్ నియామకం కోసం 6,61,198 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 91.34 శాతం మంది పరీక్ష రాశారు. ఈ మేరకు వివరాలను పోలీసు నియామక మండలి ఛైర్మన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/XArmLys
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/XArmLys
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment