మునుగోడు ప్రజలు అనాథలా: రాజగోపాల్ రెడ్డి, 12 మందితో రాజీనామా చేయించు: బండి
మునుగోడు ప్రచారం హీటెక్కింది. నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. మంత్రి కేటీఆర్పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీఎం కేసీఆర్పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ను రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/DEhYuFq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/DEhYuFq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment